ఈవెంట్ బుకింగ్ ఉందని పిలిచి హతమార్చారు

-మృతదేహాన్ని మూలస్థానంలో పాతిపెట్టారు – హై టెక్నాలజీ కెమెరాలు కోసం హత్య చేసిన యువకుడు మధురవాడ: బక్కన్నపాలెంకి చెందిన ఫోటో గ్రాఫర్ పోతిన సాయి విజయ్ పవన్కళ్యాణ్ వయసు 23 ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తూ ఉండేవాడు, తండ్రి పోతిన శ్రీను ఆటో డ్రైవర్ , తల్లి పోతిన రమణమ్మ, కార్ షెడ్ జంక్షన్ లో ఫాన్సీ వ్యాపారం చేస్తుంటారు, గత పదిరోజులుగా షణ్ముఖ తేజ ఫోటో గ్రాఫర్ అనే 19 […]

Read More

కన్నకొడుకు కాదు.. కాలయముడు

కన్న కొడుకు దాడిపై మహిళా కమిషన్ సీరియస్ – ఆస్తులు పంచలేదని వృద్ధ దంపతులపై కన్నకొడుకు దాడిపై మహిళా కమిషన్‌ సీరియస్‌ – అన్నమయ్య జిల్లా ఘటన వీడియో వైరల్‌పై తీవ్రంగా స్పందించిన గజ్జల లక్ష్మి – కిరాతకుడిపై కఠిన చర్యలు కోరుతూ జిల్లా ఎస్పీతో మాట్లాడిన గజ్జల లక్ష్మి – బాధితులకు అండగా నిలవాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆదేశం మదనపల్లె: ఆస్తుల పంపకం వృద్ధ తల్లిదండ్రులకు శాపంగా మారింది. […]

Read More

దర్శకుడు క్రిష్‌కు ఊరట

డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్ ? డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులు టెస్ట్ చేయించారు. యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్ శాంపిల్ టెస్టు రావాల్సి ఉంది. అయితే రెండు భిన్నంగా వచ్చిన సందర్భాలు తక్కువని చెబుతున్నారు.  

Read More

బిజెపి లోకి పారిశ్రామికవేత్త లు

బీసీల గురించి ఆలోచన చేస్తోంది మోడీనే ఉమ్మడి చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లా,కృష్ణా జిల్లాల నుంచి బీజేపీలో చేరికలు. పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు. రాయచోటి కి చెందిన పారిశ్రామికవేత్త వీరాంజనేయ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కు చెందిన నంబూరి శ్రీ నివాస్ రావు బిజెపి లో చేరిక పార్టీ లోకి ఆహ్వానించి న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి విజయవాడ: ఎన్టీఆర్ తర్వాత బీసీల గురించి […]

Read More

వ్యూహం కలెక్షన్లతో పోటీ పడనున్న వైసిపి ఓట్లు

– వైసీపీ ఓట్లు కూడా వ్యూహం కలెక్షన్ల మాదిరిగా ఉంటాయి ‘-వ్యూహం’ సినిమా కలెక్షన్ల లాగే పోలింగ్ బూత్ ల లో వైకాపాకు ఓట్లు – వ్యూహం సినిమా చూసి గుండాగిన వారిని పరామర్శించేందుకు జగన్ ఓదార్పు పర్యటన చేస్తారేమో? -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా వ్యూహం సినిమా కలెక్షన్లు ఎంతైతే దారుణంగా ఉన్నాయో… రేపు పోలింగ్ బూతుల్లో వైకాపాకు ఓట్లు కూడా అంతే ఘోరంగా ఉండబోతున్నాయని నరసాపురం […]

Read More

కాళేశ్వరం డిజైన్ల నిర్మాణ పరిశీలనకు నిపుణుల కమిటీ

– నాలుగు నెలల్లో రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి […]

Read More

శాసనసభ స్పీకర్ గా శ్రీపాదరావుది కీలక పాత్ర

– దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గా శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారు. మంథని నుంచి మూడుసార్లు శ్రీపాదరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీపాద రావు లాంటి నాయకులు తెలంగాణకు గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీధర్ బాబు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీధర్ బాబు తనను తాను నిరూపించుకున్నారు. ప్రయోజకుడిగా మారిన శ్రీధర్ బాబును […]

Read More

దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు

అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు అంగన్వాడీ కేంద్రాలకు చూడముచ్చటైన డిజైన్ ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు […]

Read More

సిగ్గుపడదాం.. రండి!

( మార్తి సుబ్రహ్మణ్యం) విడిచేసింది వీధికి పెద్ద అని చింతామణిలో సుబ్బిశెట్టి చెబుతాడు. అప్పుడెప్పుడో ‘తాకట్టులో భారతదేశం’ అని తరిమెల నాగిరెడ్డి గారు ఒక పుస్తకం రాశారు. ఆయన ఇప్పుడు బతికుంటే, ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ అని కచ్చితంగా ఐదువేల పేజీలతో మరో పుస్తకం రాసేవారు. తాజాగా ప్రముఖ ఆర్ధిక నిపుణుడు, అభివృద్ధి-సంక్షేమాన్ని జమిలిగా పంచకల్యాణి సైతం ఈర్ష్యపడే స్థాయిలో పరిగెత్తిస్తున్న ఏపీ సీఎం జగన్.. ‘తాకట్టులో సచివాలయం’ తీరు చూసిన […]

Read More

ఎవరీయన..? యువతలో ఎందుకింత క్రేజ్ జ్ జ్ జ్..!?

తమ నియోజకవర్గ అభ్యర్థి కన్నా ఎక్కువగా ఆయన గురించే ప్రజలు చర్చించుకుంటున్నారెందుకు? ఏంటి వారి ప్రత్యేకత..? పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టుగా.. సమస్య పుట్టగానే నాయకుడు పుడతాడు. సమస్యను పరిష్కరిస్తూ ఆవిర్భవించిన నాయకుడే ప్రజాదరణ పొందుతాడు. కష్టపడి చదివేవారు ఉంటారు, ఇష్టపడి చదివేవారు ఉంటారు. వీరిలో రెండవ రకం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న చంద్రశేఖర్ పెమ్మసాని ఎంసెట్ లో మంచి ర్యాంక్ (27) తో ఉస్మానియా […]

Read More