– కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ: ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాకినాడ నగరంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ముందుగా మత […]
Read Moreకోడెల శివప్రసాద్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం
– తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గొల్లపూడి: 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో డాక్టర్ గా, హోమ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్య, పౌరసరఫరాల మంత్రిగా, స్పీకర్ గా పదవులుకే కోడెల శివప్రసాద్ వన్నెతెచ్చార న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నేతలతో కలిసి కోడెల చిత్రపటానికి పూలమాలవేసి […]
Read Moreకష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న వ్యక్తులు”పిల్లి”దంపతులు
– కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి – మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడ రూరల్ : పార్టీ కష్ట కాలంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే “పిల్లి” దంపతులు వున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్,వైద్య బీమా సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల లోని నియోజక కో ఆర్డినేటర్ పిల్లి […]
Read Moreజర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు
-జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తాం -జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలి -రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవిత పుట్టపర్తి : జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం సత్యసాయి జిల్లా […]
Read Moreవరద బాధితులకు ఎమ్మెల్యే సౌమ్య వస్తువుల పంపిణీ
నందిగామ టౌన్: నందిగామ పట్టణం 16వ వార్డు పాత బైపాస్ గ్యాస్ కంపెనీ రోడ్డు నందు నందిగామ మాజీ సైనికులు వరద బాధితుల సహాయార్థం 60 మందికి నిత్యవసర సరుకులు, దుస్తులు మరియు పిల్లలకు పౌష్టికాహార బిస్కెట్లను ఇచ్చుటకు ముందుకు రాగా సోమవారం నాడు శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బాధితులకు సరుకులు దుస్తులు మరియు పౌష్టికాహారం బిస్కెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగిరాల […]
Read Moreఐపీఎస్ అధికారులకు జత్వాని కేసు ఒక గుణపాఠం
– ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరువును ఈ కేసు దారుణంగా దెబ్బతీసింది – పోలీస్ అధికారులకు కళ్ళు తెరిపించే ఘటన చట్టాన్ని రక్షించవలసిన వారే.. చట్టాన్ని ధిక్కరిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరన్న విషయాన్ని కాదంబరి జత్వాన్ని కేసు రుజువు చేసింది. రాజ్యాంగ హక్కులను, చట్ట హక్కులను కాల రాసి విధి నిర్వహణ లోపానికి పాల్పడే అధికారులకు ఇది కనువిప్పు కలిగించే సంఘటన. పాలకులకు ఊడిగం చేస్తూ.. రాజకీయ నాయకులతో కలిసి […]
Read Moreసబ్ రిజిస్టార్ కార్యాలయాలలో రాచరికపు పోకడల రద్దుకు శ్రీకారం
-రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా -పారదర్శకతతో కూడిన మర్యాద పూర్వక సేవలే లక్ష్యం అమరావతి : రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత స్నేహ, మర్యాద పూర్వక వాతావరణం కల్పించడమే తమ ధ్యేయం అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. విజయవాడ గుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం సబ్ రిజిస్టార్ ప్రత్యేక పోడియం తొలగించే కార్యక్రమానికి సిసోడియా […]
Read Moreకనుమూరి రాజ్యలక్ష్మికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు
నరసరావుపేట, మహానాడు: ప్రముఖ సాహితీవేత్త ఆర్వీఆర్ కాలేజీ అధ్యాపకురాలు, ప్రధానోపాధ్యాయిని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి, శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి కి శనివారం విఆర్ రావు సిద్ధార్థ కళాశాల, విజయవాడలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రాస్పరిటీస్ ఎడ్యుకేషన్ అసోసియేషన్(ఏపీఎంపీఏ) వారి నిర్వహణలో, ఏపీఎంపీఏ అధ్యక్షుడు డాక్టర్ బి.రమేష్ ఆధ్వర్యంలో శ్రీ సర్వేపల్లి […]
Read Moreఅమరావతి సృష్టికర్త వెంకటాద్రికి ఘన నివాళులు
– పంట పొలాలను పరిశీలించిన అశోక్ జాడౌన్ గుంటూరు, మహానాడు: రెండు రోజులుగా భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్లో పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి వచ్చిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ అధ్యక్షుడు అశోక్ జాడౌన్ ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో, సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా అమరావతిని సందర్శించారు. అమరావతిలోని కేంద్ర పురావస్తు శాఖ సంగ్రహాలయాన్ని మహా చైత్యాన్ని, ధ్యాన బుద్ధ […]
Read Moreమరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు
– గవర్నమెంట్ స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? – ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి – ఎక్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైఎస్ జగన్ ఫైర్ అమరావతి : చంద్రబాబు గారూ.. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను […]
Read More