100 రోజుల్లో…. ఇదీ మా ప్రోగ్రెస్ కార్డు

– 9 నెలల మీ పాలనలో కాంగ్రెస్ చేసిందేమిటి? – జవాబివ్వకుంటే ప్రజలు కాంగ్రెస్ ను క్షమించబోరు – రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మా లక్ష్యం – మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయింపు – కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినం – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ – మోదీ 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ […]

Read More

గోవా మద్యం పట్టివేత

మాచర్ల, మహానాడు: మాచర్ల మండలం, నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.4,54,000 లక్షల విలువచేసే గోవా మద్యంను పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా 1236 మద్యం ఫుల్ బాటిళ్లు, 72 బీర్ టిన్నులను అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద మంగళవారం ఉదయం 5 గంటలకు […]

Read More

నులిపురుగుల నివారణ మందు పంపిణీ

నరసరావుపేట, మహానాడు: స్థానిక మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో విద్యార్థినివిద్యార్థులకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.అరుణ్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు, ఆరోగ్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More

గొప్ప శిల్పి విశ్వకర్మ

– టీడీపీ ఆఫీసులో ఘనంగా జయంతి మంగళగిరి, మహానాడు: హిందూ సంప్రదాయం ప్రకారం విశ్వకర్మ ఈ ప్రపంచానికి అసలైన సృష్టికర్త. నాడు కృష్ణభగవానుడు పరిపాలించిన ద్వారకానగరంతో పాటు, పాండవులకు ఇంద్రప్రస్థ రాజభవనం, దేవతలకు అనేక రత్నశోభిత నగరాలను ఆయనే నిర్మించాడు. చతుర్ముఖుడైన విశ్వకర్మ ఒక చేతిలో నీటిబిందె, ఒక చేతిలో పుస్తకం, ఒక చేత ఉచ్చు, మిగిలిన చేతులలో వివిధ ఆయుధాలను, పనిముట్లను కలిగివుంటాడని, మంగళవారం ఆ ఘన శిల్పి […]

Read More

స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ

గుంటూరు, మహానాడు: స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రజారోగ్య కార్మికుల మస్టర్ పాయింట్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, వార్డ్ సచివాలయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ మేరకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.

Read More

కాదంబరి జత్వానీని నరకం చూపించిన వైసీపీ ప్రభుత్వం

– టీడీపీ మహిళా నేతల విమర్శ విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం మహిళ కాదంబరి జత్వానీని నరకం చూపించిందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మహిళా నేతలు అన్నాబత్తుని జయలక్ష్మి, మల్లికా, పాకనాటి రమా దేవి ఆరోపించారు. ఈ మేరకు వారు పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాదంబరి జత్వానీ మహిళాగా ఎన్నో కష్టాలు పడ్డారు… ఆమెను పోలీసులు, అప్పటి అధికార వైసీపీ పార్టీ తీవ్ర ఇబ్బందులు […]

Read More

బీసీల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం లక్ష్యం

• ఈ ప్రభుత్వంలో బీసీలకు పూర్వ వైభవం • ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంత్యోత్సవం • రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ ఎస్.సవిత అమరావతి : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వ లక్ష్యమని, టిడిపి ప్రభుత్వానికి బీసీలు బ్యాక్ బోన్ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అని తెలిపారు. […]

Read More

ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాదులను ఉపేక్షించేది లేదు

– గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్ పరిధిలోని బ్రాడిపేట 6/20లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గళ్ళ మాధవి హెచ్చరించారు. మంగళవారం ఘటన జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంతమంది ఆకతాయిలు […]

Read More

వరద ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం

-మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి – 1000 మంది బాధితులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం కిట్ల పంపిణీ అమరావతి: బుడమేరు వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన వరద ముంపు బాధితులు అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం పంజా సెంటర్ ప్రాంతంలో […]

Read More

అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు

గతంలో మద్యం దుకాణాల్లో సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారు మద్యపాన నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పారు ప్రభుత్వ ఆదాయం గత పాలకుల జేబుల్లోకి వెళ్ళింది ఎక్సైజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు మల్టీ నేషనల్ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు క్షేత్రస్థాయిలో సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నాం 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ప్రజారోగ్యం దృష్ట్యా […]

Read More