మొహమ్మద్ ప్రవక్త మార్గం ఆచరణీయం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: అల్లాకు ఇష్టమయిన చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శాంతి ర్యాలీలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మధవి తెలిపారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం మొహిద్దిన్ పాలెంలోని దర్గా వద్ద నుండి ప్రారంభమయిన శాంతి ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ కాలనీ వల్ల గల కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. […]

Read More

గుంటూరు యార్డ్‌లో పిల్లర్ల దశలో ఆగిన శీతల గోదాముల నిర్మాణం

– శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల – రైతన్నల అగచాట్లు మిర్చి పంట గుర్తుకువస్తే వెంటనే గుంటూరు జిల్లా పేరు గుర్తుకు రావడం సహజం. వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభిస్తే పొలాల వద్ద కొందరు, మరి కొంతమంది గుంటూరు మిర్చి యార్డ్‌లో పంటను విక్రయిస్తారు. ధరలు ఆశాజనకంగా లేని సమయంలో ప్రైవేట్‌ శీతల గోదాములలో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. పసుపు, మినుము, కందులు పండించే […]

Read More

విమోచన విలీనం విషయంలో బిజెపి పాత్ర ఏ మాత్రం లేదు

– ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం, విమోచన విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్రను పోషించింది. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర మరువలేనిది.ఎలాంటి రక్తపాతం లేకుండా చతురతను ప్రదర్శించి, రాజనీతితో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించడంలో కాంగ్రెస్ పార్టీ […]

Read More

దేశం గర్వించదగ్గ రాజనీతిజ్ఞులు సీతారాం ఏచూరి

– లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు, మహానాడు: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఉండాలని సైద్ధాంతిక సిద్ధాంతాలతో పోరాడిన దేశం గర్వించ దగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రజా పోరాట యోధుడు, మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిని కోల్పోవడం బాధాకరమని లోక్ సభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) లోక్ సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో సోమవారం జరిగిన సీతారాం ఏచూరి […]

Read More

నేటి నుంచి టీడీపీ ‘ప్రజా వేదిక’ పునఃప్రారంభం

మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం మంగళవారం నుంచి పునఃప్రారంభం కానుంది. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుశారం పునఃప్రారంభిస్తారు. ఎన్టీఆర్ భవన్ లో ఈ కింది తేదీల్లో ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారు. ప్రజల వద్ద నుంచి వారు అర్జీలు స్వీకరిస్తారు. 17.09.2024 – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య (ఎమ్మెల్యే), […]

Read More

విజయవాడ హోటల్లో, లాడ్జిల్లో గలీజు పనులు!

(రాజా రమేష్) గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని హోటళ్లు, లాడ్జిల్లో గలీజు పనులకు అడ్డాగా మారాయి. పేరొందిన లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రబిందువయ్యాయి. ప్రధానంగా విజయవాడ గాంధీనగర్ తో పాటు శివార్లలో ఉన్న కొన్ని స్టార్‌ హోటళ్లలోను , లాడ్జిల్లోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. వ్యభిచారం, పేకాట కేంద్రాలకు అవి చిరునామాగా మారాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అప్పుడప్పుడు పోలీసులు తనిఖీలు చేసి పేకాట శిబిరాలు, వ్యభిచార […]

Read More

స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

– సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుమల, మహానాడు: తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారి శ్రీవారిని దర్శనానికి వచ్చిన సోమిరెడ్డి.. ఆయన వెంట తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కుటుంబంతో పాటు కుమార్తె డాక్టర్ […]

Read More

సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ సేవలు స్పూర్తిదాయకం

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సింగ్ నగర్ లో 2500 కుటుంబాలకు ఒక్కొక్కటీ రూ.1100 విలువైన వస్త్రాల పంపిణీ వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్స్ అసోసియేషన్ ముందడుగు వేయటం స్పూర్తి దాయకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, విపత్తుల నిర్వహణ, భూ పరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్) ఆర్ పి సిసోడియా అన్నారు. సోమవారం విజయవాడ సింగ్ నగర్ […]

Read More

ఆ ఐపీఎస్‌లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి

– మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ డిమాండ్‌ గుంటూరు, మహానాడు: ప్రజలను రక్షించాల్సిన ఆ రక్షకబటులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించి, సస్పెండ్‌కు గురయ్యారని, ప్రభుత్వ చర్యను స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. అంతేకాదు… ఆ ముగ్గురి ఐపీఎస్‌లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఐపిఎస్ లను అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో ఏమన్నారంటే.. ఐపీఎస్‌ వ్యవస్థే తలదించుకునే […]

Read More

నెలాఖరు నుంచి పదవుల పండగ

-కార్పొరేషన్ పదవుల పంపిణీ షురు -కృష్ణయ్యతో ప్రారంభం -పార్టీ ఆఫీసు నేతలకు నోచాన్స్? ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలుగు తమ్ముళ్లతోపాటు, కూటమి నేతలు గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్న పదవుల పండగ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. ఆ మేరకు సీఎం చంద్రబాబునాయుడు తన మనసులోని మాటను, పార్టీ నాయకుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆయన అటు, బీజేపీ- జనసేన నాయకత్వాలతో చర్చించారు. కాకపోతే టీటీడీకి […]

Read More