-టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు.. -డబ్బులు దాచారంటూ పోలీసులు హంగామా చేశారని కోటంరెడ్డి మండిపాటు నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుల నివాసాల్లో భారీగా డబ్బులు ఉన్నాయనే ఈ దాడులు చేసినట్లు చర్చ జరుగుతోంది. నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాలలో కూడా పోలీసుల తనిఖీలు జరిగాయి. పోలీసుల […]
Read Moreఈడీ విచారణకు నేను రెడీ.. కానీ…. : అరవింద్ కేజ్రీవాల్
-మార్చి 12 తరువాత కేజ్రీవాల్ విచారణకు సిద్ధమంటూ ఆప్ ప్రకటన -వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరవుతారని వెల్లడి ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎనిమిదోసారి దూరంగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ కు నాలుగు నెలలుగా ఈడీ నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. తనకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధం, రాజకీయ కక్ష సాధింపు […]
Read Moreఅంబానీ పెళ్లిలో జాన్వీ బాయ్ఫ్రెండ్?
అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ పెళ్లిలో సందడి చేయని వారు లేరు అన్నట్టు ఇటు రాజకీయ ప్రముఖులు.. సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ వివాహవేడుకకు హాజరై ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శ్రీదేవి నటవారసురాలు, జూ.అతిలోక సుందరి జాన్వీ కపూర్ సందడి బోలెడంత చర్చకు తెరతీసింది. జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ […]
Read Moreవీరప్పన్ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్
చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుప్పం నియోజకవర్గం ఇంఛార్జ్ భరత్ వివాదంలో చిక్కుకున్నారు. స్మగ్లింగ్ , హత్యలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకలదొడ్డి పంచాయతీలోని కాకర్లవంకలో కొందరు వ్యక్తులు దీనిని నిర్మించారు. […]
Read Moreవెండి తెరపై మెరిసిన స్నిగ్ధ శ్రద్ద దాస్
పాలమీగడ లాంటి అందాలని ఆద్ది శ్రద్దగా సృస్ట్షించా డేమో బ్రహ్మ తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. .ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్, నటి శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో శ్రద్ధా దాస్ నటించింది. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో తొలిసారి తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది శ్రద్ధా దాస్ ఆమె బాల్యం, విద్యాభ్యాసమంతా […]
Read Moreమాజీమంత్రి కన్నా సమక్షంలో టిడిపిలో చేరికలు
సత్తెనపల్లి 29వ వార్డుకు చెందిన షేక్ బాజీ ఆధ్వర్యంలో వైసిపికి చెందిన 50 మైనారిటీ కుటుంబాలు ఆదివారం మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టిడిపిలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి కన్నా పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ప్రభుత్వంలో మైనారిటీలకు సముచితమైన స్థానం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కన్నాను మైనారిటీ నేతలు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. […]
Read Moreరాబోయే ఎన్నికల తర్వాత వైసిపి కనుమరుగు
జగన్ ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధం ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి: రాబోయే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతోంది, జగన్ కి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక మిగిలింది 40రోజులు మాత్రమేనని మాజీమంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… […]
Read Moreవైసీపీ ఓటమి ఖాయం
జగన్ను పథకాలు గెలిపించవు జగన్ ఓటమిని ఎవరూ తప్పించలేరు ఎన్నికల్లో టీడీపీదే విజయం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ఉండాలి జగన్ రాజకీయ గురువు ప్రశాంత్కిశోర్ జోస్యం కొద్దికాలం వరకూ జగన్ చేయిపట్టుకుని నడిపించిన ఎన్నికల వ్యూహకర్త, ఆయన రాజకీయ గురువు ప్రశాంత్ కిశోర్.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేశారు. జగన్ ఓటమిని ఎవరూ తప్పించలేరని స్పష్టం చేశారు. డబ్బులు పంచడమే కాదు. అభివృద్ధి కూడా ముఖ్యమేనని […]
Read Moreజగన్ లండన్కు జంప్
– మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మంగళగిరి : ఎన్నికల తంతు పూర్తి చేసుకొని లండన్ పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. జగన్ రూ.500 కోట్లు ఖర్చు చేసి విశాఖలోని రుషికొండను బోడిగుండు చేసి ఆ స్థానంలో ఓ గొప్ప ప్యాలెస్ నిర్మించుకున్నారు. కొద్దిరోజుల్లో వైజాగ్ లో క్యాంప్ ఆఫీస్ పేరిట జగన్ ఆ ప్యాలెస్ లో ఫ్యామిలీ పెట్టనున్నారు. […]
Read Moreసుప్రీంలో కేసు వేయడం ఇక సులభం
సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పనని భావిస్తాం..దీంతో చాలా మంది పేదలు మధ్యతరగతి ప్రజలు తమకు అన్యాయం జరిగినా- సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సాహసించరు. ఖర్చులు తడిసి మోపెడవుతాయని భయపడుతుంటారు. ఇకపై ఆ భయం లేదు. పేదలు,మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు మధ్య ఆదాయ వర్గ (ఎంఐజీ) పథకం, నెలకు రూ.80 వేలలోపు,ఏడాదికి రూ.1.50 […]
Read More