ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ

కొండపి, మహానాడు: ప్రకాశం జిల్లా, కొండపి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్యులు అందిస్తున్న సేవలు తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని పలు రికార్డులు, మందులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ఆశ్రయించేది ప్రభుత్వ ఆసుపత్రులనే.. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలి. […]

Read More

మాచవరంలో ‘పొలం పిలుస్తుంది’

– ముఖ్య అతిథి ఎమ్మెల్యే చదలవాడ మాచవరం, మహానాడు: రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.”పొలం పిలుస్తుంది” కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు రైతులకు వ్యవసాయ మేలుకువలు నేర్పించి పంట దిగుబడిని పెంచేందుకు సహకరిస్తారన్నారు. […]

Read More

దేవుడి గుడిని పడగొట్టి, దోపిడీ!

– విలువైన వస్తువులు కొల్లగొట్టారు – కొడాలి అనుచరులు స్థలాన్ని కబ్జా చేసి ఇంటిపై దాడి – సర్వే పేరుతో పక్క భూములెక్కించి అన్యాయం – ఎమ్మెల్యే అనుచరులు, వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారంటూ టీడీపీ కార్యకర్త మొర – గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన బాధితుల ఫిర్యాదులు మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) స్థానిక కేంద్ర కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్‌ కార్యక్రమం జరిగింది. పలువురు బాధితులు న్యాయం కోసం తరలివచ్చారు. పల్నాడు […]

Read More

ఎడ్ల బండిపై ఐటీడీఏ పీవో ప్రయాణం!

ఎడ్ల బండిపై ఐటీడీఏ పీవో ప్రయాణం చేశారు. కుమురంభీం జిల్లా, వాంకిడి మండలంలోని వెల్గి గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసేందుకు ఉట్నూరు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా బయల్దేరారు. అయితే, ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇలా ఎడ్ల బండిని ఆశ్రయించారు.

Read More

మనసున్న మహారాజులు

విశాఖపట్నం, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు మనసున్న మహారాజులు ముందుకొచ్చారు. విశాఖ నోవాటెల్ హోటల్ లో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. విశాఖకు చెందిన పీఎస్ మస్తాన్ రావు (హిందూస్థాన్ ఎంటర్ ప్రైజెస్) రూ.10 లక్షల విరాళం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన సురేష్ (శ్రీనివాస ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్) రూ.10 లక్షలు, విశాఖకు చెందిన ఎన్.రవి […]

Read More

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం!

– అసలు చర్చే లేని అంశంపై వైసీపీ దుష్ప్రచారం – తిరుమల లడ్డూపై సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి – గత వైసీపీ పాలనలో వెనుకబడిన ఏపీని ముందుకు తీసుకెళ్తాం – విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం – విశాఖలో సీఐఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సదస్సు అనంతరం మీడియాతో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదని.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని […]

Read More

2047 నాటికి దేశంలోనే ఏపీ నెం.1!

– రూట్‌ మ్యాప్‌ సిద్ధం – చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు – దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతాం – 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి – విశాఖపట్నంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, అంతర్జాతీయ స్థాయి డాటా సెంటర్ – సీఐఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్ […]

Read More

వైసీపీకి మరో షాక్!

– జనసేనలోకి బొత్స సోదరుడు విజయనగరం, మహానాడు: జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల మూడోతేదీన పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా […]

Read More

పండిట్ దీన్ దయాళ్ కు ఘన నివాళులు

విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ జీ జయంతి బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హాజరై, ఆయన చిత్రపటానికి పూలు వేసి, ఘన నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ ఏకాత్మతామానవతావాదాన్ని ప్రతిపాదించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని తెలిపారు. దేశ సంస్కృతి ఆధారంగా పాలనా […]

Read More

ఏపీలో నలుగురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

అమరావతి, మహానాడు: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్ కు పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్‌ శాఖ కార్యదర్శిగా, ఏపీ మార్కెఫెడ్ ఎండీ మన్జీర్ లానీ సమూన్ కు స్టేట్‌ సివిల్‌ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీగా ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్.రామసుందర్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, ఏపీ స్టేట్ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్ ఎండీ […]

Read More