– హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్స్, టీచర్స్ కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది.ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. గతంలో రిప్రజేంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం […]
Read More‘రంగ్ రంగ్ రంగీలా’ శ్రద్ధాదాస్
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కాన్సప్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘నింగి నుంచి జారే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా రంగ్ రంగ్ రంగీలా పాటని విడుదల చేశారు మేకర్స్. […]
Read Moreసర్ ప్రైజ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే చిత్రమే ‘భీమా’
మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా […]
Read Moreజగన్ నువ్వు దేనికి సిద్ధం? మళ్లీ మాయలు, మోసాలు చేయడానికి సిద్ధమా?
పెనుకొండలో రా కదలిరా సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ రా కదలిరా సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పరిపాలన నడుస్తోంది. ఐదేళ్లు పూర్తవుతున్నా పోలవరం ప్రాజక్టు పూర్తి చేయలేదని వ్యాఖ్యానించారు. అప్పులు చేయకుండా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. వైసీపీ పాలనలో భూకబ్జాలు, ఇసుక మాఫియా పేట్రేగిపోతోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, కేంద్రం నుంచి నిధులు […]
Read More“కన్నప్ప” కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్ను ఇటీవలె ప్రారంభించారు. కన్నప్ప సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా రాబోతోంది. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం […]
Read More‘గామి’ షూటింగ్లో చాలా ఇబ్బందులు పడ్డా – చాందినీ చౌదరి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ చాందినీ చౌదరి విలేకరుల సమావేశంలో ‘గామి’ విశేషాలని పంచుకున్నారు. గామి ప్రాజెక్ట్ […]
Read Moreమన్మథుడు జోడి నాగార్జున, అన్షు కలిశారా?
కింగ్ నాగార్జున కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది మన్మథుడు. విజయ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ కూల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి వచ్చి 22 ఏళ్లవుతోంది. మన్మథుడు సినిమాలో అభిగా నాగార్జున, మహి క్యారెక్టర్ లో అన్షు జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అన్షు పెళ్లయ్యాక కుటుంబంతో లండన్ లో స్థిరపడింది. ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది. హైదరాబాద్లోని తన స్నేహితులను […]
Read Moreశృంగవరపుకోటలో వైసిపికి భారీ షాక్!
– ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి సహా 150మంది వైసిపి ముఖ్యనేతలు టిడిపిలో చేరిక -పసుపుకండువాలు కప్పి ఆహ్వానించిన లోకేష్ -విధ్వంసపాలనతో ప్రజల ఆశలకు జగన్ గండి -ఉత్తరాంధ్రకు పూర్వవైభవం తెస్తామన్నయువనేత మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలకు జిల్లాలే వైసిపి పార్టీ ఖాళీ అవుతోంది. ఇక ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారు. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు […]
Read Moreజగన్ రెడ్డిని ప్రభుత్వాన్ని గిరిజనులు చావుదెబ్బ కొట్టాలి
• పల్నాడు జిల్లాలో గిరిజన మహిళల్ని ట్రాక్టర్లతో తొక్కించి చంపిన వైసీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో ముఖ్యమంత్రి చెప్పాలి • మాచర్ల మండలం చెంచు కాలనీలో నీలాబాయ్ పై సామూహిక అత్యాచారంచేసిన నిందితులకు నేటికీ శిక్ష పడలేదు • గిరిజన యువకుడు నవీన్ పై దాడిచేసి, నోట్లో మూత్రం పోసిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు లేవు • గిరిజనులంటే ఈ ముఖ్యమంత్రికి.. ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో • అమానుషాలు.. […]
Read Moreరేవంత్ గాలికి సీఎం అయ్యాడు
– బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. స్టాఫ్ నర్స్, కానిస్టేబుల్, గురుకులాల్లో ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే మేము ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నారు.నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు అని రోడ్డు డెవలప్మెంట్ ప్లానింగ్ లో భాగంగా జూబ్లీబస్టాండ్ నుంచి […]
Read More