– కేఏ పాల్ డిమాండ్ శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు. లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు, 34లక్షల మంది ప్రజలున్న తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
Read Moreశ్రీవారి పట్ల విశ్వాసం ఉందని జగన్ సంతకం చేయాలి
– ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి – అధికారం పోవడంతో మాజీ సీఎంకు మతి చలించింది.. – మళ్లీ అధికారం కోసం గడ్డి కరుస్తున్నారు – జగన్ రెడ్డి హైందవుడా? క్రైస్తవుడా అనేది పెద్ద వాదన – కూటమిలోకి వస్తున్న క్వచ్ఛనబుల్ నేతలను మూడు పార్టీలు చర్చించుకుని చేర్చుకునేలా అధినేత దృష్టికి తీసుకెళ్తాం – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఒంగోలు, మహానాడు: జగన్ కు […]
Read Moreమౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం
-స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి – అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలి – గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలి -గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు -యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు […]
Read Moreమానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు
– ఎన్జీవోలు, సామాజిక సంస్థలు భాగస్వాములవ్వాలి – హోం మంత్రి వంగలపూడి అనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఈ సంప్రదింపులు మా సంకల్పానికి బలం చేకూర్చాయని, ఈ వ్యూహాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మానవ అక్రమ రవాణా కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదు, […]
Read Moreకౌలు రైతులకు రుణాల మంజూరు
– వచ్చే రబీ నుండి ప్రత్యేక విధానం అమలు – కౌలు రైతులకు వ్యవసాయాధికారులచే గుర్తింపు కార్డులు జారీ – రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు : రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. […]
Read Moreజనసేనలోకి బాలినేని శ్రీనివాస రెడ్డి
అమరావతి, మహానాడు: జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య చేరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ కండువా కప్పి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అలాగే, విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, అవనపు భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జెడ్పీటీసీ యాదాల రత్నభారతి కూడా జనసేనలో చేరారు.
Read Moreరేపు ప్రవాసీ ప్రజావాణి ప్రారంభం
– ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు – ‘ప్రవాసీ ప్రజావాణి’ తో గల్ఫ్ వలస జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఓదార్పు, మనో ధైర్యం – గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే… ఇక్కడ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు – భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం హైదరాబాద్: విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో […]
Read Moreపిడుగులపై ‘దామిని’ యాప్ ముందస్తు హెచ్చరికలు
న్యూఢిల్లీ: పిడుగులను ముందుగానే గుర్తించి, హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. ‘దామిని లైటింగ్ అలెర్ట్’ అనే పేరుతో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. మీ మొబైల్లో ఈ యాప్ ఉన్నట్టయితే అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ను 2020లో కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ […]
Read Moreపసిబిడ్డ పై ‘కొండ’oత ప్రేమ
మెదక్: మంత్రి కొండా సురేఖ పసిపిల్లల పై తనుకున్న మమకారాన్ని, ఆప్యాయతానురాగాలను మరోసారి చాటుకున్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి పై కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన మంత్రి సురేఖ, బయట ఓ సీనియర్ మహిళా కానిస్టేబుల్ చేతిలో పసిబిడ్డను చూసి, కాన్వాయ్ ఆపి ఆమె దగ్గరకు వెళ్ళారు. ఎండగా ఉండడంతో ఆ బాలుడికి మంచినీళ్ళు తాగించి, పసిబిడ్డ తల్లి వివరాలను ఆరా తీశారు. బాబు తల్లి […]
Read Moreకామాంధులు…. తండ్రి, పెదనాన్న, చిన్నాన్న… కూతురికి మత్తుబిల్లలు ఇచ్చి అత్యాచారం!
– పుట్టకతోనే అంధత్వం… పింఛన్ రాలేదని ఫిర్యాదు – వరదలో సర్వం కోల్పోయామంటూ బాధితుల మొర – భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదు – న్యాయం కోసం గ్రీవెన్స్లో పలువురి విన్నపాలు మంగళగిరి, మహానాడు: గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధి నుండి ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓ మహిళ… నేతల ముందు మొరపెట్టుకుంటూ.. తనను […]
Read More