– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వేల్పూరు, మహానాడు: కలియుగ దైవాన్ని మోసం చేసేవారు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇప్పటికే దేవుడు, ప్రజలు వారిని శిక్షించారని, ఇప్పటికీ బుద్ధి మారకపోతే మట్టిగొట్టుకు పోవడం ఖాయమన్నారు. శావల్యాపురం మండలం వేల్పూరులో ఇంది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పి.అరుణ్బాబు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ […]
Read Moreసంక్షేమం అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం
– ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు, మహానాడు: సంక్షోభంలోనూ సంక్షేమం, అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం 36వ డివిజన్ స్తంభాలగరువు, గ్యాంగ్ కాలనీ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విజయాలను […]
Read Moreప్రభుత్వ విధానాలకు ఇసుక లారీ ఓనర్ల అంగీకారం
– లారీల యజమానులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం – బుధవారం నుండి పెండింగ్ లో ఉన్న ఇసుక లోడింగ్ ప్రారంభం – ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ: ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి లారీల యజమానులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే రవాణా కార్యకలాపాలు నిర్వహించేందుకు వారు అంగీకరించారు. మంగళవారం సచివాలయంలోని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు […]
Read Moreతిరుమల పవిత్రతను కాపాడుతాం
– ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు, మహానాడు: కలియుగ ప్రత్యక్ష దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి గుడిలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలకు సంఘీభావంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి […]
Read Moreనగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవల వినియోగం
– భిన్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రచారం కోసం డ్రోన్లు – నగర పాలక సంస్ధలలో పైలెట్ ప్రాజెక్టు – స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు విజయవాడ: స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవలను వినియోగించుకోనున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవలను ప్రతిపాదించామన్నారు. ఎపి డ్రోన్స్ కార్పొరేషన్తో మద్దతుతో పరిశుభ్రత […]
Read Moreఅధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
– కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం కమిషనర్స గర కాలనీ, రామిరెడ్డి తోట, ఓల్డ్ క్లబ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలను సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. […]
Read Moreవిజయవాడ లో ‘ఏక్ పెడ్ మా కే నామ్’
విజయవాడ: సిద్దార్ధ ఆడిటోరియంలో జన సేవా సొసైటీ ఆధ్వర్యంలో ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం జరిగింది. ఆదిశేషు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం , ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధర్ దాస్ , పీయూష్ దేశాయ్, స్వామి […]
Read Moreవికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు విజన్ 2047 దోహదం
– పార్లమెంట్ సదస్సులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఢిల్లీ: వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన “విజన్ 2047” కార్యాచరణ ఎంతగానో తోడ్పడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం భారత పార్లమెంటులో బాధ్యతాయుతమైన శాసన వ్యవస్థ, శాసనసభ పాత్ర – నాయకుల దార్శనికత” అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి చైర్మన్ కొయ్యే […]
Read Moreరాజు కేసులో విజయపాల్కు హైకోర్టులో చుక్కెదురు
– ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు – ఇక విజయపాల్ అరెస్టే తరువాయి – నేడు, రేపట్లో అరెస్టు చేసే అవకాశం? – హైకోర్టు తీర్పుపై రఘురామరాజు హర్షం – సునీల్ అరెస్టు కూడా ఖాయమని వ్యాఖ్య అమరావతి: నరసాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు లో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్ కు హైకోర్టు లో చుక్కెదురైంది. విజయ […]
Read Moreహిందువుకు జగన్ అండ్ గ్యాంగ్ వెన్నుపోటు!
– సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు! • మరోవైపు పార్టీకి కాలం చెల్లిందనే భయంలో నేతలు • టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శ మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ యావత్తు హిందు సమాజానికి వెన్నుపోటు పొడిచిందని, సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ […]
Read More