రాయలసీమ ప్రాంతాల్లో కురిసే వర్షం మీద వ్యవసాయం, జీవన అవసరాల మనుగడ సాధించలేదు . కృష్ణ జలాలు వస్తే రాయలసీమ మనుగడ రాయలసీమ ఎగువ కృష్ణకు దిగువలో ఉంటుంది . లోయర్ కృష్ణ కు ఎగువలో ఉంటుంది. తప్పనిసరిగా ఎగువ కృష్ణ నుండి ఎగువ పెన్నా నదికి నీరు తరలించాలి. శ్రీశైలం జలాశయం నుంచి అనంతపురం చిత్తూరు నీరు తరలించాలంటే లిఫ్ట్ చేయాలి. భారీ ఖర్చుతో కూడుకున్న పని, గ్రావిటీ […]
Read Moreనిశబ్ధ విప్లవంతో జగన్ పాలనను పాతిపెట్టిన జనం
– జగన్ తాబేదారులు గా ఉన్న అధికారుల్లో ఇకనైనా మార్పు అవసరం • జగన్ రెడ్డి పాలన అంతా అరాచకం, కిరాతకం, దారుణం, హింసాత్మకం, రక్తపాతం • నేనే ప్రభుత్వం.. నేనే రాజును అనేలా జగన్ పాలన • దాడులు దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని కుట్ర • టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి దాడి • పట్ట పగలే టీడీపీ నేతలను చంపేందుకు యత్నించిన వైసీపీ గుండాలు • పులవర్తి […]
Read Moreపిన్నెల్లి పరారీపై మాజీ ఐఏఎస్ పివి రమేష్ వ్యంగ్యాస్త్రం
పోలింగ్ బూత్లోకి దౌర్జన్యంగా అనుచరులతో ప్రవేశించి ఈవీఎంను పగులకొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇప్పటిదాకా కనిపించని వైనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఆ సామాజికవర్గానికే చెందిన, ముగ్గురు ఐపిఎస్ అధికారులే కాపాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్, జగన్ ప్రభుత్వ మాజీ సలహాదారు, డాక్టర్ పివి రమేష్ ఈ ఘటనపై ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలీసు-రెవిన్యూ అధికారుల పనితీరు చూస్తుంటే ఎలుకే పిల్లిని తరిమినట్లుంద’’ని […]
Read Moreమోడీ అబద్దాలకోరు
బిజెపికి మత రాజకీయాలే ఎజెండా ఎన్నికల్లో గెలుపు ఇండియా కూటమిదే పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ధరంకోట్ : హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప బిజెపికి మరో ఎజెండా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఆరోపించారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో […]
Read Moreపల్నాడులో కూటమికే ఎంపీ, ఏడు ఎమ్మెల్యే స్థానాలు
జూన్ 4న ప్రజాతీర్పుతో వైసీపీ నేతలకు కనువిప్పు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు : పార్లమెంట్ స్థానంతో పాటు పల్నాడు జిల్లాలోని ఏడు ఎమ్మెల్యే స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని, రాష్ట్రంలో కూటమి అధికారం చేపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. నరసరావుపేట టీడీపీ కార్యా లయంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమికి ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేశారని, దీన్ని […]
Read Moreదొంగల ముఠా నాయకుడు రేవంత్
కాంగ్రెస్ అభ్యర్థులుగా వారికే టికెట్లు 420 హామీలతో ఓటర్లను మభ్యపెట్టారు ఓటుతో ఆయనకు పట్టభద్రులు బుద్ధిచెప్పాలి తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్మెయిలర్ విద్యావంతుడు రాకేష్రెడ్డిని చట్టసభలకు పంపండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ హైదరాబాద్, మహానాడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో రేవంత్రెడ్డిపై ఫైర్ అయ్యారు. 420 హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ను తిట్టి […]
Read Moreరేవ్ పార్టీలో కాకాణి వాహనంపై దృష్టి
పూర్ణారెడ్డి ఉపయోగించినట్లు గుర్తింపు చిత్తూరు మూలాలపైనా పోలీసుల ఆరా అమరావతి, మహానాడు : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్రెడ్డి వాహనంపై సీసీబీ పోలీసులు దృష్టిసారించారు. పార్టీ సమయంలో ఆ వాహనాన్ని పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఉపయోగించినట్లు గుర్తించారు. పోలీసుల రైడ్స్ సమయంలో అతను ఫామ్ హౌస్ నుంచి పారిపోయాడు. ఈ కేసులో చిత్తూరు మూలాలపైనా ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, […]
Read Moreసిగ్గులేని బోత్సా…జగన్ కొత్త ట్రెండ్ తెచ్చాడా?
ఆయన పాలనతో మోదీ పాలనను పోల్చడం దివాలాకోరుతనం దళితులను చంపి బాబాయ్ను లేపేసి ట్రెండ్ సృష్టించారు సమస్త వనరులను లూటీ చేసి ట్రెండ్ సృష్టించారు అధికారులను తొత్తులుగా మార్చుకుని ట్రెండ్ సృష్టించారు సిండికేట్లతో కోట్లకు పడగెత్తి నువ్వుకూడా ట్రెండ్ సృష్టించావ్ బొత్స వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ ఫైర్ విజయవాడ, మహానాడు : పదేళ్ల పాలన చూసి ఓటు వేయమని మోదీ అడగలేదు…జగన్ తన పాలన చూసి ఓటు […]
Read Moreమహిళా శక్తిపై రాహుల్ కుసంస్కారం
ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది మహిళలంటే సోనియా, ఇందిర అన్న భావనలోనే ఉన్నారు వికసిత్ సంకల్ప్తో మోదీ వారి గౌరవం పెంచారు బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు : మహిళలను అత్యున్నత శిఖరాలకు చేర్చాలన్న అభిమతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని, కాంగ్రెస్ పార్టీ అనాదిగా మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ శనివారం ఒక ప్రకటనలో […]
Read Moreపల్నాడు జిల్లాలో భారీగా పోలీసులు
నరసరావుపేట, మహానాడు : ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పోలీసు ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గ్రామ గ్రామాన కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమా నిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో మారణాయు ధాలపై గురిపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని టార్గెట్గా పెట్టుకున్నారు.
Read More