నాకు రిక్త హస్తమే మిగిలింది

– ఈ ప్రభుత్వం రావడంలో నేను కీలక పాత్ర పోషించా – నాలాగే షాక్ తగిలినా కార్యకర్తలు తట్టుకునే ధైర్యంతో ఉండాలి – కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు ఎత్తివేయాలి – కాలువలు, డ్రైన్లు, చెరువుల ఆక్రమణలను తొలగిస్తామని మంత్రి నారాయణ పేర్కొనడం హర్షణీయం – ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు ఉండి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈనెల 20వ తేదీ నాటికి కొన్ని, దసరా నాటికి పూర్తిగా […]

Read More

గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి 50ఏళ్ల వ్యక్తి మృతి

వికటించిన ఇడ్లీ పోటీ పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓనం పండుగ సందర్భంగా కంజికోడులో ఇడ్లీ పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోయి ఓ పార్టిసిపెంట్ మృతి చెందాడు. ఈ పోటీలో ఒక్కసారిగా సురేష్‌ ఇడ్లీలు ఎక్కువగా తినడంతో గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు.వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Read More

మంత్రి సత్యకుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం

కడప : కడప స్థానిక రిమ్స్ హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా జే.బి.వి.ఎస్ ధి ప్రిజర్వేర్ సేవా సమితి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిమ్స్ సిప్పండెంట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ.. బిజెపి కార్యకర్తలు సత్య కుమార్ పై ఉన్న అభిమానంతో ఇంతటి గొప్ప కార్యం చేయడం అందులో నేను భాగస్వామ్యం పొందడం […]

Read More

అమరావతి సేఫ్‌!

– కృష్ణాతో రాజధానికి ఇబ్బంది లేదు – వైసీపీ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు – రాజధానిలో కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి నిల్వ – గతంలో నిర్మించిన ఐకానిక్ భవనాలు, క్వార్టర్లు కు ఇబ్బంది లేదు – ఐఐటి నిపుణులు నివేదిక – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ, మహానాడు: గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి […]

Read More

జగన్‌ జైలు పక్షి!

– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రాంతాల్లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలు పక్షిలా సమాజానికి ఇబ్బందికరంగా వ్యవహరించే వ్యక్తులను పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం వారి విధానాన్ని చాటుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. కొల్లిపర మండలం బొమ్మవాని పాలెం గ్రామంలో వరద బాధితులకు హార్వెస్ట్ ఇండియా సంస్థ ప్రతినిధి కత్తెర సురేష్ కుమార్, […]

Read More

గణేష్ ని లడ్డు పాట పాడిన మండల ముస్లిం యువకుడు

తాళ్లూరు, మహానాడు: తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామం బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి నిమజ్జనం సందర్భంగా వినాయక మండపం వద్ద పూజలు అందుకున్న 50 కేజీల లడ్డు ప్రసాదాన్ని ముస్లిం యువకుడు షేక్ కమాల్ వలి వేలం పాటలో 26 వేల రూపాయలకు దక్కించుకున్నాడు. ముస్లిం యువకుడు గణేష్ లడ్డు దక్కించుకోవడం పట్ల హిందూ, ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తూ, మా గ్రామం మతసామరస్యానికి ప్రతీక అంటూ బొద్దికూరుపాడు […]

Read More

రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్

– కోరుకున్న చోట ప్లాట్‌ – రంగంలోకి మంత్రి నారాయణ అమరావతి, మహానాడు: రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి మంత్రి నారాయణ దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్ళకు మంత్రి వెళ్ళారు. దీంతో భూములిచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఎర్రబాలెం లో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరణకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో ఏమన్నారంటే… […]

Read More

పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు చెల్లించండి

– ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విస్సన్నపేట, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వంలో ఆరు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విన్నవించగా ఎమ్మెల్యే స్పందించారు. గ్రామ సర్పంచ్ సాదుపాటి నాగమల్లేశ్వరి తో చర్చించి కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు. […]

Read More

17 నుంచి బీజేపీ సేవా కార్యక్రమాలు

– మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి నాగభూషణం విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ నెల 17వ తేదీ నుంచి సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రారంభమవుతాయని 19తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 18 నంచి 24 వరకు స్థానిక ప్రభుత్వ […]

Read More

ఆ రూ.67.52 లక్షలు వసూలు

– అధికారుల సమక్షంలో సెప్టెంబర్ 17 నుంచి చెల్లింపులు – కలెక్టర్ ప్రశాంతి వెల్లడి రాజమహేంద్రవరం, మహానాడు: జి. యర్రంపాలెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచి లో దుర్వినియోగం అయిన సొమ్ము రూ.67.52 లక్షలు వసూలు చేశామని, ఈ నెల 17 నుంచి బ్రాంచిలో చెల్లింపులు జరుపుతున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, జి.యర్రంపాలెం బ్రాంచ్ కు చెందిన వ్యాపార కరస్పాండెంట్ ముతాబత్తుల […]

Read More