• ‘జయహో బీసీ’ సదస్సు రేపే! • బీసీ డిక్లరేషన్ మంగళవారం విడుదల • సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ • బీసీల ప్రత్యేక సమస్యలకు పరిష్కారం • రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికి బాటలు • డిక్లరేషన్ పై తెదేపా, జనసేన అగ్ర నేతల సుదీర్ఘ చర్చలు జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి నేటి తరుణంలో చేపట్టవలసిన చర్యలతో తెదేపా-జనసేన కూటమి […]
Read Moreకష్టపడి బతికే వ్యాపారులపై వేధింపులు, సాధింపులేంటి జగన్?
• బాధలు పడుతూ.. ఉదయం నుంచి రాత్రి వరకు నిజాయితీగా వ్యాపారం చేసుకునే వాణిజ్యవర్గాలపై పోలీసుల్ని ఉసిగొల్పడం కక్షసాధింపుల కోసమే • నెల్లూరులో పెద్దారెడ్లు తనను ఛీ కొట్టారన్న అక్కసుతోనే జగన్ టీడీపీ సానుభూతిపరుల వ్యాపారాలపై పోలీసులతో తనిఖీలు చేయించాడు • తప్పుచేశారనే ఆధారాలు లేకుండా..ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనిఖీల పేరుతో ఇళ్లు, కార్యాలయాల్లోకి వెళ్లమని పోలీసులకు ఎవరు చెప్పారు? • రాష్ట్రంలో వ్యాపారవర్గాలపై జరుగుతున్న దాడులు.. అధికారపార్టీ […]
Read Moreకేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ కు కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన బాబు మోహన్… చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని […]
Read Moreఅవినాష్ కు బీటెక్ రవి సవాల్
సాక్షిలో వచ్చిన మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యా కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. వివేకా హత్యలో తన ప్రమేయం లేదని, తాను నార్కో అనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మరి, అవినాష్ రెడ్డి కూడా అతడి ప్రమేయం ఏమీ లేదని నార్కో అనాలిసిస్ టెస్టు చేయించుకోటానికి సిద్ధమా? అని బీటెక్ రవి సవాల్ విసిరారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుంటే అవినాష్ […]
Read Moreఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా
-నా సవాల్ ను నీ కొడుకు చేత స్వీకరింపజేసే దమ్ముందా? -చంద్రబాబుకు అనిల్ కుమార్ సవాల్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు నెల్లూరు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం… నరసరావుపేట లోక్ సభ స్థానం ఇన్చార్జిగా బదిలీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు దాచేపల్లి సభలో అనిల్ […]
Read Moreముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
ప్రధాని మోదీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీని పెద్దన్న అని సంబోధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోదీ… పెద్దన్న ఎలా అవుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననే విషయం తేటతెల్లమవుతోందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు […]
Read Moreఓటమి భయంతో జగన్ పోలీసులతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు
నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారన్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నాడు. జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో జీర్ణించుకోలేని సైకో జగన్ టిడిపి […]
Read Moreకేంద్రంతో యుద్ధం చేయదలుచుకోలేదు: రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 7 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ కు వచ్చిన మోదీకి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం […]
Read Moreపదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ
-ఈ నెల 18 నుంచి 30 వరకు టెన్త్ ఎగ్జామ్స్ -ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ఎవరికి వారుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎఎస్సెస్సీ వెబ్సైట్ (https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx) లోకి వెళ్లి విద్యార్థి పేరు, జిల్లా […]
Read More341 రోజులు అప్పులే..
కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోని 365 రోజుల్లో 341 రోజులపాటు ఏదో ఒక రూపంలో అప్పులు చేస్తూనే ఉందని ఇటీవల కాగ్ నివేదిక అందించింది.సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేసే క్రమంలో రాష్ట్రంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు సరిపడకపోవచ్చంది.ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తుందంది. 2022-23 మధ్య ఓడీ కింద ఏపీ రూ.57,066 కోట్ల అప్పులు […]
Read More