యువత నవభారతాన్ని నిర్మించాలి

-జేబీవీఎస్ సంస్థ సేవలు ప్రశంసనీయం  -నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి మణికంఠ  కడప, మహానాడు: భారతదేశంలో యువతని ప్రోత్సహించి నవ భారతాన్ని నిర్మించే దిశగా ముందుకు తీసుకెళ్లాలని  నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి మణికంఠ అన్నారు. కడపలో జేబీవీఎస్ చేస్తున సేవ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఈ సంస్థలు ఇప్పటివరకు వివిధ రక్తదాన శిబిరాల్లో, అత్యవసర, అస్వస్థత పరిస్థితుల్లో ఉన్నవారికి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రిమ్స్ రక్తనిధి కేంద్రానికి […]

Read More

మాటలు కోటలు దాటతాయి.. చేతలు తంగెళ్లు దాటవు

-తెలంగాణ కాంగ్రెస్ తీరు  -బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం -మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు  హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతాయి.. చేతలు తంగెళ్లు దాటవు అని మెదక్ పార్లమెంటు సభ్యులు ఎం. రఘునందన్ రావు అన్నారు. శంషాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రఘునందన్ రావు  మాట్లాడుతూ… దేశంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన […]

Read More

రెడ్‌ బుక్‌ కేసులు నిలబడవు

-రెడ్‌ బుక్‌ కేసులన్నీ అధికార అహంభావాన్ని తీర్చుకునేందుకే -తల్లికి మాత్రమే వందనం.. పిల్లలకు ఎగనామం -నాడు సినిమా టికెట్ల విషయంలో జగన్‌ని తప్పు బట్టారు -ఇప్పుడు అదే జీఓను అనుసరిస్తున్నారు.. ఏమిటి మీ వైఖరి? -వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లి: 2021లో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు హత్య చేయబోయారని, ఆ కుట్రలో జగన్‌మోహన్‌రెడ్డి మూడో ముద్దాయి అని ఇప్పుడు కేసు పెట్టారని మాజీ మంత్రి […]

Read More

ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు సవతి ప్రేమ

-తల్లికి వందనం పథకంలో చంద్రబాబు వంచన -ఉచిత ఇసుక బూటకం -ఈ ప్రాంతానికి ఆయన ఏనాడూ న్యాయం చేయలేదు -మా హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులు -వాలంటీర్లపై మీ వైఖరి ఏమిటి? -మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విశాఖపట్నం: అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి, తల్లికి వందనం పేరుతో పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు, గత ఎన్నికల ముందు విపరీతంగా ప్రచారం చేశారని, ఒక కుటుంబంలో ఎందరు పిల్లలున్నా అందరినీ […]

Read More

సివేరి సోమ కుమారుడి చదువు బాధ్యత నాదే

-సీఎం చంద్రబాబు అమరావతి, మహానాడు: నక్సల్స్‌ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతకుముందు సీఎం సచివాలయానికి వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. సమస్యలతో వచ్చిన వారిని చూసి రోడ్డుపైనే కాన్వాయ్‌ ఆపారు. యోగక్షేమాలను […]

Read More

నయవంచన చేసి అధికారంలోకి కాంగ్రెస్

-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం -బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  హైదరాబాద్, మహానాడు: ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతితక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శంషాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ […]

Read More

సచివాలయ కార్యదర్శుల కొట్లాట

విచారణకు ఆదేశించిన అధికారులు గాజువాక: విధి నిర్వహణలో తలెత్తిన వివాదంతో సచివాలయ ఉద్యోగులు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన బుధవారం సాయంత్రం గాజువాక సమీప 67వ వార్డు జోగవానిపాలెం సచివాలయంలో చోటు చేసుకుంది. పింఛనుదారుల చిరునామా వివరాలను అనుసంధానం చేసే క్రమంలో వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ జల్లూరి సమరం, ప్లాన్లింగ్‌ సెక్రటరీ అన్నెపు శ్రీనివాస్‌ వాదులాటకు దిగారు. ‘అది నా పని కాదంటే.. నా పని కాదంటూ’ పరస్పరం విమర్శించుకుని ఆ […]

Read More

రాహుల్… దమ్ముంటే ఓయూలో తిరగగలవా?

-తెలంగాణాలో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోంది దేశానికి ‘మోదీ’యే గ్యారంటీ  -8 ఎంపీ స్థానాలు గెలిపించిన ‘తెలంగాణ ప్రజలకు’ నా సెల్యూట్ -మోదీ  ప్రధాని కాగానే కిసాన్ సమ్మాన్ నిధిపై సంతకం  -తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం  -పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం -కార్యకర్తల కష్టార్జితంతోనే మేం గెలిచాం -తెలంగాణలో ఈసారి బీజేపీదే అధికారం -కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  హైదరాబాద్, మహానాడు: ‘‘బీజేపీ పాలిత […]

Read More

అసెంబ్లీ ఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం

హైదరాబాద్, మహానాడు: అసెంబ్లీ ఎల్పీ కార్యాలయం లో బీజేఎల్పీ సమావేశం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేఎల్పీ చర్చించనుంది. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా ఇరుకున పెట్టాలన్న దాని పైనా చర్చ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ లు, జాబ్ క్యాలెండర్ […]

Read More

యువత అన్ని రంగాల్లో ముందుండాలి

ఎమ్మెల్యే బండారు సత్యానందరావు  రావులపాలెం, మహానాడు: యువత అన్ని రంగాలలో ముందుండాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా కేంద్రంలో జరిగిన బ్యూటీషియన్ శిక్షణా పత్రాల ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రావులపాలెం సత్యసాయి సేవా కేంద్రంలో వృత్తి శిక్షణ విభాగంలో 40 రోజుల పాటు జరిగిన బ్యూటీషియన్ కోర్స్ ముగింపు సందర్భంగా సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ […]

Read More