విజయ్ పాల్ తో పాటు సూత్రధారులు… పాత్రధారులను అరెస్టు చేయాలి

– పోలీస్ అధికారులైన సునీల్ కుమార్, సీతారామాంజనేయులు ను వెంటనే సస్పెండ్ చేయాలి – ఇప్పుడు న్యాయం జరగకపోతే న్యాయ, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం – తన పేరున్న అక్షరాలపై జరిగిన దాడిని , మహానుభావుడైన అంబేద్కర్ పైన జరిగిన దాడిగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించడం హాస్యాస్పదం – రాష్ట్రంలో హింసను ప్రేరేపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టడం దారుణం – తక్షణమే తన […]

Read More

ఈనెల 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు

వచ్చే నెల 30వరకు భూ వివాదాలపై ప్రతి గ్రామంలోనూ సభలు భూ ఆక్రమణలు, 22 ఏ భూముల అక్రమాలతోపాటు అన్ని రెవిన్యూ సమస్యలపై అర్జీల స్వీకరణ ప్రతి అర్జీని అన్లైన్ చేసి తగిన పరిష్కారం చూపుతాం మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి అమరావతి: ఈనెల 15 నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు రాష్ర్ట వ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా […]

Read More

అంబేద్కర్ స్మృతి వనానికి చంద్రబాబు 12 ఎకరాలు ఇచ్చారు

– పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు, మహానాడు: అమరావతి రాజధాని లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటుకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు 12 ఎకరాలు ఇచ్చారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. వైసీపీ ప్రభుత్వం 175 కోట్ల రూపాయలతో విజయవాడలో ఏర్పాటు చేస్తా అన్నారు.. కానీ 400 కోట్లతో బడ్జెట్ పెంచి అంబేద్కర్ […]

Read More

గంజాయితో ఐదుగురు అరెస్టు

మంగళగిరి, మహానాడు: మంగళగిరి రూరల్ టోల్ గేట్ దగ్గర గంజాయి అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి 230 కిలోల గంజాయి, రెండు కార్లు 6 సెల్ ఫోన్లు, 30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గంజాయి విలువ 30 లక్షల ఖరీదని మీడియా సమావేశంలో సెబ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Read More

అది మేఘా కాదు.. దగా కంపెనీ!

ఆ కంపెనీని ఎందుకని బ్లాక్ లిస్టులో పెట్టలేదు? సుంకిశాల ప్రాజెక్టు ఘటనకు బాధ్యత నిర్మాణ సంస్ధ మెగా ఇంజనీరింగ్ దే మేఘా ఇంజనీరింగ్ సంస్ధది ముమ్మాటికీ క్రిమినల్ నెగ్లిజెన్సే అమృత్ స్కీం ను కూడా మెగా కంపెనీకే ఎందుకు ఇచ్చింది? కొడంగల్ ప్రాజెక్ట్ కూడా మెఘా కంపెనీకే దక్కే అవకాశం గతంలోనే నాసిరకం పనులు చేస్తోందని కేంద్రం నుంచి షోకాజులు కాళేశ్వరంలో నాసిరకం పనులు జరిగాయని విచారణ మేఘా కంపెనీ […]

Read More

తెలంగాణ లో భారీ పరిశ్రమలకు మోడీ పది పైసలైనా ఇచ్చారా ?

– మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి విమర్శ హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ రాష్ట్రాభివృద్ధి నిమిత్తం పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సాయంగా ప్రధాన మంత్రి పది పైసలైనా ఇచ్చారా అని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి నిలదీశారు. ఈ మేరకు వారు తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఇంకా.. వినోద్‌ ఏమన్నారంటే.. నిన్న […]

Read More

రాష్ట్రానికి పెట్టుబడులు అడ్డుకోవాలనే జే-గ్యాంగ్‌ కుట్రలు: ప్రత్తిపాటి

విజయవాడ, మహానాడు:  రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలని, బ్రాండ్ ఏపీని దెబ్బతీయాలనే కొంతకాలంగా జే- గ్యాంగ్ కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కొలువుదీరి కొన్నిరోజులే అయిన విషయం కూడా మరిచిపోయి… ఇక్కడ ఏదో జరిగిపోయిందంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయిదేళ్ల జగన్ హయాంలో వాళ్ల అరాచకాలకు భయపడి పారిపోయిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్ని […]

Read More

అవనిగడ్డ ప్రధాన డ్రైనేజీ ప్రక్షాళన చేపట్టాం

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ, మహానాడు: అవనిగడ్డ పట్టణ ప్రధాన డ్రైనేజీ ప్రక్షాళన చేపట్టినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అవనిగడ్డ బస్టాండ్ వద్ద అవనిగడ్డ రోడ్ సైడ్ డ్రైన్ నెంబర్-1 నోటిఫైడ్ డ్రైనేజీ పూడికతీత, ముళ్ళకంప, పిచ్చి మొక్కల తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. అవనిగడ్డ పట్టణం నుంచి బందలాయి చెరువు మీదుగా రత్నకోడు మేజర్ డ్రైనేజీ వరకు మూడు కిలోమీటర్ల పొడవైన ఈ […]

Read More

ఏకలవ్యుని కాంశ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం

– ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కావలి, మహానాడు: వచ్చే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి కావలి పట్టణంలో ఏకలవ్యుని కాంశ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని ఒక కల్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఎలాంటి సమస్య వచ్చినా […]

Read More

‘ఆరోగ్య’ మంత్రిని కలిసిన సోమరెడ్డి

నెల్లూరు, మహానాడు: నెల్లూరులోని ఆర్ అండ్‌ బి అతిథి గృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను కోరిన వెంటనే పొదలకూరు సి.హెచ్.సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టిన మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదములు తెలిపారు. వెంకటాచలం. పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు, వాషింగ్ మిషన్లు, కంప్యూటర్లతో పాటు మార్చురీలో […]

Read More