– దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో ఎన్నికల్లో చూశారు – రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం – విద్యావ్యవస్థ బలోపేతానికి గట్టి ప్రణాళిక – విలేకరుల సమావేశంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు […]
Read Moreప్రాయశ్చిత్త దీక్షపై వైసీపీ వృథా ప్రేలాపాలను మానాలి
– గాదె, బోనబోయిన గుంటూరు, మహానాడు: కలియుగ దైవం తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపశ్రుతికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ బాటలోనే ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ […]
Read Moreరాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కు అభివృద్ధికి పెద్దపీట
రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత అనంతపురం జిల్లా : రాయదుర్గం పూర్తి స్థాయి మౌలిక సదుపాయలు కల్పించి రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును అభివృద్ధి చేయనున్నామని, టెక్స్ టైల్స్ పార్కులో ఖాళీగా ఉన్న ప్లాట్లను అర్హులకు కేటాయించనున్నామని మంత్రి సవిత తెలిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారితో రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ విలేకరులతో సమావేశం […]
Read Moreకూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉంది
– ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం : కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. గురువారం 7, 8, 13, 14, 15 డివిజన్లకు సంబంధించి అంబేద్కర్ నగర్ వెలుగు పార్కు వద్ద ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీల్లో పింఛన్లు […]
Read Moreమాగుంట పార్వతమ్మ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు
నెల్లూరు, మహానాడు: నెల్లూరులోని మాగుంట స్వగృహంలో దివంగత మాగుంట పార్వతమ్మ భౌతిక కాయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మార్కాపురం శాసన సభ్యుడు కందుల నారాయణ రెడ్డి, సంతనూతలపాడు శాసన సభ్యుడు బీఎన్ విజయకుమార్, కనిగిరి శాసన సభ్యుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు పనబాక […]
Read Moreతిరుమల లడ్డూ దోషులను కఠినంగా శిక్షించాలి
– పాదయాత్రలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించి, అనంతరం సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి వారి మహాలడ్డు ప్రసాదంలో వినియోగించిన నేతిలో జంతువులు కొవ్వు పదార్థాలు వాడి హిందువులు మనోభావాలు దెబ్బతీసిన దోషులను కఠినంగా […]
Read Moreజర్నలిస్ట్ ఆదినారాయణ ఇకలేరు!
– తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం హైదరాబాద్, మహానాడు: సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్మెంట్పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి […]
Read Moreముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం
– చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు ఆత్రేయపురం, మహానాడు: ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామానికి చెందిన మెర్ల చంద్రావతికి 40 వేల రూపాయల చెక్కును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు. గతంలో ప్రమాదవశాత్తూ గాయపడి వైద్యం చేయించుకున్న ఖర్చులు తిరిగి రావడంతో చంద్రావతి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సత్యానందరావుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తు […]
Read Moreకేంద్ర ప్రాయోజిత పధకాల అమలుపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష
అమరావతి,26 సెప్టెంబరు:రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,హోం,నైపుణ్య అభివృద్ధి,సాంఘిక,బిసి,గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు,గృహ నిర్మాణ,వ్యవసాయ,వైద్య ఆరోగ్య,మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాల అమలు తీరును,ఆయా పధకాల ప్రగతిని […]
Read Moreజగన్ కిరికిరి – చలో అలిపిరి..
-జగన్ కు భక్తి, విశ్వాసాలు ఉంటే గుండు చేయించుకోవాలి -తిరుమల (విశ్వాస) డిక్లరేషన్ రిజిస్టర్లో జగన్ సంతకం పెడతానని ప్రకటిస్తేనే దర్శనానికి అనుమతినివ్వాలి -రెచ్చగొడుతున్న జగన్ ను అలిపిరి నడక మార్గం వద్ద భారీ స్థాయిలో భక్త బృందాలు,హిందూ సంఘాలు, స్వామీజీలు సంయుక్తంగా కలసి కచ్చితంగా అడ్డుకొని తీరుతాం -జగన్ హిందు ధర్మ విశ్వాసాలను రెచ్చగొట్టేందు కోసమే తిరుమల దర్శనం -ఒక రకంగా హిందూ ధర్మం పై దాడి చేసేందుకోసమే […]
Read More