బాధితులను ఆదుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ విజయవాడ: క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. విపరీతంగా వచ్చిన వరదతో మూడు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఇబ్బందుల నుండి బయటకు తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా. 6 హెలికాప్టర్లు, 30 డ్రోన్లు తెప్పించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. 179 సచివాలయవాల పరిధిలో…ఒక్కో […]
Read Moreసాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది
ఆకలి, దప్పుులు లేకుండా అందరినీ ఆదుకుంటాం చంద్రబాబు ముందుచూపు, అనుభవంతో ప్రాణ నష్టం నివారించగలిగాం భవానీపురం వరద ప్రాంతంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ హోంమంత్రి ఆహారం పంపిణీ అమరావతి; వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలిదప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం […]
Read Moreవిజయవాడ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ని ఎవరు కట్టారు?- నిజానిజాలు
(రమణ) నిజానికి కృష్ణలంకకు – కృష్ణా నదికి అడ్డుగా రీటైనింగ్ వాల్ 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశీలన, ఎస్టిమేషన్స్ కూడా జరిగాయి. 2011లో ఎస్టిమేషన్ రూ . 40 కోట్లు. తర్వాత 2014 కి 93.22 కోట్లు చేశారు. 2014లో విభజిత ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్టిమేట్లను రూ. 104 కోట్లకు పెంచి, 2014 లో టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు… రామలింగేశ్వర నగర్ నుంచి యనమల […]
Read Moreవాట్సప్ గ్రూప్ అడ్మిన్లపై నజర్
– ఫేక్ న్యూస్ ఎవరు పోస్ట్ చేసినా అడ్మిన్ బాధ్యుడు -వరదలపై వదంతుల వ్యాప్తిపై సర్కార్ సీరియస్ – సహాయక చర్యలపై విష ప్రచారం చేసే వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు ప్రకృతి విపత్తు వరదల రూపంలో విరుచుకుపడి విలయం సృష్టించింది. కష్ట సమయంలో ప్రభుత్వం సర్వశక్తులతో సహాయ చర్యలు చేపడుతోంది. కొందరు దురుద్దేశ పూర్వకంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బాధితులకు సాయం అందించడంలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి […]
Read Moreభారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్సేన్
తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ట్విట్ చేశారు. ‘భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని ఎన్టీఆర్ తెలిపారు. మరోవైపు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఏపీ […]
Read Moreపొంచి ఉన్న గండం.. 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం
సెప్టెంబర్ 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఇది తుపానుగా మారి.. విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ఆందోళన […]
Read Moreమార్కెట్లోకి బజాజ్ నుంచి కొత్త బైక్.. పెట్రోల్ అక్కర్లేదు!
బజాజ్ కంపెనీ కొత్తగా ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి సారి CNG తో నడిచే బైక్ ను విడుదల చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే ఇప్పుడు బజాజ్ మరో అడుగు ముందుకేసి ఇథనాల్ తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది. ఈ బైక్లో 100 సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ ఇథనాల్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Read Moreవరద బాధితులకు సహాయంగా ఉద్యోగుల ఒక రోజు వేతనం విరాళం
-సుమారు రూ.100కోట్ల విరాళాన్ని ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షణ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తగు సహాయక చర్యలను సైతం వేగవంతం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ విపత్తు భారీగానే నష్టాన్ని కలిగిచిందన్నారు. […]
Read Moreనెల్లూరు ఎంపీ రూ. కోటి విరాళం
నెల్లూరు, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు. కాగా వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునేవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఐఏఎస్ అధికారి మనీ జీర్(79067 96105)ను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది.
Read Moreబెజవాడపై బ్రహ్మంగారి మాట నిజమవుతోందా?
(వాసు) వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పారు. ఆయన ఇప్పటికి అయిదు వందల ఏళ్ళ క్రితం వారు. ఆనాడు ఆయన చెప్పిన అనేక జోస్యాలు తరువాత కాలంలో నిజం అయ్యాయి. జనాలను నిశ్చేష్టులను చేశాయి. అలాంటి జోస్యమే ఒకటి ఆయన విజయవాడ మీద కూడా చెప్పారు. బెజవాడలో కృష్ణానది ఉప్పొంగి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది అని బ్రహ్మం గారు ఆనాడు రాశారు. ఇపుడు […]
Read More