టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు

-గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్ గుంటూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆఫీసుపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్టు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. అయితే, చాలా మంది అరెస్ట్‌ చేయొద్దంటూ కోర్టుకు వెళ్ళారని తెలిపారు. మినహాయింపు పొందినవారిని త్వరలో విచారణకు పిలుస్తామని మీడియాకు తెలిపారు. పోలీస్ విచారణలో నందిగం సురేష్ సహకరించారు… సురేష్ చెప్పిన సమాధానాలు క్రాస్ చెక్ చేసుకుంటాం.. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ […]

Read More

కేజ్రీవాల్ రాజీనామా

– శాసన సభా పక్ష నేతగా అతిశీ ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. కాబోయే ముఖ్యమంత్రి అతిశీ, ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నూతన శాసన సభా పక్ష నేతగా అతిశీ ఎంపికైనట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ ప్రమాణ […]

Read More

డయల్ యువర్ ఎమ్మెల్యేకి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు, మహానాడు: ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై క్షణాల్లో స్పందించి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ పరిష్కరిస్తున్నారు. అచ్చంపేట మండలం, జడపల్లి తండా ప్రజలు మంచినీరు లేక ఇబ్బందులు పడడం పై స్పందించి వెంటనే గ్రామానికి మంచి నీటి సదుపాయం కల్పించారు. అమరావతి మండలం అత్తలూరు ఎస్సీ కాలనీ పెద్దపల్లిలోని అంగన్వాడీ స్కూల్ లోకి నీరు రావడం పై తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం చూపారు. […]

Read More

వావిలాల సంస్థకు అండగా ఉంటాం

– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – సీఎంను కలిసిన వావిలాల కుటుంబం – వరద బాధితులకు రూ. లక్ష విరాళం – 500 మందికి సరిపడా దుస్తుల పంపిణీ – వావిలాల ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి – మీరు అదేశించండి, సిద్ధంగా ఉన్నామన్న వావిలాల వారసుడు సోడెకర్ సత్తెనపల్లి, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని వావిలాల స్థాపించిన […]

Read More

పొన్నూరు వైన్ షాప్ లోని న‌గ‌దు దొరికింది..

– ఎస్పీ సతీష్ కుమార్ పొన్నూరు, మహానాడు: పట్టణంలో బాపట్ల బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్స్ షాపులో చోరీకి గురైన న‌గ‌దు దొరికింద‌ని ఎస్పీ స‌తీష్ కుమార్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నిందితుడు వైన్స్ షాపులో కార్మికుడిగా ప‌నిచేసే సందీప్‌పై అనుమానం ఉండడంతో విచారించామని తెలిపారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. దుకాణంలోని వెనుక వైపు షట్టర్‌ను మాత్రమే మూసివేశారని, అయితే తాళం వేయలేదని […]

Read More

ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోందని, దీనిని క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ సీఐ సింగయ్యను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిఐతో సమావేశం నిర్వహించి, అరండల్ పేట, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందని, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదని సీఐ దృష్టికి ఎమ్మెల్యే […]

Read More

వైసీపీకి ఓటు వేయలేదని మహిళపై రేప్!

– గ్రీవెన్స్ కు బాధితురాలు ఫిర్యాదు – ఆస్తులు కొట్టేసి కన్నతల్లికి కూడుపెట్టని కొడుకులు – గ్రీవెన్స్ లో కన్నీటి పర్యంతమైన పండుటాకు మంగళగిరి, మహానాడు: కడుపున పుట్టిన కొడుకులే కనికరంలేని కాలాంతకులుగా మారారని.. తనకు అన్నం పెట్టడం లేదని.. తన పేరు మీద ఉన్న పొలాన్ని ఫోర్జరీ సంతకాలతో కాజేసి.. తననే కొట్టడానికి వస్తున్నారని.. అన్నా క్యాంటీన్ లో అన్నం తిని బతుకుతున్నానని… తనకు న్యాయం చేయాలని పల్నాడు […]

Read More

ముగిసిన నందిగం సురేష్ పోలీసు కస్టడీ

మంగళగిరి, మహానాడు: స్థానిక రూరల్ పోలీస్‌ సర్కిల్ కార్యాలయంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను రెండు రోజులపాటు పోలీసులు విచారించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సురేష్ ను మంగళగిరి న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తారు. కాగా, మంగళగిరి బైపాస్ లోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం పై దాడి […]

Read More

పులివెందుల ఎమ్మెల్యే జగన్‌…మీకు పుస్తకం గురించి తెలుసా?

– వేలాది పాఠశాలలను మూసివేసిన ఘనుడివి నువ్వే.. – టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన ఘనత నీదే.. – ఏపీ మహిళ, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ, మహానాడు: ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో తెలియదు.. ఏ స్కూలో తెలియదు… ఏ కాలేజీయో అస్సలు తెలియదు. నువ్వు విద్యాశాఖ గురించి, పరీక్షల గురించి, స్టేట్ & సెట్రల్ సిలబస్ […]

Read More

హార్డ్ హైస్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్య!

నరసరావుపేట, మహానాడు: స్థానిక హార్డ్ హైస్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్య సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పల్లపు జయలక్ష్మి (14) తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని జయలక్ష్మి స్వగ్రామం రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More