ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు

ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం • కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం • తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం విజయవాడ: కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల […]

Read More

భారత్ లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు

– ఏపీ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డా. ఎన్. తులసీ రెడ్డి గుంటూరు: భిన్నత్వంలో ఏకత్వం గల సమాఖ్య వ్యవస్థ కొనసాగుతున్న భారతదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, అవశ్యకత లేదని రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డా! ఎన్. తులసీ రెడ్డి పేర్కొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జమిలి ఎన్నికలు అవసరమా? సాధ్యమా? అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి […]

Read More

కొంతమంది నిజమైన క్రైస్తవులు కాదు

– అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు – ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఉండి, మహానాడు: కులరహితమైన క్రైస్తవ మతంలో కొనసాగుతూ, తాము దళితులమని చెప్పుకునేవారు నిజమైన క్రైస్తవులు కాదని, అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆచరించని వారు కూడా అంబేద్కర్ వారసులు కాదని ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా ఈ మాటలను చెప్పరని ఆయన పేర్కొన్నారు. ఈ […]

Read More

‘దర్శి’లో మెగా కంటి వైద్య శిబిరాలు

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి వెల్లడి దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మెగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. తొలి విడత దొనకొండలో అక్టోబర్ ఆరోతేదీన మెగా కంటి శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇదే విధంగా ప్రతి నెల మొదటి వారంలో ఐదు మండలాలలో మెగా కంటి […]

Read More

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు

– ‘వారధి’కి ఫిర్యాదు విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు వేధింపులకు గురయ్యారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులు గురిచేసిన వైసీపీ ప్రభుత్వం వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని, కూటమి ప్రభుత్వం పాలనను గాడిలో పెట్టిందన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వారధి కార్యక్రమానికి ఈ మేరకు ఒక ఫిర్యాదు అందిందని ఎమ్మెల్యే తెలిపారు. పశు సంవర్ధక శాఖ లో […]

Read More

చీకట్లో దొంగల్లా చేపలను కొట్టేసిన వైసీపీ నేతలు!

చంద్రబాబు ఇంటిపై దాడి.. నిందితులపై చర్యలకు ఫిర్యాదు • మహిళపై అత్యాచారం.. ఫోన్‌లో రికార్డు చేసి, బెదిరింపులు మంగళగిరి, మహానాడు: మాజీ మంత్రి జోగి రమేష్ అండదండలతో నాడు చీకట్లో దొంగల్లా వైసీపీ నేతలు కొల్లాటి బాలగంగాధరరావు, కొల్లాటి పోతురాజు, సత్యనారయణ, తిరుమాను రమేష్ లు రాత్రుల్లో వచ్చి కృత్తివెన్ను మండలం శీతనపల్లి వద్ద ఉన్న 50 ఎకరాల మంచినీటి చెరువులోని చేపల మొత్తాన్ని దోచుకెళ్లారని.. పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి […]

Read More

‘సుస్థిరమైన అభివృద్ధి’కి శాసన వ్యవస్థలు ఎనలేని కృషి

– తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని ప్రధాన కమిటీ హాల్ లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరుగుతున్న 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రెటరీ డాక్టర్‌ వి.నరసింహాచార్యులు, జాయంట్ సెక్రెటరీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం […]

Read More

జగన్‌కు మరో ఝలక్

వైసీపీ ఎంపి ఆర్ కృష్ణయ్య రాజీనామా – కృష్ణయ్య రాజీనామా ఆమోదం – రాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలం – ఇటీవలే మోపిదేవి, బీదా మస్తాన్ రాజీనామా – బీజేపీలో చేరనున్న కృష్ణయ్య? ( సుబ్బు) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వరస వెంట వరస శరాఘాతాలు తగులుతున్నాయి. బీవసీ ఓట్ల కోసం ఆయన ఏరికోరి తెలంగాణ నుంచి తెచ్చుకుని.. రాజ్యసభ సీటు ఇచ్చిన బీసీ నేత […]

Read More

జాతీయ సదస్సు సమీక్షకునిగా భమిడిపాటి

శ్రీకాకుళం, మహానాడు: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ సదస్సు లో సమీక్షకునిగా ప్రముఖ రచయిత భమిడిపాటి గౌరీశంకర్ ను ఆహ్వానించింది. స్థానిక గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాలలో తెలుగు విభాగాధిపతి గౌరీశంకర్‌ పనిచేస్తున్నారు. కథ, వ్యాసం, కవిత ప్రక్రియలలో పద్దెనిమిది పుస్తకాలు ప్రచురించారు. ఈ సందర్బంగా ఆయనను సంస్థల అధినేత జీవీ స్వామి నాయుడు, ప్రిన్సిపాల్ […]

Read More

అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు, మహానాడు: అభివృద్ధిలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఐదవ రోజు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజా వేదికలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వంద రోజులుగా చేసిన […]

Read More