ప్రజల్లో గెలిచా…మీ అభిమానం మరువను

ఎల్లవేళలా అందుబాటులో ఉంటా దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి దర్శి: ఎన్నికలు ముగిశాక తొలిసారిగా దర్శికి వచ్చిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి ప్రజానీకం అపూర్వ స్వాగతం పలికారు. ఆమె నివాసం దగ్గర మధ్యా హ్నం నుంచే కోలాహలం నెలకొంది. తరలివచ్చిన ప్రజానీకం మాట్లాడుతూ మా బిడ్డగా ఆదరిస్తాం.. నియోజకవర్గంలోనే ఉండి చంద్రబాబు నాయకత్వంలో దర్శి అభివృద్ధికి పాటుపడండి…మేము ముందుండి నడిపిస్తామని లక్ష్మికి మాటిచ్చా రు. ఈ సందర్భంగా […]

Read More

జూలై 1న దర్శిలో మెగా వైద్యశిబిరం

డాక్టర్స్‌ డే రోజున ప్రజాసేవను ప్రారంభిస్తున్నా అందరి సహకారంతో దర్శిని అభివృద్ధి చేస్తా టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి దర్శి: డాక్టర్స్‌ డే సందర్భంగా జూలై 1న దర్శిలో మెగా వైద్య శిబిరం నిర్వహిం చనున్నట్లు దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం..ఇచ్చిన హామీ ప్రకారం అందరి సహకారంతో దర్శిని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు. శుక్రవారం సాయంత్రం దర్శిలో తన […]

Read More

జీవీ నివాసంలో కోలాహలం

కూటమి నాయకులు, కార్యకర్తలతో సందడి హామీలు అమలుచేస్తానని ప్రజలకు భరోసా వినుకొండ: ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు నివాసం దగ్గర శుక్రవారం నాయకు లు, కార్యకర్తలు, అభిమానులతో కోలాహలం నెలకొంది. 30,276 ఓట్ల అఖండ మెజారిటీతో గెలుపొందిన తమ నాయకుడిని కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తరలివస్తున్నారు. దీంతో స్థానిక కొత్తపేటలోని జీవీ నివాసం దగ్గర మూడురోజులుగా పండుగ వాతావరణం నెల కొంది. ప్రజలకు జీవీ అభివాదం చేస్తూ […]

Read More

లోకేష్‌కు సినీ, రాజకీయనేతల అభినందన

లోకేష్‌తో ప్రముఖుల భేటీ అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను లోకేష్ అభినందించారు. సినీ నిర్మాత బండ్ల గణేష్, హీరో నిఖిల్, లోకేష్ ని కలిసి అభినందనలు తెలిపారు. […]

Read More

వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు

ప్రతి గ్రామంలో ఐదుగురికే చోటు జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు డిగ్రీ ప్రామాణిక అర్హతతో నియామకం కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్న ప్రభుత్వం సర్పంచుల పరిధిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది ప్రాతినిధ్యం అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు తీసుకొ చ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఐదుగురికి మాత్ర మే చోటు కల్పించనున్నారు. జీతం రూ.5 […]

Read More

రాష్ట్రంలో సరికొత్త సుపరిపాలన కావాలి

అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం పనిచేయాలి ఐదేళ్ల విధ్వంసంపై న్యాయ విచారణ జరిపించాలి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి: రాష్ట్రంలో కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మోములో కొత్త చంద్ర బింబం చూడాలని, కొంగొత్త పాలన అందించాలని కోరుకుంటున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడారు. […]

Read More

వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

అమరావతి: బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో రాష్ట్ర సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జగన్‌ హయాంలో వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీలు అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై దృష్టిపెట్టారు.

Read More

టీడీపీ దాడులపై జగన్‌ సంచలన నిర్ణయం

అమరావతి: ఎన్నికల్లో గెలుపు తర్వాత తమ శ్రేణులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నట్లు జగన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ శ్రేణులు, సోషల్‌ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్‌ పరిధిలో కమిటీలు వేయాలని జగన్‌ ఆదేశించారు. ఈ మేరకు శరవేగంగా కమిటీలను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పా టు చేసిన ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని ఆయన […]

Read More

విద్యుత్‌ శాఖలో రూ.15 వేల కోట్ల దోపిడీ

అస్మదీయ కంపెనీలు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ మీటర్లు, కండక్టర్లలో భారీ అవినీతి షిరిడిసాయి, రాఘవ, విక్రన్‌ సంస్థలకు అధిక ధరలకు లబ్ధి ఆర్‌డీఎస్‌ఎస్‌ పనుల్లోనూ రూ.3,500 కోట్ల జే ట్యాక్స్‌ సీబీఐతో దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటపెట్టాలి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ: రాష్ట్ర విద్యుత్‌ సంస్థలలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని జగన్‌ ప్రభుత్వంలో వారి అస్మదీయ కంపెనీలు, కాంట్రాక్టర్లకు దోచి […]

Read More

వైసీపీకి ముఖ్య నేత రాజీనామా

పార్టీ ఓటమితో టీడీపీలో చేరేందుకు సిద్ధం జంపింగ్స్‌ బాటలో మరికొందరు నేతలు అమరావతి: కూటమి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనున్న నేపథ్యం లో ఈలోపే వైసీపీ నుంచి జంపింగ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. వైసీపీ ముఖ్యనేత రావెల కిషోర్‌బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతోందని ప్రకటించారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. ఆయన బ్యూరోక్రాట్‌ పదవి వదిలి […]

Read More