మహిళలకు త్వరలో ఉచిత బస్సు సౌకర్యం

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అచ్చంపేట, మహానాడు: ఎన్డీయే సర్కారు మహిళలకు త్వరలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అన్నారు. అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో సోమవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన పై ప్రజలు సంతృప్తి […]

Read More

అత్యాచారం నుంచి బాలికను కాపాడిన కోతుల గుంపు

ఉత్తర ప్రదేశ్ లోని బాపు ఘాట్ లో ఒక కోతుల గుంపు ఒక బాలిక ని అత్యాచారం నుండి కాపాడాయి, ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక చిన్నారిని ఒక పాపత్ముడు ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసేకెళ్లి అత్యాచారం చేయబోయాడు, పాప దుస్తులు తొలగిస్తుండగా ఒక కోతుల గుంపు వచ్చి కీచు కీచు మంటూ పెద్దగా శబ్దాలు చేస్తూ వాడిని తరిమెసింది, కేసు నమోదు చేసిన పోలీస్ లు సీసీ టీవీ […]

Read More

స్వామీజీలు తిరుమల అపచారంపై నోరు మెదపరే…

ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వు విలువైనదని పోన్నవోలు సుధాకర్ వ్యాఖ్యానించటం వైసీపీ బరితెగింపుకు నిదర్శనం కలియుగ దైవం అందరి తప్పులను లెక్క వేస్తున్నాడు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అమరావతి: గుంటూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అపచారాలపై,లడ్డు ప్రసాదంలో జంతు […]

Read More

ఆపరేషన్ బుడమేరు.. 270 ఎకరాల్లో ఆక్రమణల గుర్తింపు

విజయవాడ: ఆపరేషన్ బుడమేరును చేపట్టేందుకు అధికారులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణల వివరాలు సేకరిస్తున్నారు. ఎ. కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2,700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ఇందులో 270 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 3వేల గృహాలు, 80 నిర్మాణాలను గుర్తించామన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ చేపడతామన్నారు.

Read More

ఇది మంచి ప్రభుత్వం… మనందరి ప్రభుత్వం

– నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని 6,7,8 వ వార్డుల్లో సోమవారం కూటమి నేతలు,అధికారులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఇది మంచి ప్రభుత్వం’ కరపత్రాలను పంచిపెట్టి గడపగడపకు తిరుగుతూ నాయకులతో కలిసి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమ విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదన్నారు. వృద్ధాప్య […]

Read More

మైనారిటీ సంక్షేమ పథకాల రీస్ట్రక్చర్

– కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి కి సీఎం ఆదేశం – నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం – ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం – మైనారిటీలకు లబ్ది జరిగేలా వ‌క్ఫ్‌ భూముల అభివృద్ది – మైనారిటీ సంక్షేమ శాఖపై స‌మీక్ష‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి: ముస్లిం మైనారిటీ వర్గాలకు అందే పథకాలను […]

Read More

స్వామీ.. నీ సొమ్ములు భద్రమేనా?

– శ్రీవారి కల్యాణోత్సవాల నగలు పరిశీలించారా? – సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారా? లేదా? – అవి అసలువా? గిల్టువా? – గిల్టువైతే భక్తులను మోసం చేసినట్లే కదా? – జగన్ జమానాలో జ్యువెలరీ సెక్షన్‌ను చెల్లాచెదరు చేశారా? – నగల నిజాలు తెలియకూడదని జాగ్రత్త పడ్డారా? – ఇప్పుడు శ్రీవారు, అమ్మవారి నగలు నిజమైనవేనా? – నెయ్యి ఎపిసోడ్‌తో నగల భద్రతపైనా అనుమానాలు – నగల నాణ్యతను గతంలో అవుట్‌సోర్సింగ్‌కు […]

Read More

కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా పురందేశ్వరి

విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా, కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈమేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు ఇచ్చారు. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తిస్తుంది. సీపీఏ ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగానే కాకుండా మహిళా పార్లమెంటేరియన్ల స్టీరింగ్ […]

Read More

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు దోచుకున్న జగన్‌

– వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వేమూరు, మహానాడు: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు జగన్‌ రెడ్డి దోచుకున్నారని, తన అధికారంలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని, ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని గాడిని పెడతాం… రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆరోపించారు. అమర్తులూరు మండలం యలవర్రు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని, గడపగడపకు తిరిగి 100 రోజుల పాలన గురించి ప్రజలను […]

Read More

తిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం

– లోక క‌ల్యాణార్థం, సర్వ దోషాల నివారణకు విశేష పూజలు – భక్తులు క్షమా మంత్రాన్ని పఠించాలి – టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల, మహానాడు: లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల […]

Read More