వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం

-వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించిన సమాచార శాఖ -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంపిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర -జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా 11,200 మంది జర్నలిస్టులకూ, 34 వేల మంది కుటుంబ సభ్యులకూ లబ్ధి -వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది -మంత్రి […]

Read More

ఎర్రచందనం వీరప్పన్ల సంగతి తేలుస్తాం

-నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు -సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎర్రచందనం స్మగ్లర్లు  -ఎర్రచందనం సహా శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక  -నివేదిక ఆధారంగా దోచుకున్న వారిపై చర్యలు -రాజకీయ ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదు -కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు తిరుపతి, మహానాడు: తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి […]

Read More

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం

-భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్ నాటికి పూర్తి -ఎకనమిక్ హబ్‌గా భోగాపురం -పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు  -భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై జీఎంఆర్ ప్రతినిధుల ప్రజెంటేషన్ భోగాపురం, మహానాడు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇదొక పెద్ద అసెర్ట్. భవిష్యత్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోయే నగరం. ఈ ఎయిర్‌పోర్టుతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం […]

Read More

ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శలు సిగ్గుచేటు

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని  రైతు బజార్లో సబ్సిడీపై కందిపప్పు, బియ్యం కేంద్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ… చౌకధరలకే పేదలకు నిత్యావసర వస్తువులు  అందించడమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని,పేదలకు కందిపప్పు బియ్యం సరఫరాలో ఇబ్బందులు లేకుండా నిత్యావసరాల సరుకులు అందుబాటులోకి తేవడం కోసం దుకాణం ప్రారంభించారు. కందిపప్పు – 160రూ, […]

Read More

ప్రజలకు నాణ్యమైన సరుకులు

-పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తాం -బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, మహానాడు: పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించేలా రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని రాష్ట్ర గనులు, జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను జిల్లా […]

Read More

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ప్రతి ఎకరాకు సాగునీరు

*టెండర్లు పిలిచి త్వరలోనే పోలవరం ఎడమ కాల్వ పనులు ప్రారంభం *రూ.800 కోట్లతో మొదటి దశ పనులు చేపట్టి 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు *కృష్ణా-గోదావరి-పెన్నా-వంశధార నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు *భగవంతుడు ఇచ్చిన శక్తితో మీ రుణం తీర్చుకుంటా *గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయించింది *అసమర్థతో మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూత…రైతులకు న్యాయం చేస్తాం *అధికారులు కార్పెట్ కల్చర్ మానుకోవాలి *-ముఖ్యమంత్రి […]

Read More

నల్లచెరువులో సమస్యల తిష్ట: గళ్ళా మాధవి 

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 19వ డివిజన్ లో ప్రజా సమస్యలు తిష్ట వేసాయని, కనీస మౌలిక సదుపాయాలు రోడ్లు,మంచినీరు,డ్రైనేజి సమస్యలను కూడా గత పాలకులు విస్మరించారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 19వ డివిజన్ నల్లచెరువులో 2వ రోజు నల్లచెరువు “0” లైన్ నుంచి  గళ్ళా మాధవి  పర్యటించారు. ఈ సందర్భంగా  డివిజన్లో తీవ్ర నీటి సమస్య ఉందని, […]

Read More

ఐజీని కలిసిన గొట్టిపాటి లక్ష్మి

గుంటూరు, మహానాడు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని దర్శి తెలుగుదేశం కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరులోని డిఐజి క్యాంపు కార్యాలయంలో గురువారం ఐజీతో భేటీ అయ్యారు.  దర్శి నియోజకవర్గంలో శాంతిభద్రతలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల సమయంలో ఆ తర్వాత వైసీపీ దాడులపై పోలీసు శాఖ సీరియస్ గా  తీసుకొని పనిచేయాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా […]

Read More

కన్నాను పరామర్శించిన కొమ్మాలపాటి

గుంటూరు, మహానాడు: ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేయించుకుని గుంటూరులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను గురువారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కలిసి కన్నాను పరామర్శించారు.

Read More

ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట

-టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు బెయిల్ ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్‌ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆర్కే, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని […]

Read More