గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి తన నియోజక వర్గంలోని ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు డివిజన్ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 6.00 గంటలకే 18వ డివిజన్ లోని రామనామ క్షేత్రం, శ్రీనివాసరావు పేట,వెంగళ్ శెట్టి వారి వీధి, అడపా బజార్, మొహిద్దీన్ పాలెం, వడ్డే గూడెం వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఆమె స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ, డివిజన్ లోని […]
Read Moreఅయ్యో పాపం పోలీసు…
కారులో విగతజీవిగా ఎస్సై నాగేశ్వరరావు భీమవరం, మహానాడు : కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అయ్యి ప్రశాంతంగా శేష జీవితం గడపాల్సిన ఆ పోలీసు అధికారి ఎవరూ లేని అనాధగా చనిపోవడం హృదయాల్ని కలచివేసింది. వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సై గా పనిచేస్తున్న ఎ.నాగేశ్వరరావును ఎన్నికల బదిలీలలో భాగంగా భీమవరం బదిలీ చేశారు. మూడు నెలల్లోనే యదావిధిగా పాత స్థానాలకు వేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఐదు నెలలు […]
Read Moreపాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో అయితలేదా?
-అర్హులైన ప్రతీ రైతుకి రైతు భరోసా ఇవ్వాలి -కమిటీలు, కమీషన్ల పేరు మీద కాలయాపన -రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినయ్…చేతలు తంగేళ్లు దాటుతలేవు -కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, మంత్రులను కలవలేదు -బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్: తెలంగాణలో అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన నుండిరూ.2లక్షల […]
Read Moreతెలంగాణలో పుష్కలంగా పర్యాటక అవకాశాలు
-పర్యాటక అభివృద్దికి నూతన పర్యాటక విధాన ముసాయిదా సిద్ధం -ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజం అభివృద్ధి -పర్యాటక రంగ అభివృద్ధితో ఆర్థిక స్వయం సంవృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -సోమశిల, రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం -అనంతగిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్ ఏర్పాటు -బుద్ధ గయా తరహాలో బుద్ధవనాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, జూలై 3: పర్యాటక […]
Read Moreమొక్కల పెంపకంపై ఖచ్చితమైన ఆడిట్
-నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు -ఆలోచన బాగా ఉన్న, ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవు -ఇంటింటికి సర్వే చేసి అందించిన మొక్కల స్థితిగతుల వివరాలను తెలుసుకోవాలి -వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పెద్దపల్లి: వన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, మొక్కల […]
Read Moreమిషన్ భగీరథపై ప్రకటనలు అబద్ధాలేనా?
-ఇంటింటి సర్వే నివేదికలు స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వండి -స్థానికంగానే తాగునీటి సోర్స్ ఏర్పాటు చేయండి -మిషన్ భగీరథ కార్మికుల వేతనాల పై సమగ్ర నివేదిక ఇవ్వండి -మిషన్ భగీరథ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం కింద 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. ఇదే పథకం కింద […]
Read Moreప్రజల మధ్యకు గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి తన నియోజక వర్గంలోని ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు డివిజన్ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 6.00 గంటలకే 18వ డివిజన్ లోని రామనామ క్షేత్రం, శ్రీనివాసరావు పేట,వెంగళ్ శెట్టి వారి వీధి, అడపా బజార్, మొహిద్దీన్ పాలెం, వడ్డే గూడెం వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఆమె స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ, డివిజన్ లోని ప్రధాన వీధులతో పాటు, సందులలో […]
Read Moreడీకే శివకుమార్ తో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల భేటీ
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. బెంగళూరులోని ఆయన నివాసానికి చేరుకున్న షర్మిల ఈ నెల 8న తన తండ్రి, ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. షర్మిల ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి […]
Read Moreసమస్యల పరిష్కారానికి యువనేత భరోసా
“ప్రజాదర్బార్”కు భారీగా తరలివస్తున్న ప్రజలు అమరావతి: కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు “ప్రజాదర్బార్” కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను […]
Read More‘డార్లింగ్’ రాహి రే సాంగ్ లాంచ్
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే సినిమా స్ట్రాంగ్ బజ్ని క్రియేట్ చేసింది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రోమోలతో పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించింది. ఫ్రస్ట్రేటెడ్ యాంథమ్గా ప్రమోట్ చేసిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. ఈ రోజు, […]
Read More