ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆదేశాలు రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆగ్రహం గుంటూరు: పొన్నూరు ఆర్వో లక్ష్మీకుమారి ఒంటెద్దు పోకడలపై పార్టీల ప్రతినిధులు మండిపడుతున్నారు. గురువారం వారు విలేఖరుల సమావేశంలో ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థి, చీఫ్ ఏజెంట్లలో ఒక్కరే ఉండాలని మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. నచ్చచెప్పాలని నిబంధనలు పాటిం చాలని కోరినా పెడచెవిన పెట్టారు. పోలింగ్ రోజున పీవో డైరీలు అదృశ్యమయ్యా యి. […]
Read Moreటీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై స్పందించిన యూపీఎస్సీ
నాన్ కేడర్ ఐఏఎస్లను ఎంపిక చేసేందుకు జూన్ 6న ఇంటర్వ్యూలు. ఇంటర్వ్యూలను ముందుగానే అంటే మేలోనే చేయాలని UPSCకి లేఖ రాసిన సీఎస్ జవహర్ రెడ్డి సీఎస్ ప్రయత్నాలపై UPSCకి లేఖ రాసిన చంద్రబాబు ఎన్నికల కోడ్ సమయంలో ఇంటర్వ్యూలు చేయవద్దన్న చంద్రబాబు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రక్రియ చేపట్టాలని కోరిన చంద్రబాబు ఇంటర్వ్యూ తేదీని జూన్ 25కి వాయిదా వేసిన UPSC UPSC నిర్ణయంతో ఖంగుతిన్న సీఎస్, […]
Read Moreజూన్ 3న మంత్రుల చాంబర్లు స్వాధీనం
-ఫైల్స్, సామగ్రి తరలింపుపై నిషేధం -సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు మంత్రుల బాంబర్లు, సహాయకులను అప్పగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల చాంబర్ల నుంచి ఎటువంటి ఫైల్స్, ఇతర సామాగ్రి తరలించటంపై నిషేధం విధించినట్లు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Read Moreసజ్జల వ్యాఖ్యలపై సీఈవో స్పందన
-కౌంటింగ్ సెంటర్లో గొడవ చేస్తే జైలుకేనని హెచ్చరిక -అభ్యర్థి, ఏజెంట్లను బయటకు పంపిస్తామని స్పష్టం అమరావతి: వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా ఘాటుగా స్పందించారు. గురువారం మచిలీపట్నంలోని ఓ కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజు హాలులో ఎవరై […]
Read Moreకేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి ఆహ్వాన లేఖ
-తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం -స్వయంగా అందజేయాలని ప్రొటోకాల్ సిబ్బందికి ఆదేశం -కేసీఆర్ సిబ్బందితో మాట్లాడిన ప్రొటోకాల్ ఇన్చార్జ్ -గజ్వేల్ ఫామ్హౌస్లో అందజేసేందుకు పయనం హైదరాబాద్: జూన్ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్ర మంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ మాజీ సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖను రాశారు. దానిని […]
Read Moreకౌంటింగ్ కేంద్రాలలో అల్లర్లు?
-కౌంటింగ్ కుట్ర? -సజ్జల వీడియోతో కూటమి అప్రమత్తం -ఏజెంట్లను రెచ్చగొట్టిన సజ్జలపై ఫిర్యాదు -అధికారులతో వాదించాలన్న సజ్జల పిలుపుతో హై అలెర్ట్ -కౌంటింగ్ పారామిలటరీ ప్రవేశం తప్పదా? -కౌంటింగ్ సెంటర్లో ఏజెంట్ల వెనుక పోలీసులు -ఈసీకి కూటమి ఫిర్యాదుతో ఈసీ యోచన? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందా? వైసీపీ ఏజెంట్లు తమ పార్టీ ఓడిపోయే తరుణంలో అధికారులతో ఘర్షణకు దిగుతారా? […]
Read Moreజవహర్ రెడ్డి.. కింకర్తవ్యం ?
-ఏబీవీకి హైకోర్టులో ఊరట – క్యాట్ ఆర్డర్ను సమర్ధించిన హైకోర్టు – ఒక్కరోజులో రిటైరయ్యే ఏబీ సాక్షులను ఏం ప్రభావితం చేస్తారు? – ఏబీ కేసులో జగన్ సర్కారుకు షాక్ – సీఎసు మళ్లీ దరఖాస్తు ఇచ్చిన ఏబీవీ – సీఎస్ కోర్టులో మళ్లీ ఏబీ బంతి – జగన్ వైపు ఉంటారా? ధర్మం వైపు నిలుస్తారా? -కోర్టు చెప్పినా పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వని అధికారిగా అపకీర్తి తెచ్చుకుంటారా ? […]
Read Moreసకల శాఖల మంత్రి సజ్జలను ఎన్నికల సంఘం అరెస్టు చేయాలి
-అన్నం తింటున్నాడా… గడ్డి తింటున్నాడా..బుద్ధుందా? -జగన్రెడ్డి, జవహర్రెడ్డి డైరెక్షన్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు -ఓటమి భయంతో పోలింగ్ రోజున రాష్ట్రంలో అలజడులకు వైసీపీ కుట్రలు -రిటర్నింగ్ అధికారులను కూడా బెదిరిస్తున్నారు -ఓటమి ఖాయమవడంతో లండన్లో జగన్ రెడ్డి టీవీలు బద్దలుకొడుతున్నాడు -టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరి: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న సకలశాఖల మంత్రి సజ్జలను తక్షణమే ఎన్నికల సంఘం అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి దేవినేని […]
Read Moreతెలంగాణ రాజముద్రను మార్పు చేయొద్దు
-కాకతీయ కళాతోరణం, చార్మినార్లను తొలగించొద్దు -తెలంగాణా ఉద్యమకారుడు, కార్మిక నేత పినపాక ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్లను తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని, ఆ రెండు చిహ్నాలను అందులో ఉంచాలని తెలంగాణ ఉద్యమకారుడు, షాద్ నగర్ కార్మిక నేత పినపాక ప్రభాకర్ డిమాండ్ చేశారు. గొప్ప చరిత్ర ఉన్న చిహ్నం కళాతోరణం అని, ఒకప్పుడు వరంగల్ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు ఈ ప్రాంతం […]
Read Moreతెలంగాణ నూతన అధికారిక చిహ్నం!
హైదరాబాద్: తెలంగాణ నూతన అధికారిక చిహ్నం రూపకల్పన పూర్తయినట్లు తెలిసింది. చిహ్నంలో అమరవీరుల స్థూపం, మూడు రంగుల జెండా, వ్యవసాయం ప్రతిబింబించేలా వరి వంగడాలు, జాతీయ చిహ్నం(సింహాలు, అశోకచక్రం) ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో రాసి ఉంది. దీనిని అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తుంది. చిహ్నం మార్పుపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శల నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో దీనిని ఆవిష్కరిస్తారో […]
Read More