– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్, మహానాడు: తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి అని తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీర్తించారు. చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం గర్వ కారణం. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు […]
Read Moreతిరుమలలో భూమన ప్రచార ‘పుష్కరిణి’
(గోవిందరావు) పవిత్ర పుష్కరిణిలో అపచారానికి పాల్పడ్డ భూమన కరుణాకరరెడ్డి.. తన ప్రచార ఆర్భాటానికి పుష్కరిణి పవిత్రతను మంట కలిపిన భూమన…స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు పుణ్యస్నానాలు అచరింపచేసే పుష్కరిణిని తన పబ్లిసిటీకి విచ్చల విడిగా వాడుకున్నారు. పుష్కరిణిలో ఏకంగా ఫ్యాషన్ పరేడే నిర్వహించారు…..ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్ల మార్చివేశాడు భూమన…. తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై వస్తున్న విమర్శలకు, తన హయాంలో తప్పేమి జరగలేదని ప్రమాణం చేయడానికి వచ్చిన భూమన.. […]
Read Moreవాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి
– కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి చేస్తుందని, స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్చంద సంస్థలు కూడా తోడ్పాటును అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. సోమవారం కమిషనర్ కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ను అధికారులు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ […]
Read Moreసుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డు వివాదం
తిరుమల: లడ్డూ వివాదం రోజురోజుకు ముదురుతుంది. నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు దుమారం రేపుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు, సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ […]
Read Moreఆరోగ్యవంతమైన సమాజం కూటమి ప్రభుత్వ లక్ష్యం
– ప్రతి చిన్నారికీ, ప్రతి మహిళకీ పోషకాహారం అందించి తీరుతాం – రక్త హీనత సమస్యను అధిగమించడం ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం – మచిలీపట్నంలో పోషకాహార మాసిత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: మహిళలు చిన్నారులను వేధిస్తున్న రక్తహీనత సమస్యను పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటూందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని శారదానగర్లో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో […]
Read More‘పిన్నెల్లి’ పాపాలు కోకొల్లలు!
– మరో భూ కబ్జా భాగోతంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు – మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు భూమి కబ్జా… ఆపై హత్యాయత్నం – పంటను బూడిద చేసి చంపుతామంటూ బెదిరింపులు – బోరుమంటూ మహిళ ఫిర్యాదు – టీడీపీకి అనూకూలంగా ఉన్నారని ఇంటిపై మూకుమ్మడి దాడి… అక్రమ కేసులు – కొడుకు కనిపించలేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు – సర్టిఫికేట్ల కోసం వెళితే ఆఫీసుల్లో […]
Read Moreమహిళలకు త్వరలో ఉచిత బస్సు సౌకర్యం
– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అచ్చంపేట, మహానాడు: ఎన్డీయే సర్కారు మహిళలకు త్వరలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో సోమవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన పై ప్రజలు సంతృప్తి […]
Read Moreసుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి వాడారంటూ, గత ప్రభుత్వాన్ని నిందిస్తూ, సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. ఆ పిల్ లో సుబ్బారెడ్డి ఇలా ప్రస్తావించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆలయ పవిత్రత, […]
Read Moreఅత్యాచారం నుంచి బాలికను కాపాడిన కోతుల గుంపు
ఉత్తర ప్రదేశ్ లోని బాపు ఘాట్ లో ఒక కోతుల గుంపు ఒక బాలిక ని అత్యాచారం నుండి కాపాడాయి, ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక చిన్నారిని ఒక పాపత్ముడు ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసేకెళ్లి అత్యాచారం చేయబోయాడు, పాప దుస్తులు తొలగిస్తుండగా ఒక కోతుల గుంపు వచ్చి కీచు కీచు మంటూ పెద్దగా శబ్దాలు చేస్తూ వాడిని తరిమెసింది, కేసు నమోదు చేసిన పోలీస్ లు సీసీ టీవీ […]
Read Moreస్వామీజీలు తిరుమల అపచారంపై నోరు మెదపరే…
ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వు విలువైనదని పోన్నవోలు సుధాకర్ వ్యాఖ్యానించటం వైసీపీ బరితెగింపుకు నిదర్శనం కలియుగ దైవం అందరి తప్పులను లెక్క వేస్తున్నాడు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అమరావతి: గుంటూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అపచారాలపై,లడ్డు ప్రసాదంలో జంతు […]
Read More