జత్వానీ కేసులో భయంతోనే….నీలి మీడియా తప్పుడు రాతలు!

• మహిళలను కించపరుస్తూ రాసిన ఆ రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం • జత్వానీ కేసుకు దేశవ్యాప్తంగా మద్దతు  • నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు  • కుట్రపూరితంగా మహిళలందిరినీ ఇబ్బందులకు గురిచేయాలని పన్నాగం • ఇది వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం  • జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్‌తోనే జత్వానీపై కేసులు • జత్వానీని, ఆమె తల్లిదండ్రులను దారుణంగా హింసించారు. • 151 నుంచి 11కు […]

Read More

వరద బాధితులకు ఆపన్నహస్తం

– మంత్రి లోకేష్‌ను కలిసి విరాళాల అందజేత ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల ఆధ్వర్యంలో తెలుగు టెలివిజన్ డిజిటల్, ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతినిధులు రూ.5 లక్షలు అందజేశారు. అలాగే, గన్నవరం నియోజకవర్గానికి చెందిన తమ్మిన సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్ లో […]

Read More

స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ

నరసరావుపేట, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ అరుణ్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ అరవింద బాబు ప్రారంభించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ తరువాత ర్యాలీ ప్రారంభం అయింది. పల్నాడు బస్ స్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

సజ్జల మెడకు జిత్వానీ ఉచ్చు?

– నోరు విప్పుతున్న పోలీసులు – ఆయన ఆదేశాల మేరకే చేశామని ఒప్పుకోలు? -జిందాల్ వచ్చినప్పటి నుంచి ఆ పోలీసుల కాల్‌లిస్టుపై నిఘా – సజ్జల, ముగ్గురు ఐపిఎస్‌ల కాల్‌డేటా పరిశీలన – అప్రూవర్‌గా మారనున్న ఓ ఐపిఎస్ – సజ్జలపైనా కేసు తప్పదా? – అవునంటున్న పోలీసు వర్గాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ముంబయి నటి కాదంబరి జిత్వానీని ముంబయి నుంచి చెరబట్టి.. విజయవాడకు తెచ్చి ఆమెను అక్రమంగా […]

Read More

ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో అమరావతి అధ్యక్షునిగా గళ్ళా రామచంద్ర రావు

విజయవాడ, మహానాడు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో)అమరావతి అధ్యక్షునిగా శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత గళ్ళా రామచంద్ర రావును ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొత్త కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గళ్ళా రామచంద్రరావుకు, కమిటీకి ఎన్‌ఏఆర్‌ఈడీ సీవో బోర్డు గౌరవ సభ్యులయిన వివి […]

Read More

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం

– పెమ్మసాని ఫౌండేషన్ అధినేత పెమ్మసాని రవి విజయవాడ, మహానాడు: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శనీయమని పెమ్మసాని ఫౌండషన్ అధినేత, టీడీపీ యువనాయకుడు పెమ్మసాని రవి అన్నారు. శ్రీనివాసరావుతోటలో జరుగుతున్న వినాయచవితి మహోత్సవాల్లో అయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగాఉత్సవ కమిటీ, పొన్నూరుకి చెందిన అయోధ్య సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాట నృత్యాలను, భరత నాట్యం ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్బంగా పెమ్మసాని రవి […]

Read More

దండికుటీర్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు

– గాంధీకి నివాళులర్పించిన ముఖ్యమంత్రి – సీఎంకు దండి కుటీర్ విశిష్టితను వివరించి, సందర్శించాలని సూచించిన పీఎం మోదీ గుజరాత్, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్ లోని గాంధీనగర్ కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్ ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు. […]

Read More

నిరుద్యోగులకు ఉపాధికల్పనే లక్ష్యం

– జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: నిరుద్యోగుల ఉపాధికి దారి చూపే కీలక వేదికగా ఎంప్లాయిమెంట్‌ సెల్‌ ప్రారంభించామని, వలసలను నివారించి అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఉపాధి చూపడమే లక్ష్యంగా పనిచేస్తామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. చదువు మధ్యలో ఆపిన వారు, డిగ్రీ తరువాత ఉపాధి కోసం అన్వేషించే వారికి ఉద్యోగాల […]

Read More

ఫైనాన్స్‌ వ్యాపారి హత్య!

బాపట్ల, మహానాడు: బాపట్లలో ఫైనాన్స్‌ వ్యాపారి హత్యకు గురయ్యాడు. రాజమండ్రి కి చెందిన వ్యక్తి బాపట్ల సూర్యలంక సముద్ర తీర ప్రాంతవాసులకు వారం వారం ఫైనాన్స్‌ ఇస్తుండేవాడు. ప్రతి సోమవారం బాపట్ల సూర్యలంక తీరం వద్ద ఉన్న షాపుల్లో డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి వస్తుంటాడు. ఎప్పటిలానే సోమవారం కూడా ఇక్కడకు వచ్చాడు. అయితే, గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు ఇస్తానని చెప్పి ఎదురుగా ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ అతనితో ఘర్షణపడి […]

Read More

రాజీవ్ లేకపోతే కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడు

– లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడు – అధికారం పోయినా మదం దిగలేదు – రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా..మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్ళు మొలవాల్సిందే – ఎవడ్రా తొలగించేది… ఎవడొస్తాడో చూస్తా.. – సన్నాసులకు మహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుంది? – డిసెంబర్ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహం – ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలి. – సెక్రటేరియట్ ఎదుట […]

Read More