– టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ఈ ప్రాంత వాసుల ఆశలు చిగురించాయి. దీంతో దర్శి ప్రజల ఉపాధి అవకాశాలు పెంచే డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి […]
Read Moreఎన్డీయే సర్కారుపై నమ్మకంతో పారిశ్రామిక వేత్తలు క్యూ!
– వైసీపీ అప్పులు చేస్తే.. మేం పెట్టుబడులు తెస్తున్నాం – ఫోన్లు వాడనివారికి ఐఫోన్ కంపెనీ గురించి ఏం తెలుస్తుంది? – 4 నెలల్లో రాష్ట్రానికి రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడులు – నిజమైన విజయదశమి అంటే ఇదే – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కుమార్ మంగళగిరి, మహానాడు: పెట్టుబడులు, అభివృద్ధి గురించి జగన్ రెడ్డి ఏనాడు ఆలోచించలేదని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి […]
Read Moreప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు
ముంబై: పార్సీ సమాజానికి చెందిన రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారమే నిర్వహించారు.. దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనల అనంతరం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ముంబై లోని వర్లీ విద్యుత్ శ్మశాన వాటికలో రతన్ టాటా అత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో పూర్తి చేసింది. ఆయన అంత్యక్రియలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు […]
Read Moreపిఠాపురం సి.హెచ్.సి.లో వైద్యులు, సిబ్బంది నియామకం
• ఎక్స్ రే యూనిట్ పునరుద్ధరణ • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి..అధికారులతో సమీక్ష పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారుల బృందాన్ని పిఠాపురం నియోజకవర్గానికి పంపించి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై పరిశీలన చేయించి నివేదికలు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి.)లో వైద్యులు, సిబ్బంది […]
Read Moreపెద్దిరెడ్డి అండ… పదవితో అక్రమాలే అతని అజెండా!
• వైసీపీ నేతల దౌర్జన్యంపై ఫిర్యాదు • గతంలో వైసీపీతో అంటకాగి మళ్లీ వీసీ పదవి కోసం ఆ ప్రొఫెసర్ పాకులాట • పాత బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి • క్లైమ్స్ కోసం ఇంజక్షన్ తో జనాల ప్రాణాలు తీస్తున్న హంతక ముఠా మంగళగిరి, మహానాడు: అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ.. ఆర్ఐఓ పదవి నుండి తొలగింపునకు గురై గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో […]
Read Moreమీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి…
– తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ అధికారులకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు వెంటనే స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం మొన్న పంపించింది. వాకాటి కరుణ(ఐఏఎస్, 2004), రోనాల్డ్ రాస్(ఐఏఎస్, 2006), వాణీప్రసాద్(ఐఏఎస్, 1995), ఆమ్రపాలి కాట(ఐఏఎస్, 2010), ప్రశాంతి(నవంబర్ […]
Read Moreరతన్ టాటాను భారత ప్రభుత్వం గుర్తించాలి
– ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: ప్రపంచం గుర్తించి గౌరవించిన దిగ్గజ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాది, దార్శనికుడు, తన దాతృత్వంతో సమాజ హితానికి కృషిచేసిన రతన్ టాటా భారత ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణం రాజు సూచించారు. రతన్ టాటా సేవలను గుర్తించి గౌరవించడం ద్వారా ప్రపంచ దేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు మరింత ఇనుమడిస్తాయని పేర్కొన్నారు. రతన్ టాటా వంటి మహానుభావుడి […]
Read Moreతాత్కాలికంగా తొలగించిన రోడ్ల స్థానంలో బాక్స్ కల్వర్ట్లు
– మంత్రు జనార్దన్ రెడ్డి, నారాయణ సన్నాహాలు అమరావతి, మహానాడు: సచివాలయంలో రోడ్లు, రవాణా, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో గురువారం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు మంత్రుల భేటీ సందర్భంగా విజయవాడ నగర పరిధిలో గత నెలలో బుడమేరు వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఆర్ & బీ రోడ్లు మునిగిపోయిన […]
Read Moreఅర్హులకు పక్కా గృహం… ప్రభుత్వ ధ్యేయం
– గృహనిర్మాణ సంస్థ చైర్మన్ తాతయ్యబాబు విజయవాడ, మహానాడు: రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద వాడికి పక్కా గృహం నిర్మించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తెలిపారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ గా నియమితులైన తాతయ్యబాబు గురువారం విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు […]
Read Moreఏపీకి రూ.7,211 కోట్లు, తెలంగాణకి రూ.3,745 కోట్లు
ఢిల్లీ: అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. అడ్వాన్స్ ఇనిస్టాల్మెంట్ ₹89,086 cr తో కలిపి మొత్తం ₹1,78,173 cr ను పంపిణీ చేసింది.అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ కి ₹31,962cr, బిహార్ కు ₹17,921cr, మద్య ప్రదేశ్ కు ₹13,987cr అందించింది. ఇక ఏపీకి ₹7,211cr, తెలంగాణకి ₹3,745cr రిలీజ్ చేసింది. పండుగల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల మూల ధన […]
Read More