వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు

– ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ పెడన, మహానాడు: గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగానే భావిస్తున్నామని శాసన సభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ శాసన సభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. పెడన మండలం నడుపూరు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. […]

Read More

జగన్ పాలనతో అప్పుల ఊబిలో రాష్ట్రం!

– ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, మహానాడు: జగన్‌ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రజలు అప్పగించిన అధికారంతో 74 ఏళ్ళ వయసులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో మంగళవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి […]

Read More

పవన్‌కు అసలు హిందూ సనాతన ధర్మం తెలుసా?

-దానిపై ఎందుకు ఆ అసంబద్ద ప్రసంగాలు? -పవన్, అసలు ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేపట్టారు? -పవన్, అసలు మీ సిద్ధాంతం, విధానం ఏమిటి? -హిందూ ధర్మంపై పవన్‌ వ్యాఖ్యలు ఆశ్చర్యకరం -వైయస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ ధ్వజం తాడేపల్లి: పవన్‌ ఒకసారి బాప్టిటమ్‌ తీసుకున్నానని చెప్పారని, మరోసారి తన తండ్రి పక్కా నాస్తికుడని అన్నారని, ఆకలితో అలమటించడం కంటే గొడ్డు మాంసమైనా తినొచ్చని చెప్పారని, ఇంకోసారి తన పిల్లలు ఆర్థోడాక్స్‌ […]

Read More

ఇకపై లాభసాటిగా వ్యవసాయం

-తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి లక్ష్యంగా “పొలం పిలుస్తోంది” – వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన – సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచన – పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ – డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని అధికారులను అడిగి వివరాలు […]

Read More

రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు

– ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం.. పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చ – ఆర్టీజీ ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రాజెక్టును 100 రోజుల్లో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి: స‌చివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ఎంతో […]

Read More

ల్యాబ్ టెస్ట్ కు యాదాద్రిలో వాడే నెయ్యి

యాదాద్రి: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంతో యాదాద్రి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని హైదరాబాద్ లోని ఓ ల్యాబ్ కు పంపారు. మదర్ డెయిరీ ఈ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. గుడిలో అమ్మే లడ్డూ, పులిహోర నాణ్యతపైనా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు అన్ని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

Read More

ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి

– మంత్రి వాసంశెట్టి సుభాష్‌ రామచంద్రపురం, మహానాడు: వెల్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని, మాట్లాడారు. ప్రతి మంగళవారం, బుధవారం ఈ కార్యక్రమం జరుగుతుందని, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అన్ని శాఖలు సమక్షంలో పరిష్కారిస్తారని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం పొలం పిలుస్తోంది ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. రైతులందరూ తప్పనిసరిగా […]

Read More

కబ్జా కోరల నుంచి భూముల విముక్తి!

– బాధితులకు ఇప్పించిన మడకశిర ఎమ్మెల్యే – ఎంఎస్ రాజుకి కృతజ్ఞతలు తెలిపిన గంగమ్మ, లక్ష్మీదేవి, గణేష్ మడకశిర, మహానాడు: వైసీపీ నేతల కబ్జా కోరల నుంచి భూములు విముక్తి పొందాయి. ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు చొరవతో న్యాయం గెలిచింది. వైసీపీ ప్రభుత్వంలో మా భూములు కబ్జాకు గురయ్యాయని పట్టణ పరిధిలోని చీపులేటిలో గంగమ్మ, లక్ష్మీదేవి, గణేష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఆయన తక్షణమే స్పందించారు. రెవెన్యూ అధికారులను […]

Read More

సనాతన ధర్మ రక్షణ కోసం అవసరమైతే ప్రాణం అర్పిస్తా…

– హిందువులారా… బయటకు రండి! – మౌనం ధర్మ వినాశనానికి దారి కాకూడదు – భవిష్యత్తు తరాలకు ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనది – వెండి సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అవహేళన – ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం – సినీ పరిశ్రమ ఇష్టానుసారంగా హాస్యం జోడిస్తే చర్యలు – మదం ఎక్కి మాట్లాడుతున్న పొన్నవోలు… – హైందవ ధర్మానికి హాని తలపెట్టిన వైవీ, భూమాన – అడ్రస్‌ […]

Read More

పొన్నవోలు… జగన్‌ పాలేరు!

– నోటి దురుసు మానుకోకుంటే గుణపాఠం – పాపం పండింది… శిక్షకు రడీగా ఉండు – ధర్మారెడ్డి బయటకు రావాలి – లేదా… వివేకా తరహాలో చంపేశారా? – లాయర్‌ సుధాకర్‌ రెడ్డిపై నిప్పులు చెరిగిన టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ, మహానాడు: తిరుమల లడ్డూని అపవిత్రం చేసినా పంది కొవ్వు తో పోల్చి మాట్లాడుతున్నావ్‌… అసలు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? పంది కొవ్వు గురించి జగన్, […]

Read More