లక్షమందితో ప్రత్యేక సైన్యాన్ని నడుపుతున్న జగన్

– జగన్ రెడ్డి వికృతక్రీడలో సొంత చెల్లి.. బాబాయ్ కూతురు కూడా పావులుగా మారారు – విచక్షణ… విలువల్లేని జగన్ రెడ్డి వికృతక్రీడలో సొంత చెల్లి.. బాబాయ్ కూతురు కూడా పావులుగా మారారు • చేతిలో ఉన్న లక్షమంది పేటీఎమ్ సైన్యంతో తర తమ బేధాల్లేకుండా నీతిమాలిన ప్రచారం చేయిస్తున్నాడు • తన తండ్రి హత్యకేసుపై మాట్లాడిందన్న అక్కసుతో జగన్ రెడ్డి అధీనంలోని వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సునీతపై దారుణమైన […]

Read More

దళిత విద్యార్ధుల భవిష్యత్తు నాశనం చేసిన ద్రోహి జగన్ రెడ్డి

– సర్కులర్ 172 తీసుకొచ్చి దళిత వాడల్లో ప్రాధమిక పాఠశాలలను మూసివేశాడు – బెస్ట్ అలైలబుల్ స్కూల్స్, బుక్ బ్యాంక్ స్కీంలు రద్దు చేశాడు – అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని నీరుగార్చాడు – పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేశాడు – కోడూరి అఖిల్ దళిత విద్యార్ధులకు ప్రాధమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు అన్నింటిని ధ్వసం చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని […]

Read More

4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది

– వై.వి.బి. రాజేంద్రప్రసాద్ -సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్ , కార్పోరేటర్స్ కు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ పిలుపు సర్పంచ్ ల, 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ముందు సర్పంచుల ధర్నా కార్యక్రమం రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ గారు , సర్పంచ్ల […]

Read More

నీళ్లడిగితే మహిళని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా?

– మహిళలను ట్రాక్టర్‌తో తొక్కిచ్చి చంపడం సాధారణంగా మారిపోయింది -తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ రెడ్డి పాలనలో దళిత గిరిజన మహిళల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, హక్కుల కోసం అడిగితే ట్రాక్టర్‌తో తొక్కిచ్చి చంపడం సర్వసాధారణంగా మారిపోయిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. శుక్రవారం పల్నాడులోని రెంటచింతల మండలం, మల్లవరంలో సామునిభాయి అనే గిరిజన మహిళను వైకాపా మద్దతుదారుడు మణికంఠ నాయక్ […]

Read More

సిద్ధం పోస్టర్, ప్రచార పాట ఆవిష్కరించిన రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి

సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి విజయసాయి రెడ్డి అన్నారు. ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నాడు సిద్ధం సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సిద్ధం పోస్టర్ ఆవిష్కరించారు. అలాగే ప్రచారం పాటను కూడా విడుదల చేశారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… సిద్ధం […]

Read More

టీడీపీలో చేరిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు టీడీపీలోకి వచ్చారు. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో రా కదలిరా సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీకి టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి […]

Read More

ఐదు జాతీయ అవార్డులు గెలుచుకున్న టీఎస్ ఆర్టీసీ

అవార్డులు ప్రకటించిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌ టేకింగ్స్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా అందించే ఐదు ప్రతిష్టాత్మక నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను తెలంగాణ ఆర్టీసీ గెలుచుకుంది. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ […]

Read More

మరోసారి మన మోదీ సర్కార్

-బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ..మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ ను ఆవిష్కరణ – వచ్చే ఎన్నికల కోసం రూపొందించే మేనిఫెస్టోలోనూ.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. వారందరి ఆలోచనల మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం రూపొందించిన వికసిత్ భారత్ […]

Read More

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

కరీంనగర్ – బండి సంజయ్ నిజామాబాద్ – అర్వింద్ జహీరాబాద్ – బీబీ పాటిల్ మల్కాజిగిరి – ఈటల రాజేందర్ సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి హైదరాబాద్ – మాధవీలత చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాగర్ కర్నూల్ – భరత్ భువనగిరి – బూర నర్సయ్య గౌడ్

Read More

195 లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

-వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ -యువత, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ప్రాధాన్యత పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 […]

Read More