– బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, టీడీపి బ్రాహ్మణ సాధికారక సమితి రాష్ట్ర సభ్యురాలు తడకపల్లి సుధ మంగళగిరి: పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం పట్ల మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, టిడిపి బ్రాహ్మణ సాధికారక సమితి రాష్ట్ర సభ్యురాలు తడకపల్లి సుధ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తడకపల్లి సుధ మాట్లాడుతూ…ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మ […]
Read Moreశ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత
సాగర్ జలాశయానికి పెరిగిన వరద నాగార్జునసాగర్, మహానాడు : కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యాం మూడు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జుసాగర్ జలాశయానికి సోమవారం 1,32,760 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాల ద్వారా 54,772 క్యూసెక్కులు, శ్రీశైలం డ్యాం మూడు క్రస్టుగేట్ల ద్వారా 76,056 క్యూసెక్కుల […]
Read Moreవాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి!
రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ విజయవాడ, మహానాడు : గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ తీర్మానించిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావులు అన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ […]
Read Moreముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
నరసాపురం, మహానాడు: పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి ముంపుకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఆచంట మండలం అయోధ్య లంక మర్రిమూల గ్రామానికి పడవపై చేరుకున్నారు. నీట మునిగిన లంక గ్రామాలల్లో ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ లంక ప్రజలకు భరోసానిచ్చారు. ఎస్సీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున […]
Read Moreజైపాల్రెడ్డితోనే తెలంగాణ వచ్చింది
జైపాల్ రెడ్డి సూచన మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేశాం ఆగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కండి – కల్వకుర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు నేను నల్లమల బిడ్డనే. మీ […]
Read Moreఉచిత కంటి వైద్య శిబిరాలను వినియోగించుకోండి!
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చందర్లపాడు, మహానాడు: ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం మండలంలోని ముప్పాళ్ళ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. […]
Read Moreవంద కేసులు పెట్టినా భయపడం
చట్టాన్నిఉల్లంఘించి మోహిత్రెడ్డిని అరెస్టు చేశారు జడ్జి ముందు ఎందుకు హాజరు పరచలేదు? చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తిరుపతి, మహానాడు: విదేశాల్లో చదువుకుని ప్రజాసేవకు వచ్చిన 25 ఏళ్ల యువకుడిని జిల్లా కలెక్టర్ సాక్షిగా అక్రమ కేసులో ఇరికించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనకు సంబంధంలేని ఘటనలో 52 రోజుల తర్వాత ఏ–37 గా కేసు పెట్టారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన […]
Read Moreప్యారిస్ ఒలింపిక్స్లో ఎనిమిది మంది తెలుగువాళ్లు
ప్యారిస్, మహానాడు: జులై 26న పారిస్ లో ఆరంభమైన ఒలింపిక్స్ వచ్చేనెల ఆగస్ట్ 11 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు. పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), నిఖత్ జరీన్ […]
Read Moreఅన్నలూ మీరే నాకు దిక్కు..!
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ కు మొరపెట్టుకున్న మహిళ మందపల్లి, మహానాడు: సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ అన్నలూ మీరే నాకు దిక్కు… లేకుంటే మరణమే శరణ్యమంటూ ఓ మహిళ వీడియో విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఆవేదనను వీడియో ద్వారా వెల్లడించింది. అందులో తనను ఒంటరి మహిళ అని చూడకుండా స్థానిక నాయకులు […]
Read Moreహోంమంత్రి రాజీనామా చేయాలి: విజయసాయి
అమరావతి, మహానాడు: రాష్ట్ర హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్నారు. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీనికి హోంమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని విజయసాయి డిమాండ్ […]
Read More