తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తనపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. పని పాటలేకుండా టీడీపీ సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాకు పారిపోవాల్సిన అవసరం గానీ, కర్మ గానీ పట్టలేదు. మా దేవినేని బ్లడ్లో ధైర్యం ఉంది” అని అవినాష్ అన్నారు. గత రెండు నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు తన […]
Read Moreకందుకూరులో పునఃప్రారంభమైన అన్నక్యాంటీన్
క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేదలకు స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే, అధికారులు, నాయకులు క్యాంటీన్ నిర్వహణకు ప్రజల విరాళాలు రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభంలో భాగంగా… కందుకూరులో అన్న క్యాంటీన్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా క్యాంటీన్ సమీపంలోని రావిచెట్టుకు పూజలు చేయడం, స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం, నూతన శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాల అనంతరం క్యాంటీన్ ను […]
Read Moreత్వరలోనే హైదరాబాద్ ను సందర్శిస్తా
ఇండస్ట్రీ, సర్వీస్ రంగాల్లో విస్తరించే సత్తా గల నగరం ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియూ హైదరాబాద్లో పెట్టుబడులకు సానుకూలత ఢిల్లీ: ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ […]
Read More70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ఉత్తమ నటుడు – రిషభ్ శెట్టి ( కాంతార) ఉత్తమ నటి – నిత్య మీనన్ ( తిర చిత్రాంబలం), మానసి పరేఖ్ ( కఛ్ ఎక్స్ ప్రెస్ ) ఉత్తమ సహాయ నటుడు – పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా ) ఉత్తమ నటి సహాయ నటి – నీనా గుప్తా (ఉంచాయి) ఉత్తమ దర్శకుడు – సూరజ్ బర్జాత్యా ( ఉంచాయి) బెస్ట్ పాపులర్ ఫిల్మ్ – […]
Read Moreరాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణం పరిశీలన
హైదరాబాద్, మహానాడు: సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తైనందున ల్యాండ్ స్కేపింగ్, ఇతర పెండింగ్ పనులు త్వరగా […]
Read Moreదళిత మహిళపై థర్డ్ డిగ్రీ
– డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్ షాద్ నగర్, మహానాడు: షాద్ నగర్ లో సునీత అనే మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది. సస్పెన్షన్ లో ఉన్న షాద్ నగర్ డీఐ రాంరెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. […]
Read Moreసర్దార్ గా ఖ్యాతి గడించిన గొప్ప నేత గౌతు లచ్చన్న
– టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడ, మహానాడు: స్వాతంత్య్రం రాకముందు.. వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి లచ్చన్న చిత్ర పటానికి […]
Read Moreమచిలీపట్నంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి కొల్లు
మచిలీపట్నం, మహానాడు: మచిలీపట్నంలోని మూడు స్తంభాల కూడలిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ను శుక్రవారం భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ, నాయకులు మోటమర్రి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, కుంచె నాని, […]
Read Moreవిదేశాలకు పారిపోయేందుకు వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్లాన్!
– ఛేదించిన మంగళగిరి పోలీసులు మంగళగిరి, మహానాడు: వివిధ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేత దేవినేని అవినాష్ చివరకు విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక రచించారు. అయితే, ఈ వ్యవహారాన్ని మంగళగిరి పోలీసులు ఛేదించారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు యత్నించినప్పుడు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. అవినాష్ పై కేసులు ఉన్న దృష్ట్యా ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు కోరారు. దీంతో అవినాష్ […]
Read Moreటీటీడీ చైర్మన్గా టీవీ 5 నాయుడు ఖరారు?
– డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా జీవీరెడ్డి? – మరికొన్ని నియామకాలు ఖరారు -నేడు ప్రకటించే అవకాశం? -శ్రావణ శుక్రవారం రోజున తమ్ముళ్లకు బాబు శుభవార్త ( మార్తి సుబ్రహ్మణ్యం) కూటమి సర్కారు గద్దెనెక్కిన తర్వాత తొలివిడత పదవుల పండగకు రంగం సిద్ధమయింది. శ్రావణ శుక్రవారం శుభదినం కావడంతో, నామినేటెడ్ పదవుల పంపిణీకి తెరలే చింది. అందులో భాగంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవిని టీవీ5 చానెల్ చైర్మన్ బీఆర్ […]
Read More