– జగన్ తాకట్టు పెట్టింది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని! – సచివాలయం తాకట్టు పెట్టడం పై చంద్రబాబు ఆవేదన రాష్ట్రానికి ఎంత అవమానకరం…ఎంత బాధాకరం…ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి […]
Read Moreమలేషియాలో అక్రమ వలసదారులు ఆమ్నెస్టీ క్షమాభిక్ష పథకం
– స్వదేశానికి వెళ్లే అవకాశం – మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు, మలేషియా ప్రభుత్వం మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) ఆమ్నెస్టీ క్షమాభిక్ష ప్రకటించింది . ఈ పథకం మార్చ్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది ఈ క్షమాభిక్ష కాలంలో పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు , వర్క్ పర్మిట్ వీసాల […]
Read Moreఒక్క టికెట్ తెగని ‘వ్యూహం’
–వ్యూహం సినిమాకు ప్రేక్షకులు కావలెను – ఒక్కరూ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోని దుస్థితి – ప్లీజ్.. వైసీపీ వాళ్లయినా ఒక్క టికెట్ కొనండి – ఎంపీ రఘురామరారాజీ వ్యంగ్యాస్త్రం – వ్యూహం లేక చతికిలపడ్డ ‘వ్యూహం’ – ఫాఫం.. వర్మ (మార్తి సుబ్రహ్మణ్యం) రాంగోపాల్వర్మ.. ఇది పరిచయం అవసరం లేని పేరు. ఓడ్కా ప్రియులకే కాదు. చైన్లు లాగే బ్యాచ్లకు ఆయనంటే మహా ఇష్టం. సినిమాలు ఫట్టయినా వర్మకు కావలసింది […]
Read Moreఎన్డీఏ గూటికి టీడీపీ ?
– 5న ముహుర్తం? – 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు – అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు? – గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, కాళహస్తితోపాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒకొక్కటి? – ఫలించని వైసీపీ మిత్రపక్ష మీడియా కథనాలు – ‘మహానాడు’కు ప్రత్యేకం ( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీ-టీడీపీ పొత్తు పొడిచే వేళకు ముహుర్తం […]
Read Moreతెలంగాణకు కేసీఆర్ అవసరం లేదు
-ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏప్రెల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పేపర్ చూసిన ఏ టీవీ చూసిన అవీనితి వార్తలే కనిపించేవి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా సోనియా, రాహుల్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వ ధనం ఏ విధంగా దుర్వినియోగం అయిందో చూశాం. మోదీది అవినీతి ప్రభుత్వం అని తొమ్మిదిన్నరేళ్లుగా ఎవరూ విమర్శించలేదు […]
Read Moreగుంటూరులో బీజేపీ ధర్నా
గుంటూరు : పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో గత కొన్ని నెలలుగా సందేశ్ ఖులి గ్రామం లోని మహిళా గిరిజనులపై అకృత్యాలు జరుగుతుంటే.. మమతా ప్రభుత్వం నిమ్మకు నీరు […]
Read Moreఅభివృద్దికి మారుపేరు టీడీపీ, విధ్వంసానికి ప్రతిరూపం వైసీపీ
-పల్నాడులో నరహంతకుల్ని ఎవరినీ వదలిపెట్టను -పల్నాడులో జగన్ రక్తం పారించారు, నేను నీళ్లు పారిస్తా -జగన్ తో వేగలేక 6 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు _వరికెశెలపూడి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత టీడీపీ – జనసేనదే -క్లీన్ ఇమేజ్ ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి నేతల్నే పార్టీలో చేర్చుకుంటాం -గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కుడి కాలువకి తెస్తాం -రా..కదలిరా సభలు సూపర్ […]
Read Moreగతంలో పవర్ షేరింగ్ కావాలన్నారు… ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నారా?!
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెదేపా, జనసేన పొత్తు లో భాగంగా కాపులకు 70 సీట్లకు తగ్గకుండా ఇవ్వాలని, రెండున్నర ఏళ్ల పాటు పవర్ షేరింగ్ ఇవ్వాలని ప్రతిపాదించిన నాయకులకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్ షేరింగ్ ఇస్తున్నారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. చేగొండి సూర్య ప్రకాష్, పేర్ని నాని కుమారుడు, ఇంకా ఎవరైనా కాపు నేతలకు రెండున్నర ఏళ్ల పాటు పవర్ షేరింగ్ చేస్తానని జగన్ మోహన్ […]
Read Moreదస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు
– దస్తగిరి అప్రూవర్ గా మారడంలో కుట్ర – వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అరోపణలపై స్పందించిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి వైఎస్ఆర్ జిల్లా : నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. జైల్లో ఉండే వారి అరోగ్య పరీక్షల నిమిత్తమే జైలుకు వెళ్లాను. జైలులో నేను నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు […]
Read Moreఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం 11న
అర్హులైన పేదలకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు విధి విదానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా […]
Read More