నిత్యావసర సరుకుల పంపిణీ

కొల్లూరు, మహానాడు: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతల్లంక గ్రామంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అరవింద వారధి సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి మనుమడు వేమూరి అరవింద్ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు […]

Read More

కోడెల శివప్రసాదరావుకు ఘన నివాళులు

మంగళగిరి, మహానాడు: పల్నాడు ప్రజల ఆత్మ బంధువైన ప్రజా నాయకుడు కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా సోమవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఆయన సేవలను కొనియాడారు. మూడున్నర దశాబ్ధాల తన రాజకీయ జీవితంలో పల్నాడు అభివృద్ధి కోసమే ఆయన ప్రతి నిమిషం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమాని పాటుపడటంతో పాటు.. పార్టీకోసం, […]

Read More

జగన్‌ జైలు పక్షి!

– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రాంతాల్లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలు పక్షిలా సమాజానికి ఇబ్బందికరంగా వ్యవహరించే వ్యక్తులను పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం వారి విధానాన్ని చాటుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. కొల్లిపర మండలం బొమ్మవాని పాలెం గ్రామంలో వరద బాధితులకు హార్వెస్ట్ ఇండియా సంస్థ ప్రతినిధి కత్తెర సురేష్ కుమార్, […]

Read More

గణేష్ ని లడ్డు పాట పాడిన మండల ముస్లిం యువకుడు

తాళ్లూరు, మహానాడు: తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామం బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి నిమజ్జనం సందర్భంగా వినాయక మండపం వద్ద పూజలు అందుకున్న 50 కేజీల లడ్డు ప్రసాదాన్ని ముస్లిం యువకుడు షేక్ కమాల్ వలి వేలం పాటలో 26 వేల రూపాయలకు దక్కించుకున్నాడు. ముస్లిం యువకుడు గణేష్ లడ్డు దక్కించుకోవడం పట్ల హిందూ, ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తూ, మా గ్రామం మతసామరస్యానికి ప్రతీక అంటూ బొద్దికూరుపాడు […]

Read More

రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్

– కోరుకున్న చోట ప్లాట్‌ – రంగంలోకి మంత్రి నారాయణ అమరావతి, మహానాడు: రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి మంత్రి నారాయణ దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్ళకు మంత్రి వెళ్ళారు. దీంతో భూములిచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఎర్రబాలెం లో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరణకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో ఏమన్నారంటే… […]

Read More

పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు చెల్లించండి

– ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విస్సన్నపేట, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వంలో ఆరు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విన్నవించగా ఎమ్మెల్యే స్పందించారు. గ్రామ సర్పంచ్ సాదుపాటి నాగమల్లేశ్వరి తో చర్చించి కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు. […]

Read More

17 నుంచి బీజేపీ సేవా కార్యక్రమాలు

– మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి నాగభూషణం విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ నెల 17వ తేదీ నుంచి సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రారంభమవుతాయని 19తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 18 నంచి 24 వరకు స్థానిక ప్రభుత్వ […]

Read More

ఆ రూ.67.52 లక్షలు వసూలు

– అధికారుల సమక్షంలో సెప్టెంబర్ 17 నుంచి చెల్లింపులు – కలెక్టర్ ప్రశాంతి వెల్లడి రాజమహేంద్రవరం, మహానాడు: జి. యర్రంపాలెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచి లో దుర్వినియోగం అయిన సొమ్ము రూ.67.52 లక్షలు వసూలు చేశామని, ఈ నెల 17 నుంచి బ్రాంచిలో చెల్లింపులు జరుపుతున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, జి.యర్రంపాలెం బ్రాంచ్ కు చెందిన వ్యాపార కరస్పాండెంట్ ముతాబత్తుల […]

Read More

సగటు మనిషికి అందుబాటులో సబ్ రిజిస్టార్

– రాచరికపు పోకడలకు స్వస్తి పలుకుతూ అదేశాలు జారీ చేసిన ఆర్ పి సిసోడియా – న్యాయస్థానాలలో న్యాయమూర్తి తరహాలో కూర్చునే విధానానికి చెల్లుచీటి – ఎత్తైన పోడియం, ప్రత్యేకంగా ఉండే కుర్చీ, అడ్డుగా ఎర్రని వస్త్రం ఇక కనిపించవు – కొనుగోలు, అమ్మకం దారులకు తగిన గౌరవం లభించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు – సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వ అదేశాలు అమరావతి : సబ్ […]

Read More

స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవ 2024

– రాష్ట్ర స్ధాయి నోడల్ ఏజెన్సీగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ – స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు అమరావతి : స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహిస్తున్నామని స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన […]

Read More