వరద పోటుతో వన దుర్గ అమ్మవారి ఆలయం మూసివేత

మెదక్ : జిల్లాలో వెలిసిన ఏడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూడో సారి మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం తో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది.ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం తో అధికారులు ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.  

Read More

జగన్.. నీకు తిరుమల అంటే ద్వేషం ఎందుకు?

– వెంకన్నపై ఇన్ని కుట్రలు ఎందుకు? (అన్వేష్) ఈవోగా, చైర్మన్లుగా, కేవలం నీ బంధువులని మాత్రమే ఎందుకు పెట్టుకున్నావ్ ? దోపిడీ చేయటానికా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ? అన్ని రకాల సేవల ధరలు పెంచేశావ్. క్యూలైన్ లో ఇచ్చే పాలు, ప్రసాదాలు ఆపేశావ్ ? భక్తులని ఇబ్బంది పెట్టటానికా ? స్వామి వారికి భక్తులని దూరం చేయటానికా ? లడ్డూ ధర రెట్టింపు చేశావ్, కానీ […]

Read More

రోత రాతలతో డిఫెన్స్‌లో జగన్‌!

• లోకేష్ ట్వీట్ ను వక్రీకరించిన బురద మీడియా • టీటీడీకి అడల్ట్రేట్స్ ను కనిపెట్టే అత్యాధునిక ల్యాబొరేటరీ లేదన్న ఇవో • జూన్ 12, 20, 25, జూలై 4న టీటీడీకి వచ్చిన ట్యాంకర్లు – వీటి శ్యాంపిల్స్ ను టీటీడీ ఎన్డీడీబీకి టెస్టు కోసం పంపింది • ఆ రిపోర్టు వచ్చాకే ప్రభుత్వం దిద్దుబాటు – నందిని నెయ్యి స్వీకరణ • ఐజీ స్థాయి వారితో ఇన్ […]

Read More

ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మండలంలోని పల్లగిరి గ్రామంలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వందరోజులు పూర్తి అయిందన్నారు. ఇంత తక్కువ కాలంలోనే సీఎం చంద్రబాబు అనేక పథకాలను అమలు చేశారన్నారు. ముఖ్యంగా పింఛన్లపెంపు, ఉచిత ఇసుక పాలసీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ […]

Read More

కేడ‌రే లీడ‌ర్‌!

 – నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట – కూట‌మి పార్టీల మ‌ధ్య స‌మ‌తూకం – బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల‌కు గుర్తింపు – 11 మంది టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జీలు, 6 యూనిట్ ఇన్‌ఛార్జీలకు బాధ్యతలు – చైర్మన్‌గా పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి – 20 కార్పొరేషన్లు కు చైర్మన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్‌, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం – ప్రకటించిన […]

Read More

గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా?

– హైడ్రా కు చుట్టం లేకపోతే అనుముల తిరుపతి రెడ్డి ని ఎందుకు వదిలిపెడుతున్నారు. – అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ వసూలు – మాదాపూర్ లో తిరుపతి రెడ్డి కమీషన్ల దుకాణం తెరిచిండని శేరిలింగంపల్లి ఎమ్మెల్యేనే చెప్పిండు – చిట్టి నాయుడు అన్నదమ్ముళ్లు ఏడుగురు మొత్తం తెలంగాణను పంచుకున్నారు – పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లు దమ్ముంటే కూలగొట్టు […]

Read More

మాజీ ఎమ్మెల్యే పార్వతమ్మ ఆరోగ్యం విషమం!

నెల్లూరు, మహానాడు: కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆదివారం రాత్రి ఆమెను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల కిందట పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి […]

Read More

ఓటుకు నోటు కేసు!

– నిందితులు హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం నాంపల్లి, మహానాడు: ఓటుకు నోటు కేసు నాంపల్లి కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన నిందితులు హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఉదయ్ సింహ, సండ్ర వెంకట వీరయ్య‌, సెబాస్టియన్ తరపున ప్రతిసారీ కేవలం న్యాయవాదులు మాత్రమే హాజరవుతున్నారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ట్రయల్ ప్రారంభించడానికి నిందితులు […]

Read More

విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన

విజయవాడ, మహానాడు: విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు నోవొటెల్ హోటల్ లో సిఐఐ నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లో పాల్గొంటారు. పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులను మంత్రి కలుస్తారు.

Read More

ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడేదెప్పుడు?

– కాంగ్రెస్ సర్కారు వైద్యవిద్య ప్రవేశాలు చేసేదెప్పుడు ? – డెడ్ లైన్ సమీపిస్తున్నా ఈ డైలమాకు తెరదించేదెప్పుడు ? – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: గత పదేళ్లు ప్రశాంతంగా, పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎందుకు ఇంత అస్థవ్యస్థంగా మార్చేసింది. ఎందుకింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం […]

Read More