-బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన వారే టార్గెట్ -విచారణలో వెలుగులోకి కీలక విషయాలు -మీడియా యజమాని పాత్ర కీలకం -మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలం హైదరాబాద్, మహానాడు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్రావు, మరో నిందితుడు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయట పెట్టారు. బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు వెల్లడిర చారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజు, […]
Read Moreప్రశాంత కౌంటింగ్ చర్యలు చేపట్టాలి
-జూన్ 4న రాష్ట్రమంతటా 144 సెక్షన్ -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా -నరసరావుపేటలో డీజీపీతో కలిసి స్ట్రాంగ్రూమ్ పరిశీలన నరసరావుపేట, మహానాడు: పల్నాడు కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు లో మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా ఎన్నికల కౌంటింగ్ సన్నద్ధత, శాంతి భద్రతల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. డీజీపీ హరీష్కుమార్ గుప్తా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకేష్ లాత్కర్, ఎస్పీ మల్లికా […]
Read Moreసంక్షేమ రాజ్య నిర్మాత ఎన్ టి ఆర్
ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ పరిరక్షణ,అభివృద్ధి సాధన,అవినీతి,పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు.తెలుగు నాట సంక్షేమ పధకాల యుగం ప్రారంభమైంది తెలుగుదేశం ఆవిర్భావంతోనే అని చెప్పాలి. పదవుల కోసం ఏర్పడిన పార్టీ కాదు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అని గొప్పగా చాటిన వ్యక్తి ఎన్ టి ఆర్.సమాజమే దేవాలయం.ప్రజలే దేవుళ్లని నినదించిన మానవతా వాది .త్రికరణశుద్దిగా ఆచరించిన ధన్యజీవి ఆయన. నిరుపేదలను […]
Read Moreఎన్టీఆర్.. సింగిల్ పీస్!
ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఒకే ఒక్కడు, సింగిల్ పీస్ ఇన్ ద వరల్డ్ ! ఆయన శత జయంతి పూర్తి నేడు. ఆయనపై కొందరి ట్రోల్స్ చూశాను, ఆయనలో కొన్ని లోపాలు ఉండొచ్చు, ఒకే యుగ పురుషుడు అని చెప్పనుకానీ, మాట మార్చని మడమ తిప్పని ఆత్మాభిమాన ధనుడు, ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా అందరినీ తిన్నగా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఆయన 95లో పదవీచ్యుతులు చేయబడి, దివంగతులైననాటి అప్పటి పరిస్థితులు […]
Read Moreఎన్టీఆర్… పేరు చాలా కాలం యాదుంటది!
ఎన్టీఆర్ చనిపోయిన 27 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు, చాలామంది ఆయన సినిమా నటుడని, శ్రీకృష్ణుడని, శ్రీరాముడని చెబుతూ ఉంటారు. సినిమా నటుడు కాబట్టి ఎన్టీఆర్ గురించి ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటే… మరి అక్కినేని నాగేశ్వర రావు గురించి అదే ప్రజలు ఎందుకు మర్చిపోయారు? 20వ శతాబ్దపు తెలుగు వాళ్ల చరిత్ర లో ఎన్టీ రామారావు ని చిరస్మరణీయుడిగా మార్చడంలో, ఆయన సినిమా ఇమేజ్ పాత్ర చాలా […]
Read Moreసీఎస్ జవహర్రెడ్డికి చంద్రబాబు లేఖ
-కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులు -బాధితులను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని వినతి అమరావతి, మహానాడు: కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం సీఎస్ జవహ ర్రెడ్డికి లేఖ రాశారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియా లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఉపాధి అవకాశాలు కల్పి స్తామని నకిలీ ఏజన్సీలు యువతను మోసం చేశాయని, ఈ […]
Read Moreరైళ్లలో జనరల్ బోగీలను పెంచాలి
నిత్యం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండటం, స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో ఊపిరాడక చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయి. రెండో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేలు ప్రజలకు అందిస్తున్న సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అదే సమయంలో దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే అనేక […]
Read Moreగన్నవరం ఎయిర్ పోర్ట్ కు తొలిసారి భారీ విమానం
-అంతర్జాతీయ హోదా తర్వాత ఎయిర్ బస్ 340 రాక -ఘనస్వాగతం పలికిన విమానాశ్రయ అధికారులు అమరావతి, మహానాడు: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ బస్ 340 ఎయిర్ క్రాఫ్ట్ మొదటిసారి వచ్చింది. హజ్ యాత్రికులను తీసుకెళ్లేందుకు లెజెండ్ ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం ఇక్కడకు చేరుకుంది. పెద్ద విమానానికి సెరిమోనియల్ వాటర్ కానన్ సలైట్లో విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత […]
Read Moreసీఎస్ను తొలగించి సీబీఐ విచారణకు ఆదేశించండి
-ఆయన ఉంటే కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు -అధికార యంత్రాంగాన్ని, అధికారాలను దుర్వినియోగం చేశారు -కొడుకు, బినామీల పేరిట 800 ఎకరాలు కొన్నారు -జిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారు -కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు కనకమేడల లేఖ అధికారాలను దుర్వినియోగం చేసిన సీఎస్ జవహర్రెడ్డిని కౌంటింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు లేఖ రాశారు. […]
Read Moreఎన్టీఆర్ కీర్తి అజరామరం
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -మంగళగిరి పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు -నివాళుర్పించిన నాయకులు, కార్యకర్తలు మంగళగిరి, మహానాడు: ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేశారు. అనంతరం సభలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషిగా, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా […]
Read More