రోజుకో అత్యాచారం.. ఇదేనా మార్పు?

– మంత్రి సీతక్కను నిలదీసిన మహిళా నేతలు హైదరాబాద్‌, మహానాడు: మహిళా భద్రతకు అభయమివ్వని ‘హస్తా’నికి అధికారమెందుకని, రోజుకో అత్యాచారం, గంటకో అఘాయిత్యం.. ఇదేనా మార్పు? అని మంత్రి సీతక్క ను అడ్డగించి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, ఇతర మహిళలు నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై గత నెల 31 న జరిగిన అత్యాచారం, హత్యయత్నం జరిగిందని వారు ఆందోళన […]

Read More

వరద బాధితులకు అండగా ఏపీ జేఏసీ

వరద బాధితులకు తన సేవలతో ఏపీ జేఏసీ అమరావతి అండగా నిలుస్తోంది వాంబే కాలనీ వాసులకు గురువారం మంచినీరు, ఆహార పదార్థాల పంపిణీ చేసింది. ఇప్పటికే ఒక రోజు వేతనం(బేసిక్‌ పే)ను విరాళంగా అందించింది. ఈ కార్యక్రమంలో చి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి కోశాధికారి కనపర్తి సంగీతరావు, మాజీ అధ్యక్షుడు వీవీ […]

Read More

వరద బాధితులకు ఆహార అందిస్తున్న రాముడు టీం

విజయవాడ: పడమట విజయవాడ కృష్ణ లంక 16వ డివిజన్ పరిధిలో రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో వరద బాధితులకు సాయంత్రం ఆహారం పంచేందుకు మంత్రి టీమ్ (రాముడు టీమ్) సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆహారం కోసం వేచి ఉన్న వారి ఆకలి తీరుస్తున్నారు. ప్రతి కాలనీలో టీమ్ సభ్యులు చేరుకొని ఎక్కడిక్కడ వేగంగా ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. రాముడు టీమ్ సభ్యులు అందిస్తున్న […]

Read More

సీఎం రేవంత్‌ రెడ్డి టీచర్స్‌ డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మహానాడు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులది బాధ్యత చాలా గొప్పదని సీఎం అన్నారు. దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో అధ్యాపకులది కీలక పాత్ర అని, అలాంటి […]

Read More

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి

-విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి – వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం లో స్పష్టం చేశారు. బుధవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ […]

Read More

మెగాస్టార్‌ విరాళం రూ. కోటి

హైదరాబాద్‌, మహానాడు: వరద బాధితులకు మెగాస్టార్‌ చిరంజీవి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

Read More

కేన్స్ సంస్థ గుజరాత్ తరలిపోతుందన్నది వాస్తవం

– ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి అసత్యాలు – మూడు యూనిట్లలో కీలమైన రెండు యూనిట్లు తరలిపోతున్నాయి – కాంగ్రెస్ చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడి దారుల్లో అయోమయం – ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థ కు చెందిన అత్యంత ఆధునాతనమైన (OSAT) యూనిట్ గుజరాత్ కు తరలిపోతుందన్నది నిజమని కేటీఆర్ అన్నారు. […]

Read More

మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా?

– పొంగులేటి ఎస్ ఆర్ గార్డెన్స్ ను రేవంత్ రెడ్డి కూల్చాలి – మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి – ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్ – కేసీఆర్ వరద సహాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు? – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో […]

Read More

పారిశుద్ధ్య పనులు ప్రారంభించాలి

– ఎమ్మెల్యే ఆనందబాబు కొల్లూరు, మహానాడు: కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలు ఆవులవారిపాలెం, గాజుల్లాంక, పెసర్లంక గ్రామాల లో బాపట్ల కలెక్టర్ వెంకట మురళీతో కలిసి మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు బుధవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారి కి అందుతున్న సహాయ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వెంటనే చేయాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. […]

Read More

వరద బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళం

-మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్: వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళం ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టాం. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన […]

Read More