వైసీపీకి గుణపాఠం నేర్పిన ప్రజలు

– ఎమ్మెల్యే ఆంజనేయులు ఈపూరు, మహానాడు: రైతులను దగా చేసి ముంచిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజలు సరైన గుణపాఠం నేర్పారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో రైతులకు సబ్సిడీ విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. వ్యవసాయ శాఖ ఏడిఏ బి రవిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన రైతును ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ […]

Read More

పాస్ పుస్తకాలు త్వరతగతిన అందించాలి

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం, మహానాడు: భూ యజమానులకు పాస్ పుస్తకాల కోసం నెలలు తరబడి తిప్పుతున్నారు… ఆ విధానానికి స్వస్తి పలికి సులభతరంగా ప్రజలకు పాస్ పుస్తకాలు అందించేందుకు కృషి జరగాలి. తమ పొలాలను అమ్ముకున్నప్పుడు సర్వేలు కొలతలకు రావడానికి కాలయాపన చేస్తున్నారు… అలాంటి పరిస్థితులన్నీ మారాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అధికారులనుద్దేశించి అన్నారు. ప్రకాశం భవన్ నందు […]

Read More

పులివెందులలోని అక్రమాలపై విచారణకు సిద్ధమా…?

– జగన్ పాలనలో ఒక్క పులివెందలలోనే రూ.100 కోట్లు దుర్వినియోగం – పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా నాటకాలు – జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాల్‌ మంగళగిరి, మహానాడు: రాష్ట్రంలో రైతులను, పేదలను పట్టించుకునే వాళ్ళ లేరు అంటూ… రాష్ట్రం మొత్తం అచేతన వ్యవస్థలోకి వెళ్లిపోయిందని అపసోపాలు పడుతూ.. తానే ప్రజారక్షకుడిగా, మంచి పరిపాలన అందించానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి బీరాలు పలుకుతున్నాడని ఎమ్మెల్సీ రాంగోపాల్ […]

Read More

వైసీపీ పాలనలో నిర్మాణరంగం కుదేలు!

– రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం, మహానాడు: వైసీపీ పాలనలో నిర్మాణరంగం కుదేలైందని, జగన్ ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో సోమవారం వడ్డెర ఆత్మీయ సమావేశంలో మంత్రి […]

Read More

గాంధీ జయంతి రోజునే క్షమాభిక్ష ఖైదీల విడుదల

రాజమహేంద్రవరం, మహానాడు: గాంధీ జయంతి రోజునే క్షమాభిక్ష ఖైదీల విడుదల ఉంటుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఖైదీల క్షమాభిక్షపై మంత్రి మాట్లాడారు. ఆగస్టు 15న క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఉండదు. ఖైదీల క్షమాభిక్షపై కొన్ని ఫైల్స్‌ పరిశీలించాల్సి ఉంది. తప్పు చేయకున్నా చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు. ఇవాళ పరిస్థితులు తారుమారయ్యాయన్నారు.

Read More

దేవాదాయ సమస్యలపై అధికంగా అర్జీలు: మంత్రి ఆనం

జగన్‌వి చిల్లర రాజకీయాలు: పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల విమర్శ మంగళగిరి, మహానాడు: గ్రీవెన్స్ కార్యక్రమంలో దాదాపు 250 కిపైగా వితులు వచ్చాయని.. వాటిలో నేడు అధికంగా దేవాదాయ శాఖకు చెందిన అర్జీలు వచ్చాయని ఆశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అతెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ నేతలు బుచ్చి రాంప్రాసాద్, రమణలతో అర్జీదారులు ఇచ్చిన వినతుల పరిష్కారానికి కృషి చేసినట్టు ఆయన తెలిపారు. తెలుగుదేశం […]

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు అనగాని , గొట్టిపాటి

తిరుమల , ఆగస్టు 12: తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ వి ఐ పీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ … తెలుగు ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా,సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నానని, గతంలో జరిగినటువంటి అన్యాయాల వలన ఇబ్బంది పడిన […]

Read More

ఆ డ్యామ్‌ గేట్‌కు, జగన్‌కి ఏమిటి సంబంధం?

డ్యామ్‌ నిర్వహణ బాధ్యత తుంగభద్ర బోర్డుది – మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ గుంటూరు: వరద ఉధృతికి తుంగభద్ర డ్యామ్‌లో ఒక గేట్‌ కొట్టుకుపోతే, దానికి జగన్‌గారిని బాధ్యులను చేస్తూ, మీడియా నానా దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. తుంగభద్ర డ్యామ్‌ నిర్వహణను తుంగభద్ర బోర్డు చూస్తోందన్న ఆయన, అందులో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రాతినిథ్యం కలిగి ఉన్నాయని […]

Read More

సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు ఉంది

– అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ బెంగళూరు: ఈ భూమి మనుషులకు మాత్రమే ఆవాసం కాదనీ, సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు ఉందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని(ఆగస్టు 12) పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించిన “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమన్-ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్” సదస్సులో అటవీ, […]

Read More

వెంకయ్య నాయుడుకి రైస్ మిల్లర్ల సంఘం సత్కారం

– సమస్యల పరిష్కారానికి చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలియజేసిన ప్రతినిధులు విజయవాడ: రైసు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కృషి చేశారని అఖిల భారత రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సోమవారం స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో వెంకయ్య నాయుడు ని కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను గతంలో […]

Read More