పదవుల పండగ ప్రారంభం

– నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం -20 లో టీడీపీకి 16, జనసేన 3, బిజెపి 1 – 20 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం – 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు – ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి – 6 గురు యూనిట్ ఇంచార్జ్ లకు పదవులు – 20 కార్పొరేషన్లు కు చైర్మన్, […]

Read More

తిరుమలతో ఆటలా? తప్పు జరిగితే ఒప్పుకోవాలి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలి సిందే. కాగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి.. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండి తుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాన్ని […]

Read More

విశాఖ ‘ఉక్కు’లో ప్రమాదం!

– కార్మికునికి తీవ్ర గాయాలు ఉక్కునగరం, మహానాడు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఎస్ఎమ్ఎస్ -1 విభాగంలో ఉక్కుద్రవం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దీంతో మల్లేశ్వరరావు అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన తోటి కార్మికులు క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు.

Read More

పౌల్ట్రీ రైతులు కోసం సుంకం రద్దుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ

ఢిల్లీ: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎం పి దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో పౌల్ట్రీ రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5కోట్లు కోళ్ళు 3వేల మంది రైతులు పెంపకం సాగిస్తున్నారు.పరోక్షంగా 10లక్షల మంది కి జీవనాధారం.ఆక్వా రంగం తర్వాత పౌల్ట్రీ రంగం అతి పెద్ద రంగమని దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రి కి వివరించారు. పౌల్ట్రీ […]

Read More

ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ఆస్పత్రి సిబ్బంది

కామారెడ్డి: బైక్ అదుపుతప్పి కింద పడిన శ్రీను అనే యువకుడు కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్‌ ఫీజు రూ.300 చెల్లించి చూపించుకున్నాడు. గాయాలకు ఆస్పత్రి సిబ్బంది కుట్లు వేసి డబ్బులు అడిగారు. డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా కడతానని చెప్పగా, ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి యువకుడికి […]

Read More

కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా పూడ్చివేతలు రాదా?

– 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా? – ఎకరాకు 25వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం – ముఖ్యమంత్రి ప్రారంభించిన సీతారామా ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదు? – వైఫల్యాలు డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో డ్రామాలు – ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై మాజీ […]

Read More

డాక్టర్‌ సతీష్‌ కత్తులకు అమెరికా ప్రెసిడెంట్స్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్స్‌ అవార్డు

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి ప్రెసిడెంట్స్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును తొలిసారిగా ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ సతీష్‌ కత్తుల అనే తెలుగువారికి దక్కింది. వాషింగ్టన్‌లో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అమెరికా అధ్యక్షులు ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ జూనియర్‌ పేరుతో సర్టిఫికెట్‌ను, ప్రతిష్టాత్మకమైన గోల్ట్‌మెడల్‌ను వాషింగ్టన్‌ సెనెట్‌ బిల్డింగ్‌లో సెనెటర్‌ జోయ్‌ మంచిన్‌ డాక్టర్‌ సతీష్‌ కత్తులకు అందించారు. యుపస్‌` ఇండియా ఎస్‌ఎంఇ అధ్యక్షులు ఎలీషా పులివార్టి […]

Read More

ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం

-మంత్రి కొల్లు రవీంద్ర పోలాటితిప్ప/పల్లె తుమ్మలపాలెం/కోన: ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం మండలంలోని పొలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు […]

Read More

నెలరోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ప్రారంభం

– చదువు, క్రీడల్లో ఆకాశమే హద్దుగా విద్యార్థులు రాణించాలి -మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం – నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్-14,17 బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: మారుమూల ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, అంతర్జాతీయస్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులనుద్దేశించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం […]

Read More

జారుముడి

ఇప్పటి ఆడపిల్లలకి మడి, ముడి అంటే తెలీదు గానీ, సాంప్రదాయంగా మహిళలు జడలు వేసుకొనే రోజుల్లో ఈ జారు ముడి బహు రంజుగా ఉండేది. జుట్టు విప్పుకుని ఉండకూడదు, అలా అని తలంటు జుట్టు ముడి వేసుకోలేము. జడ కూడా కుదరదు. మధ్యేమార్గంగా ఈ జారుముడి వేసుకునేవారు. జుట్టు చిట్టచివరిలో వేసామా లేదా అన్నట్టు ఒక మెలిక తిప్పి ఉంచేవారు. అటు విరబోతా కాదు, ఇటు పూర్తిగా వేసుకోకుండానూ కాదు. […]

Read More