తెలంగాణ చరిత్రలో మొదటిసారి కార్యక్రమం ఖమ్మంలో పంపిణీని ప్రారంభించిన భట్టివిక్రమార్క హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటిరోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసింది. ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్టీ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు బుధవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దుస్తులు, పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యకు మా ప్రజా […]
Read Moreచింతలపల్లిలో 107 ఎర్రచందనం దుంగల పట్టివేత
లగేజ్ ఆటో, మోటారుసైకిల్ స్వాధీనం ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ సిబ్బంది ప్రకాశం జిల్లా: కొమరోలు మండలం చింతలపల్లి అటవీ పరిధిలో 107 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో కడప సబ్ డివిజన్ ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీమ్ కడప నుంచి కూంబింగ్ చేపట్టింది. సమీపంలోని ఎంట్రీ, ఎగ్జిట్ […]
Read Moreగుంటూరు నుంచి వాహనాల మళ్లింపు
ప్రమాణస్వీకారం సందర్భంగా ఆంక్షలు ఎస్పీ తుషార్ డూండి వెల్లడి గుంటూరు: గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహన దారులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు పట్టణం నుంచి, గుంటూరు జిల్లా పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్ల గురించి ఎస్పీ తుషార్ డూండి వెల్లడిర చారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు […]
Read Moreకేంద్రమంత్రులను కలిసిన పెమ్మసాని
-కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి మంత్రులతో భేటీ -నేడు సహాయ మంత్రిగా బాధ్యతల స్వీకరించనున్నట్లు వెల్లడి ఢిల్లీ: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం కేంద్ర సహాయ మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్సింగ్ చౌహన్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియాను ఢిల్లీలో […]
Read Moreమహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నివేదిక
అమరావతి: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అందుకోసం తెలంగాణ, కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీలో అమలు చేయనున్నారు. అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? ఉమ్మడి జిల్లాల పరిధిలోపు ప్రయాణానికి అనుమతిస్తారా? లేక లేక రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా? అన్నది ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించనుంది. దీనిపైన చంద్రబాబు ప్రమాణస్వీకారం […]
Read Moreతుంగభద్రకు భారీగా వరద నీరు
1580.23 అడుగులకు నీటి మట్టం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీరందిస్తోన్న తుంగభద్రకు భారీగా వరద చేరుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన అగుంబె, వర్నాడు, ఖుదరేముఖ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులకు అధిక స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1580.23 అడుగులకు చేరుకుంది. 4,817 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోందని, ప్రస్తుతం జలాశయంలో 4.58 టీఎంసీల వరద నీరు నిల్వ […]
Read Moreపార్టీ కార్యకర్తకు చంద్రబాబు ఆహ్వానం
అమరావతి: సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై పోరాడిన పుంగనూరుకు చెందిన పార్టీ కార్యకర్త అంజిరెడ్డిని ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఆహ్వానిం చినట్లు టీడీపీ వెల్లడిరచింది. అందుకు సంబంధించి అంజిరెడ్డి మాట్లాడిన వీడియోను పార్టీ శ్రేణులు ట్రెండ్ చేస్తున్నాయి. వీడియోలో అంజిరెడ్డి మాట్లాడు తూ ‘చంద్రబాబు ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నా..సంతోషిస్తున్నా. బుధవారం విజయవాడ వస్తున్నా. ఎన్డీఏ పాలన బాగుండాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజలను తన బిడ్డల్లా కాపాడుకునే శక్తి బాబుకే ఉంది’ అంటూ సందేశమిచ్చారు.
Read Moreఅంకితభావంతో ప్రజల మన్ననలు పొందండి
క్షేత్రస్థాయిలో అధ్యయనంతో పరిష్కార మార్గం ట్రైనీ ఐఏఎస్లతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హైదరాబాద్: వృత్తిలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని శిక్షణలో ఉన్న 2023 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు కలిశారు. డైరెక్టర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ వారిని పరిచయం చేశారు. శిక్షణలో ఉన్న […]
Read Moreజగన్కు చంద్రబాబు ఫోన్
అమరావతి: ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాలని వైసీపీ అధినేత జగన్ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Read Moreప్రభుత్వం ఏర్పాటు చేయండి బాబూ: గవర్నర్ పిలుపు
అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీఎ కూటమి నేత చంద్రబాబునాయుడిను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా తనకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబి తాను గవర్నర్కు అందజేశారు. అలాగే మంత్రి వర్గ ఏర్పాటు వివరాలపై గవర్నర్తో చర్చించారు. ఇక బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో […]
Read More