రెండో రోజు సిటీ పర్యటనలో ఎమ్మెల్యే మాధవి

గుంటూరు, మహానాడు :  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి వరసగా రెండో రోజూ సిటీలో పర్యటించారు. తాజాగా 18వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి పారిశుద్యం పై దృష్టి సారించారు. పలు ప్రాంతాల్లో  డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన గంటల్లోనే అధికారులు చర్యలు  చేపట్టారు. గురువారం కూడా 18వ డివిజన్ లోని మిగిలిన ప్రాంతాలైన రామ నామక్షేత్రం, 7 గొందుల వీధి, మొహిద్దీన్ […]

Read More

ప్ర‌జాధ‌నం పందికొక్కులా మెక్క‌డానికి సిగ్గులేదా జ‌గ‌న్?

విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ దోపిడీకి హ‌ద్దులేదా జ‌గ‌న్? ప్ర‌జాధ‌నం పందికొక్కులా మెక్క‌డానికి సిగ్గులేదా? జ‌నం సొమ్ము అయితే చాలు నిమ్మ‌కాయ నీళ్ల‌లా 28ల‌క్ష‌లు దిగ‌మింగేశావు. వైసీపీ పాల‌న‌లో గ‌డ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్స‌వానికి నిమ్మ‌కాయ నీళ్ల కోస‌మంటూ జ‌నం సొమ్ము 28 ల‌క్ష‌లు దోచేశారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేద‌కి మంజూరు చేయ‌డానికి 3 ల‌క్ష‌ల నుంచి 4 ల‌క్షలు దండుకున్నారు. […]

Read More

అల్లూరికి చంద్రబాబు ఘన నివాళులు

చంద్రబాబుతో కలిసి నివాళులు అర్పించిన పెమ్మసాని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో గురువారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారితో పాటు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అల్లూరికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చూపిన తెగింపు, చొరవ […]

Read More

మంగళగిరి నియోజకవర్గంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన

దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారిని నారా లోకేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి, పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి శ్రీ […]

Read More

మాచర్ల ఎస్సై బత్తుల గోపాల్ పై ఎస్పి మల్లిక గార్గ్ కి ఫిర్యాదు

ఎస్పి మల్లిక గార్గ్ కి ఫిర్యాదు చేసిన ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి కోట వెంకట సుబ్బయ్య కుటుంబం. గత ఏడాది జూన్ లో రావిపాడు గ్రామానికి చెందిన కోట వెంకట సుబ్బయ్యది 3.75 ఎకరాల పొలం తన భార్య వరలక్ష్మి పేరుతో 37లక్షలకి ఎస్సై గోపాల్ కొన్నారు. కొనుగోలులో భాగంగా ఎస్సై గోపాల్ 24 లక్షలు చెల్లించారు. మిగిలిన 13 లక్షలు ఇవ్వడం […]

Read More

మంత్రి గొట్టిపాటిని కలిసిన కోడెల శివరాం

అద్దంకి, మహానాడు :  తెలుగుదేశం పార్టీ  నాయకులు, అద్దంకి శాసన సభ్యుడు, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గొట్టిపాటి రవికుమార్ ను బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత డాక్టర్ కోడెల శివరాం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  తన మిత్రుడైన రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

రేపు టీమిండియా బిజీబిజీ.. షెడ్యూల్ ఇదే‌!

భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ నివాసానికి జట్టు బయల్దేరుతుంది. మోదీతో సమావేశం తర్వాత ఆటగాళ్లు ముంబైకి చార్టర్డ్ విమానంలో వెళ్తారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 1 కి.మీ మేర ఓపెన్‌ టాప్‌ బస్సుపై పరేడ్‌ ఉంటుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం జట్టు […]

Read More

టెట్, మెగా డీఎస్సీ గడువు పెంపు!

అమరావతి, మహానాడు :  టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షల గడువు పెంచనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే నూతనంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న […]

Read More

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

కాకినాడ, మహానాడు :  కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ బృందాలు పలు గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోటస్ మెరైన్ లాజిస్టిక్స్ లో రూ.25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్ గోదాములో రూ.28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం స్వాదీనం చేసుకున్నారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న రూ.43.43 కోట్ల […]

Read More

ప్రజారోగ్యాన్నిమెరుగుపరచడమే లక్ష్యం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

* ఇనమడుగు పిహెచ్‌సిలో వసతులు మెరుగుపరుస్తా.. * కోవూరు మండలంలో మరో పిహెచ్‌సి  ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కోవూరు, మహానాడు :  నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పని చేయడమే తమ లక్ష్యమని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం కోవూరు మండలంలోని ఇనమడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్థానిక వైద్య […]

Read More