– మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, మహానాడు: దేశవ్యాప్తంగా కులగణన కోసం ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14 తేదీ శనివారం హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద చేపట్టనున్నఓబీసీ సత్యాగ్రహంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనాలని మాజీ మంత్రి, భారాస ముఖ్య నాయకుడు వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సత్యాగ్రహలో దేశవ్యాప్తంగా […]
Read Moreరేవంత్ రెడ్డికి ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల కృతజ్ఞతలు
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూ ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ని గురువారం కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గాను ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా సీఎం రేవంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇండ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పదికోట్లు ప్రకటించినందుకు […]
Read Moreఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి
– ఢిల్లీలో రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి ఉన్మాద చర్య – న్యాయం కోసం సీపీ ఆఫీసు మెట్లు ఎక్కాం – సైబరాబాద్ సీపీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం సందర్భంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి ఉన్మాద చర్య. భౌతిక దాడులు చేయడం దారుణం. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని సాధించి అభివృద్ది దారిలో […]
Read Moreతిరుపతిలో అశ్లీల నృత్యాలు, ఏడుగురి అరెస్టు!
తిరుపతి, మహానాడు: తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఏడుగురిని అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు. సరదాల పేరుతో సాంప్రదాయలను […]
Read Moreవరద బాధితులకు భారీ విరాళం!
– టీడీపీ ‘దర్శి’ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మిని ప్రశంసించిన సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సారథ్యంలో దర్శి నియోజకవర్గం నుండి వరద బాధితులకు సేకరించిన విరాళాలను ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. దర్శి టౌన్, 5 మండలాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అందజేసిన విరాళాల […]
Read Moreనేటి మధ్యాహ్నానికి నీరు బయటికి వెళ్ళేలా భారీ ఏర్పాట్లు
– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ప్రాంతాల్లో ఇంకా ఉన్న వరద నీరు నేటి మధ్యాహ్నానికి బయటకు వెళ్ళేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం తెలిపారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. అంబాపురం పైపుల రోడ్డులో ఉన్న వరద నీటిని బయటికి పంపించేందుకు ఏడు గండ్లు ఏర్పాటు. కొన్ని ప్రాంతాల్లో మినహా దాదాపు అన్ని డివిజన్లలో వరద నీరు తగ్గిపోయింది. మరో 24 గంటల్లో మొత్తం నీరు […]
Read Moreమీ కష్టాలు చూశా… ఆదుకుంటాను
– వరదల వల్ల నష్టపోయిన అన్నదాతకు అండగా ఉంటాం – ఎకరాకు రూ. 10వేలు అందిస్తాం – ఇళ్ళు ,ఉద్యానవన పంటలు, పశువులు నష్టాలపై సర్వే – కొల్లేరు ప్రాంతంలో వరద నష్టాన్నిహెలికాప్టర్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు, మహానాడు: వరదల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో వరదల నష్టాన్ని బుధవారం […]
Read More7 నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల
* ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం * రూ.30 కోట్ల బకాయిలు విడుదల * శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల్లో ఆనందం అనంతపురం, మహానాడు: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మంచినీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు […]
Read Moreరాహుల్ రిజర్వేషన్ల వ్యతిరేకి
-రాజ్యాంగం అమలు అయిన నుండి బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేదు – బహుజన సమాజం కోసం కొట్లాడే ఒకే ఒక్క నాయకురాలు మాయావతి – బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ రామ్ జీ గౌతమ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రిజర్వేషన్ ల వ్యతిరేకి అని బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్, రాజ్య సభ సభ్యులు రాంజీ గౌతమ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యకర్తల సమావేశం […]
Read Moreఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా రామ్మోహన్ నాయుడు
– ఏకగ్రీవంగా ఎన్నుకున్న 40 సభ్య దేశాల ప్రతినిధులు – పౌర విమానయానాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకు వస్తానని మంత్రి వెల్లడి ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఇందులో ఏపీఎంసీ చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను సింగపూర్ దేశం ప్రత్తిపాదించగా భూటాన్ దేశం […]
Read More