– వైసీపీ నేత ప్రోద్బలం నూజెండ్ల, మహానాడు: నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టీ యానాది కాలనీకి చెందిన గిరిజన మహిళ మేకల కోటమ్మ గుడిసె దగ్ధమైంది. బాధితురాలు అందించిన వివరాలివి. కోటమ్మ తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఓటు వేసిందని కక్ష కట్టిన వైసీపీ నాయకుడు నక్క నాగిరెడ్డి ఆమెను హతమార్చేందుకు పథకం వేశారు. ఆ కాలనీలోని వైసీపీ వర్గీయులైన ఇల్లా హనుమంతరావు, రామకోటయ్య, వీరాంజి, రాజయ్య లతో గుడిసెలో నిద్రిస్తున్న కోటమ్మను […]
Read More‘వేదాద్రి -కంచల’ కు మరమ్మతులు చేపట్టి అన్నదాతను ఆదుకోండి
– ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ నందిగామ, మహానాడు: వేదాద్రి -కంచల ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి వసతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతు సంఘం, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో వేదాద్రి- కంచల ఎత్తిపోతల పథకాన్ని రైతులు, రైతు సంఘాల నేతలు పరిశీలించారు. అనంతరం నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డిఓ కి […]
Read Moreస్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుంటూరు, మహానాడు: స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. వేలాది మంది అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు స్వాతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఒలింపిక్స్ […]
Read Moreఐదేళ్ల పాపాలపై కూటమి ప్రభుత్వం అలసత్వం !
వంశీ, కొడాలి నాని, రోజా వంటి నేతలు ఏమైపోయారో? సునీల్పై కేసు ఎప్పుడు? జవహర్రెడ్డిని వదిలేసినట్లేనా? సజ్జల భార్గవ్రెడ్డి, వర్రా రవీందర్రెడ్డి వికృత పోస్టింగులు మర్చిపోయారా? కేంద్ర నిధుల వరద సరే.. క్యాడర్ మనోగతం సంగతేమిటి? ( ఐకియా ) భారీ అంచనాల మధ్య ఏర్పడిన కూటమి ప్రభుత్వం అంచనాలను ఏమేరకు నిలబెట్టుకుంది అన్న విషయానికి వస్తే .. ఐదేళ్లలో జగన్ సర్కార్ చెప్పలేని రాష్ట్ర రాజధాని ఏది అన్న […]
Read Moreకార్పొరేటర్ల ప్రసన్నం కోసం బొత్స విహార యాత్రలు
– జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎద్దేవా విశాఖపట్నం, మహానాడు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వారిని విహార యాత్రలకు తిప్పుతున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జిల్లా జనసేన కొత్త కార్యాలయం […]
Read Moreఎయిర్ పోర్టు నిర్మాణం పనులు సంతృప్తికరం
భోగాపురం ఎయిర్ పోర్టు పనులు 36.6 శాతం పూర్తి నెలరోజుల్లో 4.8 శాతం పనులు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేందుకు అధికంగా అవకాశాలు నిర్మాణం పనుల పురోగతిపై ప్రతి నెలా సమీక్షిస్తాం ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి యీ ఎయిర్ పోర్టుకే వుంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణిలతో కలసి పనుల పరిశీలన జి.ఎం.ఆర్., ఎల్ అండ్ […]
Read Moreరూ.850 కోట్ల విలువైన రేడియోధార్మిక పదార్ధం స్వాధీనం
– నలుగురు నిందితుల అరెస్ట్ బీహార్ : బీహార్ పోలీసులు నలుగురు సభ్యుల స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల నుంచి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం ‘కాలిఫోర్నియం’ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ పదార్థం ధర గ్రాముకు రూ.17 కోట్లుగా అంచనా ఏశారు. అంటే రూ.850 కోట్ల సరుకు ఇది. అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తారు. గోపాల్గంజ్ […]
Read More‘గేటు’ ఘటనపై సీఎం బాబు సమీక్ష
– రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, మహానాడు: తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం విలేఖర్లకు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించాం. డ్యాం […]
Read Moreరాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీ
– ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ పండుగ ప్రారంభమైంది. మూడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా పేరుతో జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ […]
Read More15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు
– రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా – 45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం – వైసీపీ భూ కబ్జాలు, రీ సర్వేతో వచ్చిన కష్టాలూ చెప్పుకోవచ్చు – ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ – ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ అమరావతి, మహానాడు: జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు చంద్రబాబు […]
Read More