రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

– సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వ నూరు రోజుల పాలన – నూజివీడు మండలంలో రూ.43.50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి – నూజివీడు మండలంలోని పలు గ్రామాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొలుసు పార్ధసారధి నూజివీడు/ఏలూరు : రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఘనమైన విజయాన్ని అందించారని ఈ విజయాన్ని కూటమి […]

Read More

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

– మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి, మహానాడు: రాష్ట్రంలో ఎవరు ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలనదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ను మంత్రి, కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….పేదవారి ఆకలి తీర్చడానికి […]

Read More

భూమిని ఆక్రమించి, హత్యాయత్నం!

– బీజేపీ వారధికి ఫిర్యాదుల వెల్లువ విజయవాడ, మహానాడు: భూమిని ఆక్రమించి నన్ను హతమార్చే ప్రయత్నం చేశారంటూ బి.నాగరాజు వారధిలో ఫిర్యాదు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో వారిధి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాటి కార్యక్రమానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. రాజంపేట జిల్లా మదనపల్లి మండలం కొత్తవారి పల్లె గ్రామంలో బి.నాగరాజు కు చెందిన భూమిని వై యస్ ఆర్ […]

Read More

అసందర్భంగా చిలుకూరు బాలాజీని ఈ రచ్చలోకి లాగడం దేనికి రాధాకృష్ణా?!

(శ్రీనివాసరావు మంచాల) ‘దేవుడు ఫలానా చోటే ఎందుకు పవర్‌ఫుల్‌గా ఉంటాడు? దేవుడు సర్వాంతర్యామి అని కదా చెబుతారు? కొన్ని దేవాలయాలు వెలవెలబోతుంటాయి. మరికొన్ని దేవాలయాలు కళకళలాడుతుంటాయి. ఇదంతా మార్కెటింగ్‌ మహత్యమే…’ అని మొదలుపెట్టాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన అని మనం నొసలు ముడేసేలోపు ఇదుగో ఈ అసందర్భ ప్రస్తావన మొదలవుతుంది. ‘చిలుకూరు బాలాజీ దేవాలయాన్నే తీసుకుందాం. అక్కడకు వెళ్లే వారికి అమెరికా వీసాలు లభిస్తాయని ప్రచారం […]

Read More

థాంక్యూ…థాంక్యూ…థాంక్యూ

-మనఃస్ఫూర్తిగా చెబుతున్నామా… ఆలోచించండి! థాంక్యూ… చిన్న పదమే కానీ దాని ప్రయోజనాలు బోలెడు! ఎవరైనా కాస్త సాయం చేయగానే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతారు కొందరు. ఫార్మాలిటీ కోసం థాంక్యూ అంటారు మరికొందరు. ఇంత చిన్న పనికి కూడా థాంక్స్‌ చెప్పాలా అనుకుని అసలు చెప్పరు ఇంకొందరు. కానీ ఎంత చిన్నదానికైనా థాంక్స్‌ చెప్పే తీరాలి. ఆ పదానికి అంత విలువుంది మరి. కృతజ్ఞతాభావన వ్యక్తులమధ్య అనుబంధాన్నీ నమ్మకాన్నీ పెంచుతుంది. ఫీల్‌గుడ్‌ […]

Read More

పొన్నవోలు వంటి పందులను బయట తిరగ నివ్వకండి

– పొన్నవోలు వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య సీరియస్ స్వామి వారి లడ్డూను ఇత్తడితోనూ, పంది కొవ్వును బంగారంతోను పోల్చి, పంది కొవ్వు ధర కిలో రూ.1400 ఉందంటూ వైసీపీ నాయకులు, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన అశుద్ధ మాటలను వెనక్కి తీసుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. పందులను బయట తిరగనిస్తే, ఇలాంటి మాటలే మాట్లాడుతుంటాయని, […]

Read More

స్వర్ణాంధ్ర కానున్న ఆంధ్ర!

-నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని 33 వ వార్డులో సోమవారం స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలు, నాయకులు, అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు సహాయం చేయాలనే చంద్రబాబు పిలుపుతో మూడు రోజుల్లో 350 కోట్ల విరాళాలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ఇవ్వడం కూటమి ప్రభుత్వం […]

Read More

తిరుపతి లడ్డు వివాదం .. జవాబు చెప్పేదెవరు?

(ఎ.బాబు) సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు. వారి మిత్రపక్షం బీజేపీ నేషనల్ మీడియాలో బాగా కవరేజి వచ్చేలా చూసింది. బీజేపీ యువజన విభాగం తాడేపల్లిలోని జగన్ ఇంటి మీద కాషాయ రంగు ద్రవం ఉన్న ప్యాకెట్లు విసిరింది. భోపాల్ లాంటి చోట్ల జగన్ దిష్టిబొమ్మలు తగలపెట్టారు. ఇంక విచారణతోకానీ, నిర్ధారణతో కానీ సంబంధం లేకుండానే రెండు వైపులా ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ఈ గొడవ మొత్తంలో ఐదేళ్లపాటు […]

Read More

‘రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చిందని ప్రశంసలు’

విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్రానికి పూర్వవైభవం వచ్చిందని ప్రజలు ప్రశంసిస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పెదకాకాని లూథర్‌గిరి కాలనీలో నాలుగో రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ 100 రోజుల పాలనపై ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కొర్రపాటి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు […]

Read More

కడపలో కుక్కల దాడి!

– బెంబేలెత్తిపోతున్న ప్రజలు కడప, మహానాడు: నగరంలో కుక్కల దాడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రామరాజు పల్లిలో కొద్దిరోజులుగా కుక్కలు చిన్న పిల్లలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. బాధితులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సోమవారం అయిదేళ్ళ పాప ఆరు బయట ఆడుకుంటుండగా కుక్కులు ఒక్కసారిగా దాడి చేసి, గాయపరిచాయి. దీంతో ఆ పాపను తల్లిదండ్రులు హుటాహుటిన రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు.

Read More