పవన్ కళ్యాణ్ కు అస్వస్థత

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు.

Read More

కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దాఖలు కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అనంతరం తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా, రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డ్ చేసింది. రెండు రోజుల క్రితమే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ […]

Read More

‘పచ్చ కామెర్లోడి’లా ప్రధాని మోదీ తీరు!

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా విమర్శ విజయవాడ, మహానాడు: పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుంది ప్రధాని మోదీ తీరు. ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేది బీజేపీ. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేది బీజేపీయేనని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా విమర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో ఏమన్నారంటే.. విభజన రాజకీయాలు చేసేది బీజేపీ. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ బీజేపీ. మత రాజకీయాలకు జన్మస్థలం బీజేపీ. మతాన్ని కవచంలా […]

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్

– వైసీపీ వైఫల్య పాలనతో వినతుల వెల్లువ – ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం, మహానాడు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికే అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని తహశీల్దార్ కార్యాలయంలో రూరల్ మండలాల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే శంకర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Read More

క్రీడా సంఘాలతో శాప్ భేటి

రాష్ట్ర క్రీడారంగాన్ని నవీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన క్రీడా సంఘాలతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సమావేశం నిర్వహించింది. సమావేశంలో క్రీడా విధానం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, చాలాకాలం తర్వాత క్రీడా సంఘాలతో శాప్ సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. ఈ సమావేశానికి శాప్ […]

Read More

చిరు వ్యాపార‌స్తుల‌కి తోపుడు బండ్లు పంపిణీ

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో చిరు వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బంది ప‌డుతున్న ఇద్ద‌రు చిరు వ్యాపారుల‌కి గురువారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌యవాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తోపుడు బండ్ల అంద‌జేశారు. 54వ డివిజ‌న్ వించిపేట లో నివ‌సించే ఎమ్.తిరుప‌త‌మ్మ‌, 51వ డివిజ‌న్ శ్రీనివాస‌మ‌హ‌ల్ సెంట‌ర్ కి చెందిన మావూరి వెంక‌ట్రావు ల‌కు కూర‌గాయ‌ల వ్యాపారం చేసుకునేందుకు ఈ తోపుడు బండ్లను ఎన్టీఆర్ […]

Read More

ర‌త‌న్ టాటా నిష్క్ర‌మ‌ణ భార‌త జాతికి తీర‌ని లోటు

టాటా మృతికి ఎంపి కేశినేని శివ‌నాథ్ సంతాపం విజ‌య‌వాడ : దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగ‌తిలో కీల‌క‌పాత్ర పోషించిన అసాధార‌ణ మాన‌వ‌తావాది ర‌త‌న్ టాటా మృతి భాధాక‌రం. ఆయ‌న మ‌ర‌ణం పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ర‌త‌న్ టాటా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు […]

Read More

సీఎంఆర్ఎఫ్ కు రూ.3.50 లక్షల విరాళం

సీఎం చంద్రబాబుకు అందజేసిన మంత్రి సవిత అమరావతి : విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం పెనుకొండ నియోజక వర్గ దాతలు అందజేసిన రూ.3.50 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అందజేశారు. ఈ మేరకు గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి చెక్ లను అందజేశారు. పెనుకొండ పట్టణానికి చెందిన ప్రగతి, రేవతి, బాబా […]

Read More

చంద్రబాబు డెడికేషన్, పవన్ డిక్లరేషన్ లపై హర్షం

-ఆలయాల్లో అర్చకులకే ప్రాధాన్యత..కూటమి ప్రభుత్వ జీవో.223 పై ఒకపక్క హర్షం, మరోపక్క అనుమానం… -దేవాదాయ శాఖ ఈవోలు, ఏసీలు, డీసీలు, కమిషనర్ తో సహా దేవాలయ అర్చకులపై, ఆగమ సాంప్రదాయాలపై నియంతృత్వ పాలన… -దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసే వరకు అర్చకులకు,భక్తులకు అనుమానాలే,అవమానాలే… -గత ప్రభుత్వంలో పనిచేసిన ఎండోమెంట్ కమిషనర్ ని ఇంతవరకు తొలగించలేదు… -అధికారులుగా తప్పుడు దృవీకరణ పత్రాలతో ప్రమోషన్లు… -దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అన్య మతస్తుల్ని తక్షణమే […]

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం

– యువతకు ఎమ్మెల్యీ జీవీ పిలుపు వినుకొండ, మహానాడు: త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కొట్టే దెబ్బకు మళ్లీ వైసీపీ లేవకూడదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే జగన్‌ లాంటి నియంత కొమ్ములు వంచిన యువతరం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని కోరారు. ఉద్యోగాల్లేకుండా, ఉపాధి లేకుండా అయిదేళ్ల పాటు సాగించిన విధ్వంసపు పాలనను […]

Read More