– ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ సూచనల మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అలపాటి రాజాను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. పట్టణంలోని జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల 2025 పట్టభద్రుల ఎమ్మెల్సీ […]
Read Moreదైవానుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి
– శంకరమఠంలో ఎమ్మెల్యే చదలవాడ ప్రత్యేక పూజలు నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, ఆయన భార్య సుధా రాజేశ్వరి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శంకరమఠాన్ని సందర్శించారు. దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవానుగ్రహంతో, శృంగేరి శంకరమఠం పీఠాధిపతి […]
Read Moreఆరోగ్య హక్కుకు రక్షణ మా బాధ్యత
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి: మన మంచి ప్రభుత్వం – మన ప్రభుత్వంలో భాగంగా ప్రజల ఆరోగ్య హక్కును రక్షించేందుకు మేం చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రమైన దొనకొండలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆర్సీఎం స్కూల్ లో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని టీడీపీ యువ నేత డాక్టర్ […]
Read Moreవిజయ దశమి అందరి జీవితాల్లో ఆనందం నింపాలి
– విమ్స్ డైరెక్టర్ రాంబాబు విశాఖపట్నం, మహానాడు: విజయ దశమి పండుగ అందరి జీవితాల్లో ఆనందం నింపాలని విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు ఆకాంక్షించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జర్నలిస్టుల దసరా పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ […]
Read Moreడిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్కు బాధేమిటి?
– అది క్రైస్తవులైన బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన విధానమే – క్రైస్తవుడైన జగన్ క్రైస్తవులు చెప్పింది కూడా పాటించరా? (ఆర్ఆర్ఆర్) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పుణ్యాన.. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ వివాదాంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అసలు ఈ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే క్రైస్తవులయిన బ్రిటిషర్లు. వారు క్రైస్తవులయినప్పటికీ, తిరుమల దర్శనాలకు వెళ్లే ముస్లిం-క్రైస్తవులు డిక్లరేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. ఇదంతా చరిత్రలో లిఖించి, గ్రంధస్తం చేసిందే. మరి అదే […]
Read Moreరూ. 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు!
– దసరా పండుగకు ముందు రోజు పనులకు భూమి పూజ – 20 నుంచి 25 ఎకరాల్లో భవన సముదాయం – ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ – ఓ కుటుంబంలా చదువుకునేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మాణాలు – పేదలు వారి బిడ్డలను ఇక్కడ చేర్పించి ప్రచారం చేయాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, మహానాడు: ఈ ఏడాది ఐదువేల కోట్లతో […]
Read Moreసనాతన ధర్మ సవ్యసాచి పవన్ కళ్యాణ్
– తిరుపతిలో వారాహి సభలో డిక్లరేషన్ వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమిటి? – హిందూ ధర్మ పరిరక్షణకు మోదీ తర్వాత పవన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతారా? (పులగం సురేష్) సనాతన ధర్మానికి సవ్యసాచిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారనున్నారు. దీనిపై అనుమానాలు అవసరం లేదు. అవును ఆయన వ్యూహాత్మకంగానే సనాతన ధర్మాన్ని గురించి దాని పరిరక్షణ గురించి పాటుపడుతున్నట్లు బహిరంగంగా ఇకపై […]
Read Moreమంత్రి పెమ్మసాని చొరవ…
జీడీఎస్ సిబ్బందికి పోస్టల్ శాఖలో ఉద్యోగాలు – అభ్యర్థుల నిరీక్షణకు తెర – ఉద్యోగుల కృతజ్ఞతలు గుంటూరు, మహానాడు: గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని ఆదివారం పలువురు పోస్టల్ ఉద్యోగులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పెమ్మసాని పట్టించుకోవడం వల్లనే ఏడాదిన్నరగా పెండింగ్ లో పడున్న తమ నియామకాలు తమకు దక్కాయని ఉద్యోగులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పెమ్మసానిని […]
Read Moreచిన్నారిపై అత్యాచారం జరగలేదు
– చిన్నారి హత్య కేసులో దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు -ఇప్పటికే బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ – బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడి భరోసానిచ్చిన సీఎం చంద్రబాబు – గత ఐదేళ్ల పాలనలో ఏనాడైనా హత్య, అత్యాచారాలపై జగన్ నోరు మెదిపారా? – పసిపాప దూరమై నిశ్చేష్టులైన తల్లిదండ్రులని మరింతగా క్షోభ పెట్టకండి – 100 రోజుల పాలనలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు ‘నార్కోటిక్ […]
Read More22 నుంచి అమరావతి డ్రోన్ సమ్మిట్
– దేశ వ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధుల హాజరు – రెండు రోజుల సదస్సు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – ఔత్సాహికుల కొరకు డ్రోన్ హ్యాకథాన్ – నేటి నుంచి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు – ముగ్గురు విజేతలకు నగదు బహుమతి – 22న సాయంత్రం కృష్ణా తీరంలో అతి పెద్ద డ్రోన్ షో నిర్వహణ – పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ […]
Read More