– జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా – ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి టెండర్ ప్రకారం 6 నెలల్లో వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదు – టీటీడీ టెక్నికల్ టీమ్ రిపోర్టు ద్వారా నవంబర్ 8, 2023న తేలింది – ఇలాంటి కంపెనీ 6 నెలల్లో వెయ్యి టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలి – ఏఆర్ ఫుడ్స్ […]
Read Moreబడుగు, బలహీనులను పీల్చుకుతిన్న జగన్ రెడ్డి!
– నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారు – ఉచిత ఇసుక రద్దుతో కార్మికుల ఆకలి చావులు – మండిపడ్డ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: తన ఐదేళ్ల అరాచక పాలనలో జగన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలను పీల్చుకుతిన్నారని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ రెడ్డి తానిచ్చిన హామీల్లో 12 శాతం మాత్రమే అమలు చేశారని, బలహీనవర్గాలకు అప్పటికే […]
Read Moreవరద బాధితులకు దాతల చేయూత
అమరావతి, మహానాడు: వరదలకు నష్టపోయిన బాధితుల సహాయార్థం పలువురు దాతలు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ను గురువారం కలిసి చెక్కులు అందజేశారు. ఆర్టోస్ బెవరేజస్ లిమిటెడ్ (హైదరాబాద్) తరఫున సుంకర అజయ్ రూ.5 లక్షలు, నంద్యాల నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి ఫరూఖ్ రూ. 3,92,000 లు అందజేశారు. దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreచంద్రబాబును కలిసిన మహానాడు మీడియా టీమ్
అమరావతి, మహానాడు: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మహానాడు మీడియా అధినేత బోడేపూడి వెంకటసుబ్బారావు, చీఫ్ ఎడిటర్ మార్తి సుబ్రహ్మణ్యం, కో ఆర్డినేటర్ వాసిరెడ్డి రవిచంద్ర వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో కలిసి మర్యాపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా నాలుగు నెలల ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సంతృప్తి, ప్రభుత్వ విధానాలు, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Read Moreవైసీపీ హయాంలో టీటీడీలో అవినీతి!
– కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆరోపణ శ్రీకాకుళం, మహానాడు: వైసీపీ హయాంలో టీటీడీ ధర్మకర్తల మండలి కాంట్రాక్టులు, దర్శనాల విషయాల్లో అవినీతికి పాల్పడ్డారు… 500 రూపాయలు టికెట్లను ఐదు వేలకు అమ్ముకున్నారు… వాళ్లకు నచ్చిన కాంట్రాక్టర్లకు, ట్రేడర్లకు పనులు అప్పగించి, ముడుపులు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో ఏమన్నారంటే… తిరుమల లడ్డూలో అందరూ […]
Read Moreచెంచులు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
– వైద్యా, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులు బలోపేతం – అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులు, గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైద్యా, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రులను బలోపేతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పరిధి లో నివసించే చెంచులకు, గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై హైదరాబాదులోని దామోదరం సంజీవయ్య […]
Read Moreపాడైన అరవణం త్వరలో ధ్వంసం
– టెండర్ ఆమోదం – దేవస్వం బోర్డుకు రూ. 7.80 కోట్లు నష్టం శబరిమల: ఏలకల్లో పురుగు మందులు ఉన్నట్టు గుర్తించడంతో వీటితో తయారు చేసిన అరవణం(ప్రసాదం) అమ్మకాన్ని హైకోర్టు నిషేధించింది. దీనిని మలికప్పురం దేవాలయం సమీపంలోని పెద్ద హాలులో ఉంచారు. ఇలా ఏడాదిన్నర పాటు ఉంచిన ఈ అరవణ త్వరలో ధ్వంసం చేయనున్నారు. దీనికి సంబంధించిన టెండర్ను దేవస్వం బోర్డు ఆమోదించింది. టెండర్ వేసిన కంపెనీతో దేవస్వంబోర్డు ఒప్పందం […]
Read Moreగుడ్ షార్ట్ ఫిల్మ్… ‘Tomorrow Will Not Take Care of Itself’
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: పర్యావరణ పరిరక్షణ గొప్పతనాన్ని చాటుతూ, సామాజిక స్పృహతో కూడిన ‘Tomorrow Will Not Take Care of Itself’ అనే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే… తెలుగు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్ […]
Read Moreఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ కు ఆద్యుడు ఎన్టీఆర్
– కె.ఎస్. రామారావు హైదరాబాద్, మహానాడు: ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ఈ రోజు దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని అధ్యక్షుడు కె. ఎస్. రామారావు తెలిపారు. 2024 – 25 సంవత్సరాలకు ఎఫ్. ఎన్. సి. సి అధ్యక్షుడిగా ఎన్నికైన కె. ఎస్. రామారావు ను ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా కె. ఎస్. […]
Read More4 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత!
– చంద్రబాబు మోసాలతో ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం – పరిపాలన కుప్పకూల్చి, దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు – వీళ్ల పనులకు దేవుడూ మెట్టికాయలు వేస్తున్నాడు – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి, మహానాడు: ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది. సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవన్ లేదు. అబద్ధాలు మోసం కింద మారి అవి ప్రజల కోపంగా మారుతున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తున్నాం. అన్ని […]
Read More