మంగళగిరిలో కొనసాగుతున్న ఉచిత నేత్ర వైద్య శిబిరం

– ఈ నెల 18 నుంచి 22 వరకు ఉచితంగా శస్త్రచికిత్సలు – 20 వరకు కంటిపొర పరీక్షలు – సుమారు రూ. 25 వేల విలువ గల ఆపరేషన్లు ఉచితంగానే.. – నిర్వాహకులు విజయ్ కుమార్, బాలకృష్ణ వెల్లడి మంగళగిరి, మహానాడు: శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం ఆవరణలో ఎన్నారైలు కొట్టి వాయునందనరావు, రామానుజరావు, రామ్ ల ఆధ్వర్యంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, చెన్నై శంకర […]

Read More

ఎవడబ్బ సొమ్మని జగన్‌ రూ.12.85 కోట్లతో కంచె వేశారు?

– ఆ సొమ్మంతా ప్రజలది, ఆ కంచెను వేలం వేయండి – వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయండి – సీఎంకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విజ్ఞప్తి మంగళగిరి, మహానాడు: ఎవడబ్బ సొమ్మని జగన్ రూ.12.85 కోట్లతో ఇంటికి రక్షణ గడ్డర్లు ఏర్పాటు చేసుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర […]

Read More

వినుకొండలో ‘కాల్ యువర్ ఎమ్మెల్యే’!

వినుకొండ, మహానాడు: నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కాల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంను ప్రవేశపెట్టారు. స్థానిక తిమ్మాయపాలెం రోడ్డు “Y” కన్వర్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బ్రోచర్ ను బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు మక్కెన మల్లికార్జున రావు, బీజేపీ నాయకులు […]

Read More

చెన్నైలో భారీ వర్షాలు!

– నీట మునిగిన ఇళ్ళు – 11 సబ్‌వేల మూసివేత – మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చెన్నై: భారీ వర్షాలతో పట్టణం అతలాకుతలమవుతోంది. వేలచేరిలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. 11 సబ్ వేలు మూసివేశారు. మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చేశారు. 16 వేల మంది వాలంటీర్లు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. […]

Read More

జగన్‌ ‘కంచె’కు రూ. 13 కోట్లు!

– ఆ సొమ్మంతా ప్రజలదే… – అవినీతి నోట్లను కక్కించే రోజు దగ్గరలోనే ఉంది – గత ఐదేళ్లలో దోచేసింది రూ. వేల కోట్లు – ‘సాక్షి’కి ధారపోసింది రూ. వందల కోట్లు – ఎగ్ పఫ్‌లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తా… – మంత్రి నారా లోకేష్‌ నిప్పులు – హాట్‌టాపిక్‌గా మారిన ‘ఎక్స్‌’లోని హెచ్చరిక విజయవాడ, మహానాడు: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో అవినీతి సొమ్మంతా […]

Read More

విద్యుత్ ప్రమాదంపై ఎమ్మెల్యే సీరియస్

– అధికారులతో ఫోన్ లో మాట్లాడిన సింధూర రెడ్డి పుట్టపర్తి, మహానాడు: మున్సిపాలిటీ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఒక వ్యక్తి కరెంట్ షాక్ కు గురికావడంతో స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు. ఫైబర్ నెట్ లో పనిచేసే యువకుడు బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్న కరెంటు స్తంభం వద్ద నిలిపిన తన బైక్ తియ్యడానికి వెళ్ళగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. స్తంభానికి చుట్టి […]

Read More

ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

– ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వల్లూరు, మహానాడు: గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసన సభ్యుడు వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలంలో కోరుమిల్లి, కపిలేశ్వరపురం, అచ్యుతాపురం, వల్లూరు గ్రామాలలో పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా పలు అభివృద్ది పనులకు మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ తో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ళ భూమిపూజ చేశారు. తొలుత కోరుమిల్లి గ్రామంలో రూ. 60 లక్షలతో […]

Read More

బీసీలకు కవచం బీసీ రక్షణ చట్టం

రాష్ట్ర మంత్రులు వెల్లడి • బీసీ రక్షణ చట్టం విధివిధానాలపై మంత్రుల సమావేశం • పాల్గొన్న 8 మంది బీసీ మంత్రులు, హోం మంత్రి అనిత అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి మంత్రులు స్పష్టం చేశారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన […]

Read More

చదువుకోండి… ఆర్థిక సమస్య అడ్డొస్తే అండగా ఉంటా…

– ఇద్దరికి రూ.75 వేల సాయం – విద్యార్థులకు ఎమ్మెల్యే ‘యరపతినేని’ భరోసా గురజాల, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరొకసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తున్నారు. దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన పందిటి సుమంత్ కుమార్ నీట్ లో జాతీయ స్థాయి అర్హత సాధించి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని […]

Read More

ప్రగతి కోసమే పల్లె పండుగ

– పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం -శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక – నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నందిగామ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య తెలిపారు. బుధవారం మండలంలోని కమ్మవారిపాలెం, రాఘవాపురం, పల్లగిరి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి […]

Read More