ఎంబీబీఎస్‌ సీట్లు అవసరం లేదని బాబు లేఖ రాయడం దారుణం

– మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తిచేస్తాం – సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ట్వీట్ అమరావతి : రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. […]

Read More

వినాయక నిమజ్జనంలో ఘర్షణ

– ముగ్గురికి గాయాలు మచిలీపట్నం, మహానాడు: స్థానిక ఎనిమిదో డివిజన్‌ అంజమ్మ కాలనీలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో విగ్రహం నిమజ్జనం కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఊరేగింపులో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులు రఫీ ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేశారు. రఫీ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరికి కూడా గాయాలు అయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేసినట్టు బాధితుడు […]

Read More

‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షించాలి’

మచిలీపట్నం, మహానాడు: స్థానిక గుమస్తాల కాలనీలో నివాసముంటున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, మచిలీపట్నం నగర కార్యదర్శి కొడాలి సుజాత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంతో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. బాలిక కు సంబంధించి తల్లి పుట్టి అంధురాలు, కుటుంబానికి ఎటువంటి పోషణ […]

Read More

వరద బాధితులకు కోసం పలువురు విరాళాలు అందజేత

హైదరాబాద్ : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును హైదరాబాద్ లో ఆదివారం కలిసి సీఎం సహాయ నిధికి చెక్కులు అందించారు. వీరికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ.5 కోట్లు. 2. కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ.1 కోటి 11 లక్షలు 3. […]

Read More

సేవాభావంతో యూటీఎఫ్ ఘనకీర్తి పొందింది

– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ, మహానాడు: సామాజిక సేవాభావంతో యూటీఎఫ్ ఘనకీర్తి కైవసం చేసుకుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ముఖ్య అతిథి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ హాజరై, […]

Read More

ఛీ కొట్టినా.. సిగ్గులేని సీదిరి అప్పలరాజు!

– టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన విజయవాడ, మహానాడు: పలాస ప్రజలు ఛీ కొట్టినా సీదిరి అప్పలరాజు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. మెడికల్ కాలేజ్ సీట్లు తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. అప్పలరాజుకి మెడికల్ కండిషన్ సరిగా లేకనే మెడికల్ సీట్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రిగా వెలగబెట్టిన అప్పలరాజుకి రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య ఎంతో తెలియదు, ఆయన మెడికల్ సీట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం […]

Read More

పోలీసు కస్టడీలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌

మంగళగిరి, మహానాడు: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర కార్యాలయం పై దాడి కి సంబంధించిన కేసులో ఈనెల అయిదోతేదీన అరెస్ట్ చేయడంతో కోర్టు రిమాండ్ కు పంపింది. కోర్టు రెండు రోజుల పాటు సెప్టెంబర్ 15 నుండి 17 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆదివారం […]

Read More

పటేల్ కాంగ్రెసోడైతే… విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదు?

– తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కాదు… తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి – కాంగ్రెస్, బీఆర్ఎస్ లది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట…లేనప్పుడు మరోమాట – తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే మేమూ భాగస్వాములమవుతాం – తెలంగాణ ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా? -జై పాకిస్తాన్, జై పాలస్తీనా అని నినదించిన ఒవైసీని పొగుడుతారా? – కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట – ఆపరేషన్ పోలోతో శస్త్రచికిత్స చేసి […]

Read More

అంతిమ ఘడియల నుంచి.. అధికారంలోకి!

– కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన రేవంత్‌రెడ్డి – కాంగ్రెస్ సిపాయిగా కేసీఆర్ కోటను బద్దలు కొట్టిన లెజెండరీ లీడర్ – శ్రేణుల్లో సమరోత్సాహం నింపిన యువనేత – సొంత ఇమేజ్‌తో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన పోరాట యోద్ధ – పార్టీని గద్దెనెక్కించిన తొలి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రికార్డు జూన్ 26, 2021 నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. […]

Read More

వరద బాధితులకు నిత్యావసర సరుకులు

– వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద “అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్, వెంకటేశ్వర స్వామి గుడి వాకర్స్ అసోసియేషన్” ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల వాహనాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. వరద వలన విజయవాడ వాసులు అనేక కష్టాలు […]

Read More