నేపాల్ కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే ఆయన అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్ లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఆయన ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించే కొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని […]
Read Moreరెడ్ బుక్ ఏమైనా పెద్ద విషయమా?
చంద్రబాబు ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెర లేపింది మేమైతే గుడ్ బుక్ రాస్తున్నాం పార్టీ కోసం కష్టపడే వారి వివరాలన్నీ అందులో రాస్తున్నాం.. వారికి తప్పకుండా మంచి అవకాశాలు, ప్రమోషన్లు కల్పిస్తాం ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేశాం చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉంది మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం మన పాలన సమయంలో అనేక సంక్షోభాలు కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం […]
Read Moreమహోన్నత వ్యక్తి రతన్ టాటా
– బీజేపీ ఘన నివాళి విజయవాడ, మహానాడు: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇక లేరన్న విషయం దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది… దేశం సేవలో పరితపించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పలువురు రాష్ట్ర నేతలు గుర్తు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర కార్యాలయంలో గురువారం […]
Read Moreవిద్యా శాఖా మంత్రి – పంచకట్టు పెద్దమనిషి!
-ఏకాగ్రతతో సమస్యను విని – పరిష్కరించారు! – ఏఐఎస్ఎఫ్ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన పాలకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనలను, ఉద్యమాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో పరిగణలోకి తీసుకోవాలి… సమస్యలను వినాలి… విజ్ఞతతో ఆలోచించాలి, పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. లాఠీలతో అణచివేస్తామంటే, ప్రజలు కర్రుకాల్చి, వాతలు పెట్టి, పదవీ భ్రష్టులను చేస్తారు. సుపరిపాలన […]
Read Moreరతన్ టాటా జీవితం మార్గదర్శకం
– మంత్రి జనార్దన్ రెడ్డి అమరావతి, మహానాడు: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంపై రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటు. విలువలు, విశ్వసనీయత, మానవత్వం కలబోసిన మహానీయుడు రతన్ టాటా.. ఆదర్శప్రాయుడైన రతన్ టాటా జీవితం యువతకు మార్గదర్శకం, అనుసరణీయం.. ఆయన ఆత్మకు శాంతి […]
Read Moreమహా దార్శనికుడు రతన్ టాటా
– మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరు. దేశంలో ఏ మూల ఏ […]
Read Moreదసరా పండుగను సంతోషంగా జరుపుకోండి
– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడ్లవల్లేరు, మహానాడు: ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని… ప్రభుత్వంపైన, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమ్మవారిని ప్రార్థించారు. ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రుల గ్రామోత్సవ ఊరేగింపు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఊరేగింపును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. భక్తులతో కలిసి, ఊరేగింపులో […]
Read Moreదేశం పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయింది
విజయవాడ, మహానాడు: రతన్ టాటా ఇక లేరన్న విషయం తెలుసుకుని పారిశ్రామిక రంగం శోకసంద్రంలో మునిగిపోయింది…. భారత దేశం విలువలతో కూడిన పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా జాతీయ వాది, గొప్ప మానవతా వాదిగా వారు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం […]
Read Moreరతన్ టాటా మృతిపై బూరగడ్డ వేదవ్యాస్ దిగ్భ్రాంతి
మచిలీపట్నం, మహానాడు: రతన్ టాటా మృతిపై మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. మేకిన్ ఇండియా నినాదంతో ముందుకు సాగిన టాటా ప్రయాణం చిరస్మరణీయం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా టాటా ప్రస్థానం సాగింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంపైనే టాటా ఎక్కువ శ్రద్ధ చూపారు. విపత్తుల […]
Read Moreగోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం రూ.100 కోట్లనిధులు కేటాయింపులు జరిగాయి. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు త్వరలో […]
Read More