జిల్లాలో 08 స్టాక్ పాయింట్లలో 3.69లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అందుబాటులో ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. * పెండ్యాల (కంచికచర్ల) : 19,781 * మాగల్లు (నందిగామ) : 36,366 * కొడవటికల్లు (చందర్లపాడు) : 9,713 * అల్లూరుపాడు (వత్సవాయి) : 3,040 * అనుమంచిపల్లి (జగ్గయ్యపేట) : 56,820 * పోలంపల్లి (వత్సవాయి) : 922 * కీసర (కంచికచర్ల) : […]
Read Moreశ్యాండ్, ల్యాండ్, వైన్ కాదేదీ దోపిడీ కనర్హం
వైసీపీ నాయకుల పాపం పండింది అప్రూవర్ లుగా మారి నిజాలను బయట పెట్టాలి దోచుకున్నదంతా కక్కిస్తాం మీడియా సమావేశంలో మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మంగళగిరి, మహానాడు : అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ చెప్పినట్లు.. నేడు జగన్ రెడ్డి, వైసీపీ నేతల దోపిడీకి కాదేది అనర్హం… దేన్నీ వదలకుండా దోచుకున్నారని మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మండిపడ్డారు. నేడు దోచుకున్న ఫైళ్లు దొరక్కుండా దగ్ధం […]
Read Moreరైతన్నల ఆత్మగోస ఎవరికీ పట్టడంలే!
ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, మహానాడు : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం… అయినా రైతన్నల ఆత్మగోస ఎవరికీ పట్టడంలేదని ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇంత జరుగుతున్నా ఏలుబడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం […]
Read Moreజైలుకు మరో మాజీ ఎమ్మెల్యే!
బాలికపై లైంగిక దాడి కేసు పోక్సో చట్టం కింద అరెస్టు, రిమాండ్ కర్నూలు, మహానాడు : రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధంస్వం చోటు చేసుకున్న నేపథ్యంలో ఓ మాజీ ఎమ్మెల్యే రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. అదేకోవలో మరో మాజీ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఆరోపణలపై రిమాండుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే… కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ రెడ్డిని గురువారం కర్నూల్ రెండవ పట్టణ […]
Read Moreవిజేతలను మెచ్చుకున్న మోదీ
న్యూఢిల్లీ, మహానాడు : టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారిని అభినందించారు.
Read Moreచీరాలలో వైఎస్సార్సీపీకి షాక్
చీరాల, మహానాడు : వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైకాపాను వీడారు. మొత్తం 11 మంది వైకాపా, స్వతంత్ర కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎమ్.ఎమ్ కొండయ్య సమక్షంలో తెదేపాలో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలన అందించేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షనీయమన్నారు. అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి […]
Read Moreఅక్రమాలకు కేరాఫ్ అడ్రస్…
-తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలి -బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి, మహానాడు : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా… అవినీతికి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా తిరుపతి నగరపాలక సంస్థ మారిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో జరిగిన అక్రమాల గురించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి నగరపాలక సంస్థలో కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ […]
Read Moreకొణిజేటి,వంగవీటి జయంతి వేడుకలు
వినుకొండ, మహానాడు : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని కొనిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్డులోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి, నరసరావుపేట రోడ్డులోని కొణిజేటి రోశయ్య విగ్రహానికి ఎమ్మెల్యే […]
Read Moreఅల్లూరికి నివాళులర్పించిన నేతలు
గుంటూరు, మహానాడు : అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి సందర్భంగా గుంటూరు నగర పౌర సంస్థల నేతలు శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తదితర నేతలు నాజ్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగిస్తూ ఆదివాసీల స్వేచ్ఛ […]
Read Moreఘనంగా అల్లూరి జయంతి వేడుకలు
వినుకొండ, మహానాడు : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు […]
Read More