-ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో సమీక్ష -ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ , మహానాడు: విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతామని ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ సభ్యుల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ… గన్నవరం ఎయిర్పోర్ట్ […]
Read Moreసీఎం పై అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు
రాజుపాలెం, మహానాడు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఓ వ్యక్తి పై కేసు నమోదైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీకి చెందిన నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ.. అలిపిరిలో పోయినసారి వెంకటేశ్వర స్వామి కాపాడాడు, మరోసారి ఎవరూ కాపాడలేరు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా చంద్రబాబుని ఉరితీయాలి అని మాట్లాడాడు. చంద్రబాబు పైన పదేపదే మాట్లాడే ఇతని మీద […]
Read Moreగత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు
*వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు…కాంట్రాక్టర్లకు బిల్లులూ ఇవ్వలేదు *గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు *గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం *ఆర్ అండ్ బి సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు *అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం *రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై అధికారులు, ఐఐటి ప్రొఫెసర్లతో ముఖ్యమంత్రి సమీక్ష అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై […]
Read Moreప్రజా వైద్యానికి పెద్ద పీట
-ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు -సీహెచ్సీ లో సమస్యలు పరిష్కరిస్తాం -ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు, మహానాడు: కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో దొడ్ల రుక్మిణమ్మ – వరదా రెడ్డి, దొడ్ల పార్ధసారధి రెడ్డి – లలితమ్మ ట్రస్ట్ తరఫున అందించిన అత్యాధునిక CTG మెషిన్ (కార్డియో టోకో గ్రఫీ), దొడ్ల కోదండరామిరెడ్డి సమకూర్చిన ఫిజియోధెరఫి సైకిల్, బెడ్ […]
Read Moreకాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
ఉండవల్లి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు […]
Read Moreగుంటూరులో జగన్పై కేసు నమోదు..!
-జగన్తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు మాజీ సీఎం జగన్ పై కేసు నమోదయింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ […]
Read Moreవైద్య పరికరాల తయారీలో గ్లోబల్ హబ్ గా విశాఖ మెడ్ టెక్ జోన్
గత ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ కు సహాయ నిరాకరణ చేసినా నిలబడగలిగింది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాయం అందిస్తాం విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడ్ టెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ప్రారంభించిన సీఎం విశాఖపట్నం :- గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. […]
Read Moreపాలమూరులో ‘కారు’ కథ కంచికి
సీఎం సొంత జిల్లాలో ఖాళీ అయిన కారు తెలంగాణలో రాజకీయం ముదురు పాకాన పడుతోంది. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఏడుగురు ఇప్పటికే కారు దిగి హస్తం గూటికి చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ బాట పట్టారు. ఈ జంపింగ్ ల పర్వం ఇంకా సాగుతుందని భావిస్తున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు సాధించింది. వీటిలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓడిపోయింది. 38కి […]
Read Moreప్రజలను దోచుకుంటున్న జియో, ఎయిర్టెల్ కంపెనీలు
– అభిమన్యు జియో, ఎయిర్టెల్ కంపెనీలు సెల్ రీచార్జీలను భారీగా పెంచాయి. జియో 12 నుంచి 25 శాతానికి పెంచితే, ఎయిర్ టెల్ 11 నుంచి 21 శాతానికి పెంచింది. ఈ పెంపుదలతో జియో, ఎయిర్ టెల్ కంపెనీల లాభాలు రూ.20 వేల కోట్లకు పెరుగుతాయని మీడియా చెబుతుంది. మరోవైపు, ఈ చార్జీల పెంపుదల ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో కుదేలైన తక్కువ ఆదాయం గల ప్రజలను, ముఖ్యంగా […]
Read More19 మంది ఐఏఎస్ లు, ఇద్దరు ఐపీఎస్ లు బదిలీ
అమరావతి, మహానాడు: ఏపీలో 19 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరెవరు బదిలీ అయ్యారంటే.. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా […]
Read More